తెలుగు News

మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం: జగన్‌

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖ గ్యాస్‌ లీక్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని తెలిపారు. వెంటిలేటర్‌ సాయంతో చికిత్స తీసుకునే వారికి రూ....

థ్రిల్లర్ సినిమా తీసే పనిలో ఉన్నాడు.. విశాఖ ఘటనపై వర్మ ట్వీట్లు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో స్టిరీన్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి సమస్యలు తలెత్తి, పారిపోవడానికి...

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా మొత్తం 1,783 మరణాలు

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952 వేలకు చేరింది. గత 3 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 3,561 పాజిటివ్ కేసులు...

విశాఖ దుర్ఘటన హృదయ విదారకం: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. విశాఖ సమీపంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజీ దుర్ఘటన హృదయ విదారకం అని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన...

పిట్టల్లా పడిపోయిన జనం.. వాడిపోయిన చెట్లు.. నేలకొరిగిన మూగ జీవాల

విశాఖనగరంలోని ఆర్‌ ఆర్‌ వెంకటాపురం ప్రాంతంలో.. ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి వెలువడిన విష వాయువు నిద్రమత్తులో ఉన్న వారి ప్రాణాలు తీసింది. మరికొందరిని తీవ్ర అస్వస్థతకుగురి చేసింది. గ్యాస్‌ ప్రభావానికి రహదారిపై...

విశాఖలో భారీ ప్రమాదం…లీకైన విష వాయువులు..

విశాఖ నగరంలో ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్‌ కావడంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది. నగరంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర...

నా బయోపిక్‌లో ఆయనే నటించాలి: అక్తర్‌

కరోనా కారణంగా చాల దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే ఈ వైరస్ కారణంగా అని కార్యక్రమాలు నిలిచిపోయాయి. అందువల్ల సెలబ్రెటీలు, క్రీడాకారులు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. అంతే కాకుండా సోషల్...

భారత్‌లో 50 వేలకు చేరువలో కరోనా కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువలో ఉంది. గత 3 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2958 పాజిటివ్...

లాక్‌డౌన్‌ వేళ మందుల కోసం వచ్చిన రకుల్‌… వైరల్‌ వీడియో

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా గత 40 రోజులుగా ఇంట్లోనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్లుండి ఢిల్లీ రోడ్లపై కనిపించింది. అది చూసిన అభిమానులు ఆమెనా కాదా అనే కన్ఫ్యూజన్‌లో...

కరోనా పై పోరుకు లలితా జ్యువెలర్స్‌ విరాళం..

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలను తీసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా కట్టుబడి ఉంటున్నారు. అంతే కాదు కరోనా బాదితులను, పేదవారికి ఆదుకోవడానికి సీఎం...

దేశంలో త్వరలోనే ప్రజా రవాణా పునరుద్ధరణ..!

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజా రవాణా ఎక్కడికక్కడే ఆగిపోయింది. తిరిగి ప్రజా రవాణా ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్న కోట్లాది ప్రజలకు కేంద్ర...

‘వకీల్‌ సాబ్’ సినిమాతో నా బాధ్యత పెరిగింది: తమన్‌

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ 'వకీల్‌ సాబ్‌'.. సినిమా విషయంలో తన బాధ్యత ఎంతగానో పెరిగిందని అన్నారు. 'అజ్ఞాతవాసి' చిత్రం తర్వాత దాదాపు రెండేళ్లు విరామం తీసుకున్న అనంతరం పవన్‌ వెండితెరపై సందడి...

ఆ ప్రముఖ హాస్య నటుడు నాతో తప్పుగా ప్రవర్తించాడు: ప్రగతి

నటి ప్రగతి ఓ సినిమా సెట్‌లో హాస్య నటుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలతో గుర్తింపు పొందిన ఆమె తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా...

కీర్తి సురేష్‌కు ఫ్లాటైపోయిన నితిన్‌.. మరోసారి ఆమెకే ఓటు

కీర్తి సురేష్‌ ప్రస్తుతం తెలుగులో నితిన్‌ హీరోగా నటిస్తున్న'రంగ్ దే' సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. లాక్ డౌన్ కారణంగా...

ఇక పై తండ్రి ప్రాతలకు సై.. కరణ్‌ జోహర్‌ వైరల్‌ లుక్

బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్ ఎన్నో హిట్‌ సినిమాలను అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌‌ కొనసాగడంతో సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా కరణ్ జోహర్‌‌ ఓ...

‘కేజీఎఫ్ డైరెక్టర్’తో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా మూవీ?

టాలీవుడ్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బీజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ తాజాగా 'అల వైకుంఠపురంలో' సినిమాతో...

వైన్ షాపులు తెరవడంపై కమల్‌ హాసన్‌ ఫైర్‌

కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ కొనసాగుతుంది. కాగా ఈ సమయంలో మందుబాబులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో...

ఆకలి వ్యాక్సిన్ కనుక్కుంటే బాగుంటుంది

కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో విధించడంతో పేదలు పడుతున్న ఆకలి బాధలు అన్నీ ఇన్నీ కావు. పనుల్లేక, తినడానికి తిండిలేక వారు నానా అగచాట్లు పడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు వారి...

ప్రభాస్‌కు విలన్‌గా స్టార్‌ హీరో?

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫెమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ప్రభాస్‌...

మే 29 వరకు లాక్‌డౌన్‌.. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌.. తెలంగాణను కూడా పట్టి పీడిస్తోందని అన్నారు. ఈరోజు 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో...

బ్రేకింగ్‌ న్యూస్‌: నటుడు శివాజీరాజాకు గుండెపోటు

టాలీవుడ్‌ నటుడు, మా అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు శివాజీరాజాకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు...

ఏపీలో కరోనా కేసులు @ 1717

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ తాజాగా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1717కి...

200 చెల్లించండి.. నాతో డ్యాన్స్ చేయండి: శ్రియ

హీరోయిన్‌ శ్రియ లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అందులో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోన్న ఈ బ్యూటీ రూ.200...

పవన్‌ కల్యాణ్‌తో అనుష్క?

టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమా...

భారత్‌లో 24 గంటల్లో 3875 కరోనా కేసులు, 194 మరణాలు

భారత్‌లో కరోనా మహామ్మారి రోజురోజుకీ విజృంభిస్తుంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 3875 కొత్త కేసులు, 194 మరణాలు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...

పవన్‌ కల్యాణ్‌కు లేని సపోర్ట్… విజయ్‌కు ఎందుకు.. వైరల్‌ న్యూస్‌

క్రేజీ విజయ్ దేవరకొండ తనపై ఫేక్‌ న్యూస్‌ను వేలెత్తి చూపించాడు. తన పై వస్తున్న తప్పుడు వార్తలపై మండిపడ్డాడు. తాను స్థాపించిన 'మిడిల్ క్లాస్ ఫండ్‌' కార్యకలాపాల్ని ఎద్దేవా చేస్తూ - సామాజిక...

‘ఆచార్య’లో అనసూయ స్పెషల్‌ సాంగ్‌ కానీ చిరంజీవితో కాదు..

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరక్కెకుతున్న చిత్రం 'ఆచార్య'. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. లాక్ డౌన్ తరువాత తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ...

మహేష్‌ సినిమా తరువాత ‘మహాభారతం’?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పూర్తిచేసే పనిలో వున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్‌ బాబుతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఆయనే చెప్పాడు. ఆ తరువాత...

ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద విధులా?: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం ఆయా దుకాణాల వద్ద ఉపాధ్యాయులను ఉంచడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. భావి భారత పౌరులకు...

నీ వెంట మేమున్నాం.. విజయ్‌కు టాలీవుడ్‌ స్టార్‌ల మద్దతు

టాలీవుడ్ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండపై కొందరు పర్సనల్ గా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ కొన్ని వెబ్‌సైట్‌లు వార్తలు రాయడంపై విజయ్ ఘాటుగా స్పందించాడు. తప్పుడు వార్తలు...
error: Content is protected !!