HomeTelugu Trending'వాల్మీకి' చీఫ్ గెస్ట్‌గా వెంకటేష్‌..!

‘వాల్మీకి’ చీఫ్ గెస్ట్‌గా వెంకటేష్‌..!

2 13మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘వాల్మీకి’ ఈనెల 20 వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హరీష్ శంకర్ మేకింగ్ కు మంచి మార్కులు పడుతున్నాయి. గబ్బర్ సింగ్ స్టైల్లో సినిమా ఉంటుందని అంటున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 15 వ తేదీన శిల్పకళా వేదికలో అంగరంగవైభవంగా జరగబోతున్నది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా హీరో విక్టరీ వెంకటేష్ హాజరవుతున్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. వెంకటేష్.. వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఎఫ్ 2 సినిమా ఈ ఏడాది మెగా హిట్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu