అక్కినేని నాగచైతన్య హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ పాట షూటింగ్ పూర్తిచేశారు. ఈ సినిమాలో చైతన్యతో ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్ చేయనున్నారు. ప్రముఖ హీరోయిన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారట. దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మనం దర్శకుడు విక్రమ్రూ పొందిస్తున్నాడు. థ్యాంక్యూ అనే టైటిల్తో తెరకెక్కుతోంది.