కేరళ వరదల కారణంగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ వాయిదా..?
నాగా చైతన్య హీరోగా నటించిన చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు'. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా..రీ రికార్డింగ్ వర్క్ ఇంకా...
ఒకే సారి జయలలిత పై మూడు బయోపిక్స్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏకకాలంలో 3 బయోపిక్లు రాబోతున్నాయి. విబ్రి మీడియా ఆధ్వర్యంలో నిర్మాత విష్ణువర్ధన్ జయలలిత మీద బయోపిక్కు ప్లాన్ చేశారు. వచ్చే ఫిబ్రవరి 24న జయలలిత...
‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్కీ తప్పని క్యాస్టింగ్ కౌచ్
చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చే నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొంటారని అంటుంది . కాని తొలి చిత్రం 'ఆర్ఎక్స్100' తోనే మంచి హిట్ అందుకున్న ఈ పంజాబీ భామ పాయల్ రాజ్పుత్ తానూ...
‘సైరా’ టీజర్ రేపే
'సైరా నరసింహారెడ్డి' మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ ఈ సినిమాను...
రైతు కుటుంబాలకు అండగా ఉంటా: కోటవురట్లలో జగన్
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు ధర్మసాగరం క్రాస్రోడ్డు నుంచి ప్రారంభమైంది. ధర్మసాగరం దగ్గర మహిళలు బారులు తీరి... వైఎస్...
కేరళ బాధితులకు వైఎస్ జగన్ విరాళం
భారీ వరదలతో అస్తవ్యస్తమైన కేరళకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. తన తరఫున, పార్టీ తరఫున కేరళ వాసులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు...
బాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతున్న’గీత గోవిందం’
యువ నటుడు విజయ్ దేవరకొండ వరుస హిట్లతో ఫుల్ జోష్లో ఉన్నాడు. అర్జున్రెడ్డి చిత్రంతో యూత్లో స్టార్డమ్ తెచ్చుకున్న విజయ్ తాజాగా విడుదలైన 'గీత గోవిందం' తో భారీ విజయం అందుకున్నాడు. ఈ...
శ్రీదేవి సోదరి సుజాత కుమార్ కన్నుమూత
బాలీవుడ్ నటి సుజాతా కుమార్ గత కొంతకాలంగా స్టేజ్ 4 క్యాన్సర్తో బాధపడుతున్నారు. కాగా సుజాత నిన్న (ఆదివారం) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సుజాత సోదరి సుచిత్ర కృష్ణమూర్తి ట్విటర్...
నా ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది: అనన్య
కేరళ రాష్ట్రం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. సిబ్బంది సహాయ చర్యలు చేపట్టి, బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.ప్రజలు ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు....
జల దిగ్బంధంలో పశ్చిమ గోదావరి జిల్లా
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతుండటంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుండపోతగా...
రాజకీయాల్లో మార్పులొస్తున్నాయి: వామపక్షాలు
విజయవాడలోని సిద్దార్ద ఆడిటోరియంలో జరిగిన సదస్సులో వామపక్ష నేతలు మధు, కె.రామకృష్ణ, సహా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ద్విముఖ పోటీ పోయి త్రిముఖ పోటీ రావటమే రాజకీయాల్లో మార్పునకు...
జనసేనలోకి నానాజీ
తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ జనసేన పార్టీలో చేరుతున్నట్లు కాకినాడలో ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 32 ఏళ్లుగా కాంగ్రెస్లో అనేక...
జనసేనకు ప్రచార రథం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోసం ప్రచార రథం రెడీ చేస్తున్నారట. సకల హంగులతో ఉండే ఈ రథంలోనే పవన్ భవిష్యత్ పర్యటనలన్నీ చేయబోతున్నారట. పవన్ కల్యాణ్పై అభిమానంతో తన మిత్రుడు తోట...
టీడీపీ నేతలు ఆ పనులు మానుకోవాలి: అవినాష్రెడ్డి
వైసీపీలో చేరిన వారిపై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. కడప జిల్లా మైదుకూరు పట్టణంలో టీడీపీకి చెందిన 180...
జనసేన బలపడే కొద్దీ మా విజయావకాశాలు పెరుగుతాయ్: జగన్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బలపడే కొద్దీ తమ విజయావకాశాలు పెరుగుతాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. 'పవన్, జనసేన అభిమానులంతా 2014 ఎన్నికల్లో టీడీపీకి వేశారు. అవి ఇపుడు...
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలపై చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు ఇతర కనీస...
‘వీర భోగ వసంత రాయలు’ టీజర్
నారా రోహిత్, శ్రియ, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వీర భోగ వసంత రాయలు'. 'కల్ట్ ఈజ్ రైసింగ్' అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు ఇంద్రసేన దర్శకత్వం...
నటి కంగనా పై కేసు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కేసు నమోదైంది. కంగన గత ఏడాది ముంబయిలోని పాలీహిల్లో రూ.20.07 కోట్లు పెట్టి ఓ ఇల్లు కొన్నారు. ఈ సమయంలో తనకు పడ్డ బాకీ చెల్లించలేదంటూ కంగన,...
చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమా?
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆ దోపిడీ కేసును సీఐడీకి...
బెల్లంకొండ చిత్రంలో కాజల్ తో పోటీ పడనున్న హీరోయిన్..!
ఇటీవల సాక్ష్యం సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తన ఐదో పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఈ...
ఈ వారం దీప్తి సునయన ఔట్..!
తెలుగు బిగ్బాస్ షో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్లతో ట్రెండ్ అవుతోంది. కంటెస్టెంట్ల అభిమానులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగేలా షో వార్తల్లో నిలుస్తోంది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్లో...
బాగ్బాస్లో విజయ్ దేవరకొండ
తెలుగు బిగ్బాస్ హౌస్లో సెటబ్రెటీలు సడెన్గా ఎంట్రీ ఇచ్చి హౌస్మేట్స్, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ.. ఉంటారు. గతంలో 'వైఫ్ ఆఫ్ రామ్' ప్రమోషన్స్లో భాగంగా మంచు లక్ష్మి హౌస్లోకి ఎంట్రీ చేసిన సందడిని చూశాం....
దసరా కానుకగా ‘అదుగో’ పందిపిల్ల
విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు మరో సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే జంతువులు ప్రధాన పాత్రల్లో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. అయితే తొలిసారిగా ఓ పందిపిల్ల...
కేరళకు మేము సైతం అంటూ.. టాలీవుడ్
కేరళ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు ఊళ్లన్ని చెరువలని తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు 350 మందికిపైగా ప్రాణాలు కొల్పోగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిన...
చంద్రబాబు ‘చంద్రోదయం’ పెదతాడేపల్లిలో..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రపై నిర్మిస్తున్న 'చంద్రోదయం' సినిమా చిత్రీకరణ శనివారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో నిర్వహించారు. ఈ సినిమా దర్శకుడు పసలపూడి వెంకటరమణ ఎన్టీఆర్కు సంబంధించిన సన్నివేశాలను...
జగన్ 240వ రోజు పాదయాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జగన్ 240వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం నర్సీపట్నం నుంచి ప్రారంభించారు. అక్కడి...
జనసేన పార్టీలో చేరనున్న కాంగ్రెస్ అధ్యక్షుడు
తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ జనసేన పార్టీలో చేరనున్నట్లు కాకినాడలో ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....
అమితాబ్ జీ మీరంటే నాకెంతో గౌరవం: పవన్
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవర్స్టార్ పవన్ కల్యాణ్కు ట్విటర్, ఫేస్బుక్లో ఖాతాలు ఉన్నాయి. కానీ వాటిని తన రాజకీయ అంశాల గురించి చర్చించడానికి వాడుతుంటారు కానీ వ్యక్తిగత విషయాలను తక్కువగా...
వెండి తెరపై చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు విజన్ గురించి ఈ సినిమా ఉంటుందట. ఎన్టీఆర్ జీవిత...
“పేపర్ బాయ్” ట్రైలర్
డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం "పేపర్ బాయ్". ఈ చిత్రంలో సంతోష్ శోభన్, రియా సుమన్లు జంటగా నటించారు. "ఏమైంది ఈవేళ" సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించాడు సంపత్...





