Telugu News

కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, మీ కుటుంబంలోని, పరిసర ప్రాంతాల్లోని వారికి అది సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మాధ్యమాల ద్వారా ప్రచారాలు చేస్తున్నాయి. ప్రజలకు...

‘దిశ’ తరహాలో చేవెళ్లలో మరో ఘటన

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ ఘటన తరహాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆతర్వాత హత్యచేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం...

భారత్‌లో మూడుకు చేరిన ‘కరోనా’ మరణాల సంఖ్య..

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్‌ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్‌ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి చెందినట్లు అధికారులు...

అరణ్యకి కరోనా సెగ

భారత్‌లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 100కి పైగా చేరాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అధికారంగా ప్రకటించింది. భారత్ లో రెండు కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదయ్యాయి. అయితే ఈ నేపథ్యం దాదాపు...

కరోనాపై దర్శక ధీరుడు రాజమౌళి ట్వీట్

చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పటి వరకు 125 దేశాలకు పైగా పాకింది. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది....

కరోనాపై కదులుతున్న టాలీవుడ్ నటులు

కరోనాపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురికాకుండా ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. దీనికి తోడుగా టాలీవుడ్, బాలీవుడ్ నటులు కూడా తమవంతు బాధ్యతగా ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం...

కరోనాపై ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఏమంటున్నారంటే..!

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మనదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తితో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో భయం...

కరోనా నుండి కోలుకున్న తొలి భారతీయుడి అనుభవం

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాధి నుంచి కోలుకున్న 45 సంవత్సరాల భారతీయ వ్యాపారవేత్త.. ఈ వైరస్‌ సోకినప్పటికీ ఏమాత్రం భయపడనవసరం లేదని చెబుతున్నారు. ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రిలో ఆయన రెండు వారాల...

ఏపీలో అధికారులపై ఎన్నికల సంఘం సీరియస్

ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన ఈసీ రమేశ్ కుమార్ స్థానిక ఎన్నికల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనలపై స్పందించారు. ఎన్నికల నామినేషన్ల పర్వంలో కొనసాగిన దౌర్జన్యాలు, దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు....

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయపెడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలను 6...

ప్రభుత్వాలదే కాదు.. ప్రజలకూ బాధ్యత ఉందంటున్న చిరంజీవి

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం అవసరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తన సినిమా షూటింగ్‌లను తక్షణం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై మరింత...

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం అయ్యింది. ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన 3 గంటలపాటు కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...

దేవుడే కరోనా పుట్టించాడు.. నాగబాబు వైరల్‌ ట్వీట్‌

చైనాలో పుట్టి యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా మహమ్మారి. ఇపుడు తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించడంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఇటు ప్రభుత్వం అటు వైద్యులు ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా...

హైఅలర్ట్ : ఏపీలో కరోనా నివారణ చట్టం అమలు

దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో ప్రధాన రాష్ట్రాలు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించాయి. ముంబై మొదలు అనేక నగరాలు నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. ఇప్పటికే ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం అనేక మార్గదర్శకాలు...

భారత్‌లో ఇద్దరిని మింగేసిన కరోనా మహమ్మారి

భారత్‌లో కరోనా వైరస్‌ కారణంగా ఇద్దరు మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ స్థానిక ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందినట్లు వెల్లడించింది. కరోనాతో మృతిచెందిన మహిళ కుమారుడు...

నెల్లూరులో సినిమా థియేటర్ల మూసివేత..!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు తెలుగురాష్ట్రాలను భయపెడుతోంది. ఏపీలో ఇప్పటికే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తిని వైద్యులు ఐసోలేషన్ సెంట్రర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ...

ఆ దర్శకుడికే ఓటు వేస్తున్న మెగా హీరోలు..!

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ చాలా ఎక్కువ. అలాగే వరుస విజయాలను అందుకున్న దర్శకుడు ఉన్నాడంటే హీరోలంతా అతడితోనే సినిమా చేయాలనుకోవడం కూడా సహజం. అయితే మెగాస్టార్ ఫ్యామిలీ కూడా అదే పంథా అనుసరిస్తోంది....

ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నెల్లూరులో ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో అతని రక్త నమూనాలను తిరుపతి వైరాలజీ...

కార్తికేయ సీక్వెల్‌లో కలర్స్ స్వాతి రీఎంట్రీ?

యంగ్ హీరో నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన 'కార్తికేయ' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నిఖిల్ కెరీర్‌లోనే సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో...

నిలిచిపోయిన బన్నీ సినిమా షూటింగ్?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని సైతం కుదిపేస్తోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా విదేశాల్లో షూటింగ్ అంటే వణికిపోతున్నారు. దాంతో సినిమా షూటింగ్ లను కూడా వాయిదా వేసుకుంటున్నారు. తాజాగా...

నాకు సీఎం పదవి వద్దు.. రాజకీయాలపై రజనీకాంత్ క్లారిటీ

రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో ఇదుగో.. అదుగో అంటూ ఊరిస్తున్నారు. ఇవాళ్ ప్రెస్‌మీట్ పెట్టి రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు తలైవా. ఈరోజు చెన్నైలో రజినీకాంత్ రజనీ మక్కల్‌ మండ్రమ్‌ కార్యదర్శులతో కలిసి...

కరోనాపై సినిమా!

కరోనా వైరస్‌పై సినీ పరిశ్రమ దృష్టి పడింది. ఈ వైరస్‌ ఆధారంగా ఓ పాన్‌ ఇండియా సినిమా తీయాలని క‌న్నడ దర్శకుడు ఉమేశ్ భనకర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం చక్కటి స్క్రిప్ట్‌ రూపొందించుకుంటున్నారు....

టీడీపీకి వరుస షాక్‌లు.. మరో కీలక నేత వైసీపీలోకి

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వలసల పర్వం కొనసాగుతోంది... ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలోకి జంప్‌ చేస్తాడో తెలియని పరిస్థితి ఉంది. కరుడుగట్టిన టీడీపీ వాదులుగా ఉన్నవాళ్లు సైతం... ఇప్పుడు ఫ్యాన్‌ కింద సేదతీరేందుకు...

6వేల కోళ్లను సజీవ సమాధి చేసిన కర్ణాటక పౌల్ట్రీ రైతు

చైనాలో మొదలైన ప్రపంచ మొత్తాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌.. భారత పౌల్ట్రీ రైతులపై ప్రభావం భారీగానే చూపిస్తోంది. చికెన్‌ తినడం ద్వారా కరోనా వస్తుందంటూ రకరకాలుగా వదంతులు ప్రచారం కావడంతో చికెన్‌కు పెద్దమొత్తంలో...

కరోనా ఎఫెక్ట్‌: మార్చి 31 వరుకు థియేటర్లు క్లోజ్‌

కేరళలో కరోనా వైరస్‌ కారణంగా.. రేపటి నుంచి సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. ఈ మేరకు మలయాళ సినిమా సంస్థలు మంగళవారం కొచ్చిలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి మొదలై మార్చి...

ఏమిటో ఈ జనం!

మెగా బ్రదర్‌, జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్టర్‌లో చాలా యాక్టివ్‌ గా ఉంటాడు 'లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు. లైఫ్ తీసుకొనే వాళ్లని అధికార, ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారు.. ఏమిటో ఈ...

మారుతీరావు కథ.. సమాజానికి గుణపాఠం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. తన ఒక్కగానొక్క కూతురు అమృత అంటే ఆయనకెంతో ఇష్టం. కానీ తనకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లాడటంతో.....

మరో వ్యాపారం మొదలెట్టిన మహేష్‌బాబు!

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటు హీరోగా అటు బిజినెస్ మెన్ గా దుసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే థియటర్స్ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ హైదరాబాద్ లో ఏ.ఎంబీ మాల్...

ఆ దెయ్యానికి కండోమ్‌ ప్యాకెట్‌ కావాలట!

భవికా దేశాయ్ ప్రధాన పాత్రలోను, వెన్నెల కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘302’. ‘ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్’ అన్నది ఉపశీర్షిక. కార్తికేయ...

ఢీ సీక్వెల్స్‌తో మంచు విష్ణు!

శ్రీను వైట్ల దర్శకత్వంలో హిట్‌ సినిమా జాబితాలో 'ఢీ' ఒకటి. పూర్తి వినోదభరిత చిత్రంగా రూపొందిన ఈ సినిమా, మంచు విష్ణుకి మంచి విజయాన్ని ఇచ్చింది. సరైన సమయంలో ఆయన కెరియర్ కి...
error: Content is protected !!