HomeTelugu Trendingఏపీ సీఎంతో మెగాస్టార్‌ లంచ్‌

ఏపీ సీఎంతో మెగాస్టార్‌ లంచ్‌

Megastar chiranjeevi to mee
టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. ఈ మేరకు సీఎం అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఇద్దరూ కలిసి మధ్యాహ్నం లంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సినిమా టికెట్ల వివాదంపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.

సినిమా టికెట్ల వివాదం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ అపాయింట్‌మెంట్ కోరారని చెబుతున్నారు. జగన్-చిరంజీవి భేటీ తర్వాత సినిమా టికెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu