HomeTelugu Newsమార్ఫింగ్‌ ఫొటోలపై మండిపడ్డ అనుపమ

మార్ఫింగ్‌ ఫొటోలపై మండిపడ్డ అనుపమ

13 7
హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయ్యింది. దీన్ని గుర్తించిన ఆమె అభిమానులకు విషయం తెలిపారు. ఆపై సెక్యూరిటీ కారణాల వల్ల ఆమె ఖాతాను డిలీట్‌ చేశారు. అంతేకాదు కొందరు ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఈ మేరకు అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా స్పందించారు. మార్ఫింగ్‌ ఫొటోను, ఒరిజినల్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఇది ఫేక్‌.. ఇలాంటి చెత్త పనులు చేయడానికి చాలా సమయం దొరికినట్లుంది..’ అని మండిపడ్డారు చేశారు. అంతేకాదు ఇలాంటి ఫొటోలు షేర్‌ చేయొద్దని, ఇవి ఆవేదనకు గురి చేస్తాయని తెలిపారు. ఇలాంటి పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!