HomeTelugu Trendingఅమ్మ కోసం చిరు చేసిన 'చేపల ఏపుడు'

అమ్మ కోసం చిరు చేసిన ‘చేపల ఏపుడు’

Chiranjeevi preparing seafo
టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి సోషల్‌ మీడియాలో నిత్యం ఎంతో సందడి చేస్తున్నారు. ఓ వైపు క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే ప‌లు ఆసక్తకర విష‌యాల‌ని ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. ఆదివారం ఉద‌యం తాను ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేస్తానంటూ ఓ ట్వీట్ చేశారు. సాయంత్రం 4 గంటలకు అది విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే విజయవాడలో నిన్న జరిగిన విషాద ఘటనతో కలత చెందిన చిరు.. ఈ వీడియో విడుదలను వాయిదా వేసి, సోమవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

 

View this post on Instagram

 

#SundaySavors

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on


అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. చిరు కోడ‌లు ఉపాస‌న మెగాస్టార్ వంటకి ఫిదా అయిన‌ట్టు కామెంట్ పెట్టింది. చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu