Telugu News

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే(95) కన్నుమూత

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(95) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంత కాలంగా సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగాబే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతిచెందినట్టు జింబాబ్వే...

మోక్షజ్ఞకు పాలాభిషేకం చేసిన బాలయ్య అభిమానులు

నందమూరి బాలక‌ృష్ణ అప్పుడప్పుడు అభిమానుల మీద చేయి చేసుకున్నా.. బాలయ్య మీద ఉన్న అభిమానం రెట్టింపు అవుతుందే కానీ ఎక్కడా తగ్గదు. నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ అంటే కూడా...

శ్రీ విష్ణు ‘తిప్పరా మీసం’ టీజర్‌

హీరో శ్రీ విష్ణు.. బ్రోచేవారెవరురా అంటూ హిట్‌ కొట్టి.. మరో డిఫరెంట్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. మొదట్నుంచీ నటనా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటోన్న శ్రీవిష్ణు.. సక్సెస్‌ అవుతూ వస్తున్నాడు. తిప్పరా మీసం...

తీహార్‌ జైలుకు చిదంబరం

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది... ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్ కేసులో చిదంబరాన్ని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు. దీంతో ఆయను తీహార్ జైలుకు...

బార్‌కెళ్లిన మూడేళ్ల చిన్నారి.. ఏం అడిగిందో తెలుసా.. వీడియో వైరల్‌

ఓ చిన్నారి బార్‌కెళ్లి ప్యాకెట్‌ పాలు కావాలని అడిగింది. ఆశ్యర్యపోయిన బార్‌ సిబ్బంది చిన్నారిని బాధపెట్టడం ఇష్టం లేక ఆ పాపకు పాలు సర్వ్‌ చేసి తిరిగి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో,...

పాలసీసాతో మొదలై.. మందుసీసాతో ముగిసిపోతుందా?

ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఈ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ హీరోకు యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. అయితే రెండో సినిమా హిప్పీతో నిరాశచెందాడు. ఈ...

విలన్‌ పాత్రలో హెబ్బా పటేల్‌!

హాట్‌ భామ హెబ్బా పటేల్‌ 'కుమారి 21F' సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత ఆ స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. అందాలు ఒలకబోయడానికి ప్రయత్నించినా, ఎంచుకున్న కథల్లో...

స్కూల్‌ 618 కోట్ల కరెంట్‌బిల్లు

సాదారణంగా పాఠశాలలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటలకు ముగుస్తాయి. స్కూల్ సమయంలో తప్పించి సాయంత్రం సమయంలో స్కూల్స్ లో ఎవరూ ఉండరు. ఎంత హయ్యర్ స్కూల్ అయినా సరే...

కాళేశ్వరంలో ‘మేఘా’మెషీన్ల మెరుపులు

పుడమి తల్లిని చీల్చుకుని భీకర శబ్ధంతో గంగ ఉబికి ఉప్పొంగుతోంది. భూమి దిగువ నుంచి గాయత్రి మేఘా పంపింగ్‌ జలాలు ఉబికి వస్తున్న తీరు కళ్ళను కట్టిపడేస్తోంది. అగ్ని పర్వతం పేలితే లావా...

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేయాలని, ఇకపై ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు...

పాక్‌ సీక్రెట్‌ను బయటపెట్టిన దోమ.!

భాతరదేశంపై యుద్ధం చేయడానికి పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతున్నది. ఇప్పటికే ఇండియా పాక్ ల మధ్య మూడు యుద్దాలు జరిగాయి. ఈ మూడు యుద్ధాల్లో పాక్ ఓడిపోయింది. అందుకే పాకిస్తాన్ ఓ అడుగు ముందుకేసి.. ఇండియాతో...

వరుణ్‌ తేజ్‌ ‘వాల్మీకి’లో సుకుమార్‌!

హీరో వరుణ్‌ తేజ్‌ తాజాగా ఎఫ్‌2తో బ్లాక్‌ బస్టర్‌హిట్‌ కొట్టాడు .. త్వరలోనే ఓ రీమేక్‌ సినిమాతో పలకరించనున్నాడు. తమిళ హిట్‌ మూవీ జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని హరీష్‌...

ఆ ప్రచారం నాకు బాధ కలిగించింది.. ఇక శేష జీవితం అక్కడే: గవర్నర్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసి మంచి జ్ఞాపకాలను తీసుకువెళ్తున్నట్టు నరసింహన్ అన్నారు.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వచ్చినప్పుడు హైదరబాద్‌లో కర్ఫ్యూ ఉందన్నారు నరసింహన్. ఆ...

గవర్నర్ నరసింహన్ బదిలీ

ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన.. తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం....

బొత్సపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి బొత్స సత్యనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బొత్స సత్యనారాయణ మీద త్వరలో ఫోక్స్ వ్యాగన్ కేసు బయటకు వస్తుందనే సంకేతాలు ఇచ్చారు. 'అమరావతికి శంకుస్థాపన చేసింది...

పవన్ కళ్యాణ్‌ కు అభిమాని ఊహించని కానుక

రాజధాని ప్రాంత పర్యటనకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కు ఓ అభిమాని ఊహించని కానుక ఇచ్చారు. నిడమర్రు గ్రామంలో పర్యటన ప్రారంభించగానే.. ఓ అభిమాని వచ్చి ఆయనకు చెప్పులు బహూకరించారు....

ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా?: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనలే గందరగోళానికి కారణమయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారు. రేపు బొత్స సీఎం...

నటుడికి దేహశుద్ది చేసిన స్థానికులు

కన్నడ నటుడు హుచ్చా వెంకట్‌ కొడగు జిల్లాలోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న స్థానికులు నటుడు వచ్చాడంటూ ఎగబడి చూశారు. ఇది నచ్చని వెంకట్‌ హోటల్‌ నుంచి రోడ్డుపైకి వచ్చి అక్కడున్నవారిపై...

బిచ్చగాళ్ల సంచుల్లో.. లక్షలు

భిక్షాటన చేస్తూ ఆకస్మికంగా మరణిస్తున్న వ్యక్తుల దగ్గర అధిక మొత్తంలో నగదు బయటపడుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో భిక్షాటన చేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన...

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ లో అగ్ని ప్రమాదం.. తప్పిన పెనుముప్పు

సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ లో ఈరోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ప్యాంట్రీ కోచ్ కి అంటుకున్న మంటలు, థర్డ్ ఎసి బి1, స్లీపర్ క్లాస్ ఎస్ 10...

‘సాహో’ అభిమానులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన ఏపీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'సాహో' అభిమానులకు బంపర్‌ ఆఫర్‌. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణంగా ప్రదర్శించే నాలుగు షోలు కాకుండా అదనంగా రెండు ప్రత్యేక...

చిరంజీవి ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయా: హృతిక్‌ రోషన్‌

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ గ్రీక్‌గార్డ్‌ హృతిక్‌ రోషన్‌ ఒకేరోజు బాక్సాఫీసు వద్ద తలపడనున్నారు. 'సైరా నరసింహారెడ్డి', 'వార్' సినిమాలు అక్టోబరు 2వ తేదీనా విడుదలకు సిద్ధమౌతున్నాయి. ఈ రెండూ సినిమాల కోసం...

పీవీ సింధు, మానసి జోషిని సన్మానించిన గవర్నర్‌

తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన సందర్భంగా ప్రముఖ షట్లర్ పీవీ సింధును సన్మానించారు. హైదరాబాద్, రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో ఈరోజు సన్మాన కార్యక్రమం...

బొత్స ఆరోపణలను ఖండించిన బాలకృష్ణ చిన్న అల్లుడు

టీడీనీ నేత, బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎ.భరత్‌.. చంద్రబాబు వియ్యంకుడికి అమరావతిలో చౌకగా భూములు కట్టబెట్టారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణల్ని ఖండించారు. తమ సంస్థకు...

ఒక్క గ్రామనికి ఒకే మట్టి గణపతి.. 5లక్షల బహుమతి!

మరికొన్ని రోజుల్లో వినాయక చవితి వస్తోంది. పండగ సందర్భంగా సాంప్రదాయులకు ఆనందమే కానీ, పర్వావరణ ప్రేమికులకు ఈ పండగ ఓ సమస్యలా మారింది. రంగురంగుల వినాయకుల మధ్య ఊరూవాడలు డీజే సౌండ్‌లతో మారుమోగిపోతు...

అసెంబ్లీలో పోర్న్ చూసిన నేత డిప్యూటీ సీఎం?

కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప తన కేబినెట్‌ను విస్తరించారు. తన కోటరీకి పెద్ద పీట వేశారు. ఆయన ప్రభుత్వంలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారు. వారిలో లక్ష్మణ్ సంగప్ప సవాది, గోవింద్ కర్జోల్,...

కేటీఆర్ ని, గ్రామస్థుడిని తిట్టిన అధికారి.. 10 కోట్లు ఇస్తే..

నల్గొండ చండూరు మండలంలోని అంగడిపేట గ్రామస్థుడు తాజాగా ఆ మండలంలో రెండు కీలక శాఖలు చూస్తున్న బాధ్యుడైన అధికారికి ఫోన్ చేసి తమ సమస్యలను తీర్చమని కోరాడు. రేపు ఊరిలో బోనాల పండుగ...

తర్వాత మీరే.. మోడీపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీ పై పాక్ సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై విపక్షాలు చేతబడి, వశీకరణం వంటివి చేస్తున్నాయని, అందుకే బీజేపీ సీనియర్ నేతలు వరసగా...

చిక్కుల్లో సూర్య చిత్రం!

తమిళ ప్రముఖ నటుడు సూర్య నటించిన 'కాప్పాన్‌' సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమా కథ తనదని రచయిత జాన్‌ చార్లెస్‌ ఆరోపించారు. కేవీ ఆనంద్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మోహన్‌లాల్‌,...

పీవీ సింధు బయోపిక్‌.. గోపీచంద్‌ గా బాలీవుడ్‌ నటుడు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారు. ఆమె జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరను చిత్తుగా ఓడించి గెలుపొందారు. 2013, 2014లో కాంస్యం, 2017, 2018లో...
error: Content is protected !!