HomeTelugu Trendingకరోనా దెబ్బకు ముంబై వదిలేసిన శృతి హాసన్..

కరోనా దెబ్బకు ముంబై వదిలేసిన శృతి హాసన్..

7 12
హీరోయిన్ శృతి హాసన్ తాజాగా హైదరాబాద్‌కి మకాం మార్చేసిందట. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముంబై, చెన్నై నగరాల కంటే హైదరాబాద్ అయితేనే సేఫ్ అని భావించిన ఈ బ్యూటీ భాగ్యనగరానికి వచ్చేసిందని తెలుస్తోంది. ఇకపై కొంతకాలం ఇక్కడే ఉండాలని ఫిక్స్‌ అయినట్లు తెలుస్తుంది. ఆమె.. తన తెలుగు సినిమా వ్యవహారాలు చూసే టీమ్ సహాయంతో బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ ఇండిపెండెంట్ ఇంటిని అద్దెకు తీసుకుందట. ఇక్కడే ఉంటూ ముంబై, చెన్నై వ్యవహారాలు, సినిమా షూటింగ్స్ అటెండ్ అయ్యేలా ప్లాన్ చేసుకుందట శృతి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక శృతి హాసన్‌ రవితేజతో నటించిన ‘క్రాక్’ షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu