Telugu News

మనో మంచి సింగరే.. కానీ మంచి మగాడు కాదు: చిన్మయి

సింగర్‌ చిన్మయి ప్రముఖ గాయకుడు మనోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె.. గడిచిన ఏడాదిన్నరలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా కార్తీక్‌, మనో మంచి సింగర్సే కానీ మంచి పురుషులు కాదంటూ...

‘ఉప్పెన’ నుండి విజయ్‌ సేతుపతి ఫస్ట్‌లుక్‌..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకి కృతి...

హీరోగా హర్భజన్‌ సింగ్‌ ఎంట్రీ..

టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సరికొత్త అవతారం ఎత్తుతున్నాడు. ఈ పంజాబ్ యోధుడు ఇప్పుడు సినీ హీరోగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నాడు. హర్భజన్ హీరోగా తమిళంలో ఫ్రెండ్షిప్ అనే చిత్రం తెరకెక్కుతోంది....

అర్జున్‌ కూతురు ఐశ్వర్య టాలీవుడ్‌ ఎంట్రీ..

యాక్షన్ కింగ్ అర్జున్‌ కి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. తమిళంలో సీనియర్ స్టార్ హీరోగా ఆయన తన జర్నీ కొనసాగిస్తున్నారు. అర్జున్ తన కూతురు ఐశ్వర్యను కొంతకాలం క్రితమే కన్నడ .....

ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు.. సుధీర్‌ బాబు ఎమోషనల్‌ ట్వీట్‌

టాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు తన ట్విట్టర్‌లో భావోద్వేగభరితంగా ఓ పోస్ట్ చేశాడు. 2012, ఫిబ్రవరి 10న ఆయన పూర్తిస్థాయి హీరోగా నటించిన తొలి సినిమా 'ఎస్‌ఎమ్‌ఎస్‌-శివ మనసులో శ్రుతి' విడుదలైంది. ఆ...

ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెన్షన్

ఏపీలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. విచారణ పూర్తయ్యేదాకా ఆయన హెడ్‌క్వార్టర్స్‌ వదిలి వెళ్లడానికి వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

పుల్లెల గోపీచంద్‌కు ‘జీవిత సాఫల్య పురస్కారం’

భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు అరుదైన గౌరవం దక్కింది. కోచ్‌ల విభాగంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) జీవిత సాఫల్య పురస్కారానికి గోపీచంద్‌ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐఓసీ అథ్లెటిక్‌...

బాలీవుడ్‌కు సమంత, నాగచైతన్య..!

టాలీవుడ్‌ యువ జంట అక్కినేని నాగ చైతన్య, సమంత.. వీళ్లిద్దరు పెళ్లైన తర్వాత జంటగా నటించిన ‘మజిలీ’. ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్నే సాధించింది. తెలుగులో సూపర్ హిట్టైన ఈ సినిమా...

ఏప్రిల్‌-2న ‘నిశ్శబద్దం’

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క నటించిన 'నిశ్శబ్దం' మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ...

ప్రభాస్‌ సినిమాలో బాలీవుడ్‌ నటుడు..?

యంగ్‌ రెబట్‌ స్టార్‌ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆయన సినిమాలకి మంచి మార్కెట్ ఉండటంతో, నిర్మాతలు ఖర్చుకు వెనుకాడటం లేదు....

వైసీపీ వైరస్‌ ‘కరోనా’ను మించిపోయింది: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను వైసీపీ వైరస్‌ మించిపోయిందని ఎద్దేవా చేశారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఏపీని చెల్లాచెదురు చేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుడిదారులు...

చిత్ర సీమ కు అమరావతి ఉద్యమ సెగ

ఏపీ రాజధాని ఉద్యమ సెగ చిత్రసీమకు తగిలింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు ధర్నా చేపట్టారు.అమరావతికి, రాజధాని రైతుల ఉద్యమానికి చిత్రపరిశ్రమ మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు.మద్దతు ప్రకటించకపోతే...

ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్న వుహాన్ వాసులు

చైనాలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 563 మంది మృతిచెందారు. ఆస్పత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. గతేడాది చివర్లో వుహాన్ నగరంలో బయటపడిన...

బెంగళూరు-బీదర్‌-బెంగళూరు మధ్య ట్రూజెట్ సర్వీసు

ఉడాన్‌పథకంలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలందిస్తున్న ట్రూజెట్‌ నెట్‌వర్క్‌ పరిధిలోకి తాజాగా ఉత్తర కర్ణాటకలోని బీదర్‌ చేరింది. కొత్తగా ప్రారంభించిన బీదర్‌ ఎయిర్‌పోర్టు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు...

విజయ్ దేవరకొండ లాస్ట్ లవ్ స్టోరీ

క్రేజీ హీరో.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మించారు....

కియామోటార్స్ తరలింపుపై పవన్ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ కథనం రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై...

భద్రత కల్పించమని హైకోర్టును ఆశ్రయించిన మురుగదాస్‌

ప్రముఖ డైరెక్టర్‌ మురుగదాస్‌ తనకు వెంటనే పోలీసు భద్రత ఇప్పించాలంటూ.. మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ను వేశారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన 'దర్బార్‌' చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించారు. సంక్రాంతి పండుగను...

హాజీపూర్‌ కేసు: శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష

హాజీపూర్‌ హత్యల కేసులో దోషి శ్రీనివాస్‌రెడ్డికి మరణశిక్ష పడింది. ఈ మేరకు అతడికి మరణశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో 20 ఏళ్లు కూడా...

‘క్షీర సాగర మథనం’ ప్రియాంత్ ఫస్ట్‌లుక్‌

మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రం 'క్షీర సాగర మథనం'. ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా...

హాజీపూర్ హత్యల కేసులో.. కోర్టు తీర్పు .. శ్రీనివాస్‌రెడ్డే దోషి..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసులో తుది తీర్పు వెల్లడైంది. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా తేలుస్తూ నల్గొండలోని పోక్సో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. భోజన విరామం అనంతరం కిక్కిరిసిన కోర్టు...

అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై ముందడుగు

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సంబంధించి ముందడుగు పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామమందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఓ ట్రస్టును ఏర్పాటు చేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు...

సీనీ పోస్టర్లపై అభ్యంతరం.. ప్రముఖ డైరెక్టర్‌పై కేసు

సీనీ డైరెక్టర్‌పై హైదురాబాద్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అమీర్‌పేట మైత్రీవనం కూడలి వద్ద అశ్లీలంగా సినీ పోస్టర్లు పెట్టారంటూ డైరెక్టర్‌ నరసింహ నంది, నిర్మాత శ్రీనివాస్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు...

రామ్‌ చరణ్‌ న్యూలుక్‌.. వైరల్

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మరో హీరోగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అంతేకాదు ఈ చిత్రంలో...

రాక్షసుడు డైరెక్టర్‌తో రవితేజ.. హీరోయిన్‌ ఎవరో తెలుసా!

టాలీవుడ్‌ మస్‌ మహారాజా రవితేజ తాజాగా 'డిస్కోరాజా' చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా కూడా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతోనే మన హీరో 'క్రాక్'...

హీరో విజయ్‌ను ప్రశ్నించిన ఐటీ అధికారులు

తమిళ హీరో విజయ్ కు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఏజీఎస్‌ సినిమాస్‌ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హీరో విజయ్ ను ఐటీ అధికారులు బుధవారం ప్రశ్నించారు....

రైతుల ఉద్యమస్ఫూర్తి తెలుగువారంతా గర్విస్తున్నారు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ..రాజధాని రైతుల వాణిని దేశం నలుమూలలా వ్యాపించేలా నినదిస్తానని అన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని రైతులు, ఆడపడుచులు చేపట్టిన నిరాహార దీక్షలు, ఆందోళనలు 50 రోజులకు చేరుకున్నా...

చిరు చిన్నల్లుడి కొత్త సినిమా ఆ డైరెక్టర్‌తో!

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ మొదటి సినిమా 'విజేత'తో నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా మరో చిత్రంలో నటించనున్నాడు. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ ఏడాది...

రజనీకాంత్‌కు కోర్టు నోటీసులు

తమిళనాడులోని తూత్తుకుడి ఘటనపై సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌కు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణకు మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్‌ జగదీశన్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మిషన్‌...

రాజధాని రైతులకు సీఎం జగన్ హామీలు..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 50 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నుంచి 3 రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలోని 29...

కోనసీమలో బావినుంచి ఎగిసిపడుతున్న గ్యాస్

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో రిగ్ నుంచి గ్యాస్ లీకేజీ అవుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి గ్యాస్ లీక్ అవుతున్నా ఇప్పటివరకు అధికారులు మాత్రం లీకేజీని ఆపలేకపోయారు. ఓఎన్‌జీసీ అధికారుల...
error: Content is protected !!