భారత్లో విజృంభిస్తున్న కరోనా.. 40వేలకు చేరువగా కేసులు
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు రికార్డుస్థాయిలో విజృంభిస్తుంది. ఆదివారం ఉదయానికి దేశంలో ఈ మహమ్మారి బారనపడి మరణించిన వారిసంఖ్య 1301కి చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 39,980కు చేరిందని కేంద్ర...
భారత్లో కోలుకుంటున్న కరోనా బాధితులు
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అలాగే ఈ వైరస్ బారినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో కాస్త ఊరట కలిగిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా...
మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా.. బచ్చా
కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని రద్దయ్యాయి. దాంతో సినిమా ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. సెలబ్రెటీలు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పటికే రామ్...
భారత్లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 1,755 పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 35,365 కి చేరింది. ఇప్పటి...
మరో రెండువారాలు లాక్డౌన్ పొడిగింపు
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మరో రెండువారాలపాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు...
నా ఇష్టంతోనే చేశా.. విజయ్ సినిమాపై రాశీఖన్నా కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా 'వరల్డ్ ఫెమస్ లవర్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్రంలో...
భారత్లో కొనసాగుతున్న కరోనా మహమ్మారి విజృంభణ
భారత్లో కరోనా బాధితుల సంఖ్య 33,610కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 1823 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 67 మంది మృతిచెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1075...
భారత్లో కరోనా కేసుల అప్డేట్
భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 1819 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
జ్యోతిక వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం: సూర్య
జ్యోతిక హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు కాస్త దూరమైయింది. ప్రస్తుతం ప్రాధాన్యమున్న పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. కిందటేడాది 'రాచ్చసి' సినిమాలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించింది. ఈ...
భారత్లో కరోనా అప్డేట్
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 1543 కొత్త పాజిట్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29,974కి...
తన పాటకు మనవరాలితో డాన్స్.. అద్భుతం అంటున్న చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఎంత జోష్తో ఉంటారో బయట కూడా అంతే ఉత్సాహంగా కనిపిస్తారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లోకి వచ్చిన ఆయన ప్రతి విషయంపైనా తన అభిప్రాయాలను, ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్తో...
మన జీవితంలో కరోనా అంతర్భాగం: జగన్
ఏపీ సీఎం జగన్ దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంథ్రప్రదేశ్ నిలిచిందని అన్నారు. నెలరోజుల్లోనే టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్డీఎల్...
కిమ్ స్థానంలో సోదరి.. మరింత క్రూరంగా పాలన!
ఉత్తర కొరియా లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరు పగ్గాలు చేపట్టబోతున్నారు అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా అక్కడ...
భారత్లో కొనసాగుతున్న కరోనా హవా
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో భారత్లో 1975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి...
ప్రజలే సైనికులు: మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 64వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రశంగించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటిస్తున్నారు.. ఈ పోరులో ప్రతి భారతీయుడు సైనికుడేనని...
ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు.. శ్రీకాకుళంలోనూ వైరస్
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య ఇవాళ్టితో వెయ్యి దాటిపోయింది. గత 24 గంటల్లో 61 మందికి కరోనా సోకినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
భారత్లో ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా మహమ్మారి
భారత్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 57 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1490 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ...
భారత్లో ఆగని కరోనా కేసులు
భారత్లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉధృతమౌతూనే ఉంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,452కి చేరింది. వీరిలో 4,814 మంది కోలుకుని...
మంచినీళ్లు తాగి పడుకొన్న రోజులు ఉన్నాయి.. బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కరోనాపై పోరుకు ఓర్పు, సహనం చాలా అవసరమని తెలిపారు. ఆయన తాజాగా ఓ టీవీ ఛానెల్తో మాట్లాడారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారిని కాపాడేందుకు...
‘రియల్ మ్యాన్ ఛాలెంజ్’కు అసలైన అర్థం చెప్పిన మెగాస్టార్
మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'రియల్ మ్యాన్ ఛాలెంజ్'ని స్వీకరించారు. ఆయన ఈ రోజు వ్యాక్యూమ్ క్లీనర్ తో ఇల్లు క్లీన్ చేసి, తనకు అత్యంత ఇష్టమైన దోశలు వేశారు. అయితే అందరి...
ఏపీలోని రెండు జిల్లాలను కుదిపేస్తున్న కరోనా
ఆంధ్రప్రదేశ్లోని 2 జిల్లాల్లోని ప్రజలను కరోనా వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. కర్నూలు, గుంటూరు ప్రజలు కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రోజురోజుకూ వైరస్ ప్రభావం ఎక్కువవుతుండటంతో ప్రజల్లో ఆందోళననెలకొంది. గత 24...
ప్రభాస్ ఎక్కడా.. నేనెక్కడ?.. నిహారిక షాకింగ్ కామెంట్స్!
మెగా డాటర్ నిహారిక నిన్న మొన్నటి వరకు చాలా పద్దతిగా కనిపించేది. అయితే ఇప్పుడు బయట మాత్రం హాట్ హాట్గా దర్శనమిస్తుంది. మొన్నామధ్య బీచ్లో రెచ్చిపోయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి ఇదే...
డేట్ నేను ఫిక్స్ చేస్తా.. రా అంటూ కన్నా సవాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం పెద్ద దుమారాన్ని రేపింది. పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగారు. కరోనా వ్యాధి నిర్ధారణకు వాడే ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలులో గోల్మాల్...
తెలంగాణలో 900 దాటిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉధృతమవుతోంది. ఇవాళ కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు 928 మందికి కరోనా సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
సుడిగాలి సుధీర్పై వర్షిణి ఆసక్తికర వ్యాఖ్యలు
జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్పై యాంకర్ వర్షిణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వర్షిణి ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా...
భారత్లో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్లో రోజురోజుకూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో దేశంలో 1553 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కి చేరింది. అలాగే 36 మంది...
కుర్రాళ్ళకు ఊరటనిస్తున్న ఊర్వశి రౌటేలా..
కరోనా నేపద్యంలో దేశమంతా లక్డౌణ్ కొనసాగుతుంది. దీంతో సామాన్యుల నుంచి సెలెబ్రెటీల దాకా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలు - కుటుంబంతో గడిపేస్తున్నారు. ఈ ఖాళీ టైంలో సినిమాలు చూస్తూ.. వీడియోలు చేస్తూ గడిపేస్తున్నారు....
ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఇప్పటి వరకు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 722కి...
తెలంగాణలో లాక్డౌన్ మరోసారి పొడిగింపు
తెలంగాణలో లాక్డౌన్ను మే 7 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 తరువాత కొన్నిటికి...
రక్తదానం చేసిన చిరంజీవి
కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రక్త నిల్వలు తగ్గిపోయాయి. దీంతో రక్తదానం చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో...





