HomeTelugu Trendingశ్రీకాంత్‌కు జంటగా 'పటాస్‌' హీరోయిన్‌

శ్రీకాంత్‌కు జంటగా ‘పటాస్‌’ హీరోయిన్‌

Srikanth with Shruti Sodhi
హీరో శ్రీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘మరణమృదంగం’. వెంకటేష్ రెబ్బ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘పటాస్’ ఫేమ్ శృతిశోది ఖరారు అయ్యింది. హరిప్రియ మూవీస్ బ్యానర్‌పై, మల్టీ కలర్ ఫ్రేమ్స్ సమర్పణలో డాక్టర్ కుంచపురమేష్ నిర్మాతగా వ్యవహర్తిస్తున్నారు. మంత్ర ఆనంద్ సంగీతం అదిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu