HomeTelugu Trendingఐసీయూలో లేడీ డైరెక్టర్‌ సంజనా రెడ్డి..

ఐసీయూలో లేడీ డైరెక్టర్‌ సంజనా రెడ్డి..

3 8
లేడీ డైరెక్టర్‌ సంజనా రెడ్డి తీవ్ర అనారోగ్యం ఉన్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈమె రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘రాజుగాడు’ అనే సినిమాతో దర్శకురాలిగా మారింది. అంతకు ముందు ఈమె జర్నలిస్టుగా కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసింది. ఈమె త్వరలో కరణం మల్లీశ్వరి పై తెరకెక్కే బయోపిక్‌ను డైరెక్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. కరణం మల్లీశ్వరి బర్త్ డే సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈమె జ్వరంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ అయింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచినట్టు సమాచారం. ఈమె విషయమైన ప్రముఖ రచయత కోన వెంకట్ మాట్లాడుతూ.. ఆమె గత మూడు రోజులుగా ద్రవాహారం మాత్రమే తీసుకుంటున్నట్టు చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!