HomeTelugu Newsతెలంగాణలో 77 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఇద్దరు మృతి

తెలంగాణలో 77 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఇద్దరు మృతి

13 16
తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే మరో 6 కరోనా పాజిటివ్‌ కేసలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 77కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకున్న 13 మందిని ఈరోజు డిశ్చార్జ్‌ చేసినట్టు వెల్లడించారు. ఇదివరకే డిశ్చార్జ్‌ అయిన వ్యక్తితో కలిపి మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 14 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu