HomeTelugu Trendingవీపుపై క్రిస్మెస్‌ ట్రీ వేయించుకున్న టాలీవుడ్‌ హీరో

వీపుపై క్రిస్మెస్‌ ట్రీ వేయించుకున్న టాలీవుడ్‌ హీరో

Tollywood hero Christmas tr

టాలీవుడ్‌ సెలబ్రెటీలు అందరు ప్రేక్షకులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ల ఫ్యామిలీస్ అంతా క్రిస్మస్ ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే ఇక్కడ ఓ హీరో మాత్రం చాలా భిన్నంగా క్రిస్మస్ జరుపుకున్నాడు. మహేష్ బాబు బావ సుధీర్ బాబు మాత్రం ఏకంగా తన వీపుపైనే క్రిస్మస్ ట్రీ టాటూ వేయించుకున్నాడు. దాన్ని చూసి అభిమానులు కూడా వారెవ్వా క్యా పిక్ హై అంటున్నారు. వర్కవుట్ చేస్తూ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో ఆయన ఫోటో చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఏదేమైనా కూడా ఫిజిక్ విషయంలో సుధీర్ బాబు అందరికంటే ముందున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu