HomeTelugu Trendingకరోనాతో హీరో తండ్రి మృతి

కరోనాతో హీరో తండ్రి మృతి

4 7
టాలీవుడ్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే కరోనా బారినపడిన నిర్మాత పోకూరి రామారావు మృతి చెందగా తాజాగా.. టాలీవుడ్ హీరో ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్ కరోనాతో కన్నుమూశారు.విజయవాడలోని ఓ ఆసుపత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన గత రాత్రి 8:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో పలువురు టీవీ నటులు కరోనా భారిన పడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల సీనియర్ నిర్మాత పోకూరి రామారావు కరోనా తో మరణించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!