HomeTelugu Trendingబుల్లితెర నటికి కరోనా పాజిటివ్‌..

బుల్లితెర నటికి కరోనా పాజిటివ్‌..

1

తాజాగా మరో బుల్లి తెర నటికి కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. నా పేరు మీనాక్షి మరియు ఆమె కథ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తు తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న నవ్య స్వామి వైరస్ బారిన పడ్డట్లుగా తెలుస్తోంది. అనారోగ్య సమస్యతో ఆమె వైరస్ పరీక్షకు వెళ్లగా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది . ఆమె నటించిన సీరియల్ టీమ్ కు కూడా కరోనా టెస్ట్ లను నిర్వహించారు. బుల్లి తెరకు చెందిన మరెంత మంది వైరస్ బారిన పడుతారో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu