రవితేజ ‘ఖిలాడి’!
టాలీవుడ్ హీరో మాస్మహా రవితేజ ఎలాంటి పాత్రనైనా ఈజీగా చేసేస్తాడు. అందులోనే తనదైన శైలిని చక్కగా జొప్పిస్తాడు. అయితే గత కొంత కాలంగా విజయాలకు కాస్త దూరంగా వున్నాడు. ఈ క్రమంలో తాజాగా...
తెలంగాణలో భారీగా కరోనా కేసులు, ఒకేరోజు ఆరుగురు మృతి
తెలంగాణలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇవాళ కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, మరో ఆరుగురు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 63కి...
మరోసారి తెలంగాణ ఉద్యోగుల వేతనాల్లో కోత
దేశవ్యాప్తంగా నాలుగో విడత లాక్డౌన్ ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు...
మెదక్ జిల్లాలో బోరుబావిలో మూడేళ్ల చిన్నారి
మెదక్ జిల్లా పాపన్నపేట (మ) పొడ్చన్పల్లిలో ప్రమాదవశాత్తు మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. పంట పొలాల్లో నీటికోసం 120 అడుగుల వరకు బోరు వేసినా నీరు రాకపోవడంతో అలాగే వదిలేశారు. బాలుడు ఆడుకుంటూ...
నవీన్ చంద్ర ‘భానుమతి రామకృష్ణ’
యంగ్ హీరో నవీన్ చంద్ర తాజా చిత్రం'భానుమతి రామకృష్ణ'. ఈ సినిమాలో నవీన్ సరసన సలోని లూత్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. ఓ ఇండిపెండిట్ వెబ్...
ఇంటి వద్ద నుంచే తాతగారికి నివాళి..
ప్రముఖ నటుడు, దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి రేపు (మే 28). ఈ సందర్భంగా ప్రతి ఏటా టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరోవైపు, జయంతి సందర్భంగా...
వకీల్ సాబ్లో జాన్వీ!!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే, త్వరలోనే షరతులతో కూడిన అనుమతులు ఇవ్వబోతున్నారని...
ఈ స్టార్ హీరో ఎవరోను గుర్తుపట్టారా?
ఫొటో అనేది ఓ జ్ఞాపకం.. పదికాలాలపాటు నిల్చిపోయే ఓ తీపి గుర్తు. అప్పుడప్పుడు ఈ ఫొటోలను చూసి మురిసిపోతూ.. ఉంటాం. తాజాగా అటువంటి ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 1968లో...
లాక్డౌన్ కారణంగా బాలీవుడ్ నటి ఆత్మహత్య..
టాలీవుడ్ నటి ప్రేక్ష మెహతా(25) ఆత్మహత్య చేసుకుంది. సోమవారం రాత్రి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తన నివాసంలో ఉరేసుకుని మరణించింది. అయితే ఆమె కుటుంబసభ్యులు నేడు ఉదయం గమనించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే...
తెలుగమ్మాయి కొత్త ఫొటోలు..
టాలీవుడ్లో.. 'అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ ఈషా రెబ్బా. తెలుగమ్మాయి కావడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకావాలు రాలేదు. ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో నటించిన...
సోనూసూద్ సాయంపై కేంద్రమంత్రి ట్వీట్
కరోనా మహమ్మారి ప్రపంచమంతటా విలయ తాండవం చేస్తోంది. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. భారత్లో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి....
భారత్లో కరోనా ఉగ్రరూపం, రికార్డు స్థాయిలో కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. గత 3 రోజులుగా భారత్లో రోజుకు 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు...
ఏపీలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11,364 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 66 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసుల్లో 17...
అలాంటి సీన్లకు దూరంగా ఉంటానంటున్న లావణ్య త్రిపాఠి
కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. షూటింగ్ లు నిలిచిపోవడంతో సెలబ్రిటీలు ఎవరూ బయటకు రావడం లేదు. ఎవరికి వారు ఇంట్లోనే ఉండిపోయారు. సినీ తారలు మాత్రం ఇంట్లోనే యూట్యూబ్...
తెలంగాణలో 50 దాటిన కరోనా మృతులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. భారత్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. వలస కార్మికులకు,...
నాగబాబు ట్వీట్లుపై పవన్ కల్యాణ్ స్పందన..
మెగా బ్రదర్, నటుడు, జనసేన నేత నాగబాబు గాడ్సే పై చేసిన ట్వీట్లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పోల్చడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడి ఏకంగా పోలీసు కేసులు...
నేను చనిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి
పాకిస్థాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రమాద సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి 4...
పాక్లో ఘోర విమాన ప్రమాదం
పాకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలో కుప్పకూలింది. కొద్దిసేపటిలో ల్యాండ్ అవుతుందనగా ఈ దుర్ఘటన జరిగింది. జనావాసాల మధ్య విమానం...
తెలంగాణలో కొత్తగా 62 మందికి కరోనా.. మరో ముగ్గురు మృతి
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు రోజులుగా భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒకేరోజు 62 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల...
కోల్కతాను అతలాకుతలం చేసిన ఆంఫన్ తుపాను
పశ్చిమ బెంగాల్పై ఆంఫన్ తుపాను పంజా విసిరింది. కోల్కతాలో పెను విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి కోల్కతాలో వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుపాను తీరం దాటిన సమయంలో భీకర గాలులతో విరుచుకుపడింది. భారీ...
పేరు మార్చుకుంటాను అంటున్న రష్మిక.. ఫ్యాన్స్ కామెంట్స్
టాలీవుడ్లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి గీతాగోవింద సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరస విజయాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. లాక్డౌన్ కారణంగా ఇంటికే...
తెలంగాణలో 1661 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1661కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్...
మెగా బ్రదర్పై కేసు నమోదు.!
మెగా బ్రదర్ నాగబాబు నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కాంగ్రెస్ నాయకులతో పాటు మరికొందరు కూడా నాగబాబుని టార్గెట్ చేస్తున్నారు. తాను ఎందుకలా అనాల్సి వచ్చిందో...
భారత్లో 25 నుంచి విమాన సర్వీసులు
భారత్లో ఈ నెల 25 నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దశల వారీగా విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించింది. ఇప్పటికే విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టులకు సమాచారం అందింది....
ఫ్యాన్స్కు ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తన ఫ్యాన్స్కు తారక్ ధన్యవాదాలు తెలిపాడు. ఫ్యాన్స్ ను ఉద్దేశించి...
భారత్లో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గత 24 గంటల్లో మరో 4,970 మందికి కరోనా సోకింది. 134 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య లక్ష...
దేశవ్యాప్తంగా రైలు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..!
దేశవ్యాప్తంగా త్వరలో రైలు సర్వీసులు మొదలు కానున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. జూన్ 1 నుంచి 200 నాన్ ఏసీ ప్యాసింజర్ రైళ్లు దేశ వ్యాప్తంగా నడపనున్నట్లు తెలిపారు. వీటికి...
తెలంగాణలో 1634కి పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో ఇవాళ(19-5-20) కూడా కరోనా బాధితుల సంఖ్య భారీగానే పెరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు...
తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా...
భారత్లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజూ పెరుగుతూనే ఉంది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు 5 వేల చొప్పున కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5242...





