HomeTelugu Trendingస్పృహలోకి వచ్చిన సాయిధరమ్‌ తేజ్‌

స్పృహలోకి వచ్చిన సాయిధరమ్‌ తేజ్‌

Sai dharam Tej Health Updat

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్స్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. సాయి తేజ్ స్పృహలోకి వచ్చారని.. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే చికిత్స నిమిత్తం మరికొన్ని రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉంటారని వెల్లడించారు.

కాగా కొన్ని రోజుల క్రితం సాయి ధరమ్‌ తేజ్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. ఇటీవలో ఆయన కాలర్‌ బోన్‌కు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu