HomeTelugu Trendingసైబర్ క్రైమ్ పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు

సైబర్ క్రైమ్ పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు

Mohan Babu complaint to Cyb
టాలీవుడ్ విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో కొందరు తనను టార్గెట్ చేసి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ, వీడియోలు పోస్ట్ చేస్తున్నారని ఆరోపణ. మోహన్‌బాబు తరపున ఆయన న్యాయ సలహాదారు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. పొలిటికల్ మోజో అనే పేరుగల యూట్యూబ్ ఛానల్‌పై మోహన్‌ బాబు పిర్యాదు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu