HomeTelugu Newsకరోనా పై పోరుకు లలితా జ్యువెలర్స్‌ విరాళం..

కరోనా పై పోరుకు లలితా జ్యువెలర్స్‌ విరాళం..

10 5
కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలను తీసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా కట్టుబడి ఉంటున్నారు. అంతే కాదు కరోనా బాదితులను, పేదవారికి ఆదుకోవడానికి సీఎం సహాయనిధికి, పీఎం సహాయనిధికి ఎంతో మంది విరాళాలు అందిస్తున్నారు. తాజాగా సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ రూ.కోటి విరాళమిచ్చింది. సీఎం కేసీఆర్‌కు లలిత జ్యువెల్లర్స్ సీఎండీ కిరణ్ కుమార్ చెక్ అందజేశారు. అదేవిధంగా ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలకు చెరో కోటి రూపాయల విరాళాన్ని కిరణ్ కుమార్ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu