HomeTelugu Newsరజనీని కలిసిన మేరీ కోమ్!

రజనీని కలిసిన మేరీ కోమ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో ‘2.0’ ప్రమోషన్స్ బిజీలో ఉన్నాడు. ఇటీవలే పెట్ట సినిమాను కూడా పూర్తి చేశారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11 న రిలీజ్ కాబోతున్నది. ఇలా వరస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. రజినీకాంత్ మక్కల్ మందిరం పార్టీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను రజినిపార్టీ పరిశీలిస్తున్నది.

8 1

ఇదిలా ఉంటె, ఇండియన్ లేడీ బాక్సర్, ఒలంపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిసింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. మేరీ కోమ్ ఎందుకు కలిసింది అనే విషయం మాత్రం తెలియడంలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu