HomeTelugu Trendingవర్మ ఆగ్రహం.. రోడ్డుమీదే ప్రెస్‌మీట్ !

వర్మ ఆగ్రహం.. రోడ్డుమీదే ప్రెస్‌మీట్ !

2a 2

లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో విడుదలచేయవచ్చని కోర్టు నుండి ఉత్తర్వులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వర్మ విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ హోటల్ యాజమాన్యం వర్మ బుకింగ్ క్యాన్సిల్ చేశారట.

దీంతో ఆగ్రహించిన వర్మ ఒక వ్యక్తికి భయపడి హోటల్ యాజమాన్యం బుకింగ్ క్యాన్సిల్ చేసింది. హోటళ్లు, క్లబ్బుల మేనేజిమెంట్స్ మనందరికీ తెలిసిన ఒక వ్యక్తికి భయపడుతున్నారు. అందుకే ఈరోజు సాయంత్రం విజయవాడలోని పైపుల రోడ్డులో నడిరోడ్డు మీద సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా. మీడియా మిత్రులకి, ఎన్టీఆర్ అభిమానులకి, నా మీద ఇష్టం ఉన్న వారికి నా బహిరంగ ఆహ్వానం అంటూ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!