జాను ‘ట్రైలర్’ వచ్చేసింది
హీరో శర్వానంద్, సమంత నటిస్తున్న తాజా చిత్రం 'జాను'. సి.ప్రేమ్కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ సూపర్హిట్ '96'కు రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. ఆద్యంతం...
అలీ హాలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న నటుడు అలీ. బాలనటుడిగా ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన అలీ టాలీవుడ్, బాలీవుడ్ను దాటి ఇప్పుడు హాలీవుడ్కు పయనమవుతున్నాడు. తనదైన కామెడీ టైమింగ్తో తెలుగువారిని కడుపుబ్బ నవ్వించిన...
టీ అందించడానికీ నేను సిద్ధమే
బాలీవుడ్లో ఫోర్న్ స్టార్ నుండి హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సన్నీలియోని ఇప్పుడు తన కెరీర్లో మరో అడుగు ముందుకు వేయనున్నారు. త్వరలోనే నిర్మాతగా అవతారం ఎత్తనున్నారు. సొంత బ్యానర్లో సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు....
ఏపీ శాసన మండలికి మంగళం..!
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు శాసనసభ ఆమోదం తెలిపింది. శాసన మండలి రద్దుపై శాసనసభలో ఈరోజు ఉదయం సీఎం జగన్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం తీర్మానంపై ఉదయం నుంచి సభలో సభ్యులంతా చర్చించారు....
రణ్వీర్ వచ్చేటప్పుడు ఇవి తీసుకురావడం మర్చిపోవద్దు: దీపిక
బాలీవుడ్ రియల్ లైఫ్ దంపతులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె రీల్ లైఫ్లోనూ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. భారత క్రికెట్ మాజీ సారథి కపిల్దేవ్ జీవిత కథ ఆధారంగా.. తెరకెక్కనున్న చిత్రం '83'. క్రికెట్...
తెలుగు గాయకుడి (కారుణ్య) స్వరంలో ‘సామజవరగమన’
పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా టాలీవుడ్ దర్శక, నిర్మాతలకు తెలుగువారి టాలెంట్ కనిపించడంలేదా?.. మన తెలుగులోనే ఎందరో ఆణిముత్యాలు ఉన్నప్పటికీ కొందరికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. మరి కొందరికి అవకాశాలే రావడంలేదు. ఎంతో...
భారత హీరోలకు సెల్యూట్: మహేష్ బాబు
దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్స్టార్ మహేష్ బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందం హైదరాబాద్లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా...
స్టార్స్ను ఊపేస్తున్న సరికొత్త ‘ఛాలెంజ్’
సోషల్ మీడియాలో ఇప్పటి వరకూ అనేక రకాల ఛాలెంజ్లు మనం చూశాం. అయితే, ఇప్పుడొక సరికొత్త ఛాలెంజ్ హాలీవుడ్ టు టాలీవుడ్ వరకూ సెలబ్రిటీలను ఓ ఊపు ఊపేస్తోంది. అదే 'లింక్డ్ ఇన్,...
పవన్ కల్యాణ్కు జంటగా ప్రగ్యా జైస్వాల్
టాలీవుడ్ పవర్స్టార్ పవన్ కల్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘పింక్’ రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తమిళంలో కూడా హిట్ సాధించిన...
లుక్ కోసం నోరా ఫతేహి ఏం చేసిందో తెలుసా..!
శుక్రవారం విడుదలైన బాలీవుడ్ మూవీ 'స్ట్రీట్ డాన్సర్ 3డీ'లో ఓ ప్రత్యేకత ఉంది. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నోరాతో పాటు వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, ప్రభుదేవా ముఖ్య...
పెళ్లి పీటలెక్కిన కత్రినా.. హాజరైన ప్రముఖులు
సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీనటుల సమక్షంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అదేంటీ.. కత్రినా కైఫ్కు వివాహం జరిగిందా? అని షాక్ అవుతున్నారా!.. అయితే అది...
పెళ్లిపై క్లారీటి ఇచ్చిన ‘సాహో’ హీరోయిన్
టాలీవుడ్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్. తాజాగా ఆమె తన పెళ్లిపై వచ్చిన రూమర్స్పై స్పందించారు. ప్రస్తుతానికి కెరీర్ గురించి...
ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవాలి: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీ వెళ్లారు. బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల గురించి, రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల...
సంచలన పాత్రలో ఐశ్వర్యా రాయ్
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ సంచలన పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. వేశ్య నుంచి రంగస్థల నటిగా మారి ఆ తర్వాత గాయనిగా.. ఎదిగిన బినోదిని బయోపిక్ లో నటించబోతున్నట్టు...
క్షమాపణలు చెప్పను: రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్ గురించి చేసిన వ్యాఖ్యల వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మంగళవారం రజనీ ఇంటి ఎదుట పెరియార్ ద్రవిడర్ కళగమ్ నలుపు...
వైసీపీని కూల్చేవరకు నిద్రపోం: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ వినాశనం మొదలైంది.. భవిష్యత్తులో వైసీపీ మనుగడ ఉండదని అన్నారు. నిన్న పోలీసుల దాడిలో గాయపడిన రాజధాని రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు....
అట్టుడికిన అమరావతి
రాజధాని అమరావతిలో 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు, నిరసనలు తెలిపారు. వివిధ పార్టీలు, అమరావతి జేఏసీ...
విజయ్ దేవరకొండ, పూరీ ‘ఫైటర్’ షురూ..
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'ఫైటర్' అనే పేరు ప్రచారంలో ఉంది. యాక్షన్ ప్రధానాంశంగా సాగే ఓ ప్రేమ కథతో...
‘ఆర్ఆర్ఆర్’ వాయిదా..?
టాలీవుడ్ మొత్తం ఎంతోగానో.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా, ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను జులై...
షిరిడీ ఆలయం ముసివేత..!
మహారాష్ట్రలో షిరిడీ సాయిబాబా జన్మస్థలంపై వివాదం రాజుకుంది.. సాయి పాథ్రిలోనే జన్మించారని స్థానికులు చెబుతుండగా.. ఉన్నట్టుండి తాజాగా మహారాష్ట్ర సర్కార్ పాథ్రిలోని సాయిబాబా ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించింది. దీంతో వివాదం...
నిర్భయ దోషుల ఉరితీతకు కొత్త తేదీ ఖరారు..
ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతకు కొత్త తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు...
దుమ్మురేపుతున్న అల్లు అర్జున్.. ‘సిత్తరాల సిరిపడు’ సాంగ్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్.. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా ఈనెల 12 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతున్నది....
బీజేపీతో జత కట్టిన జనసేన
రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై బీజేపీ పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని చెప్పారు....
సంక్రాంతి వేడుకల్లో స్నేహారెడ్డితో బన్నీ ‘సామజవరగమన’..
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో..' సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులంతా కలిసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో భాగంగా బుధవారం...
ఇంకోసారి ఇలా జరిగితే చేతులు కట్టుకొని కూర్చోం: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తమవైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకున్నా వైసీపీ నేతలు దూషించి దాడి చేశారని ఆరోపించారు. వైసీపీ నేతల భాష దారుణంగా ఉందన్నారు. కాకినాడలో ఇటీవల వైసీపీ దాడిలో...
‘సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్ల సునామీ
సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 11న విడుదలైన మహేష్బాబు చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి స్పెషల్...
ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గత 27 రోజులుగా అమరావతిలో రైతులు, మహిళలు, చిన్నారులు ఆందోళన చేస్తున్నారు. అయితే చాలా చోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు..శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై కర్కశంగా...
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల.. సోమవారం భేటీ అయ్యారు. సుమారు 6 గంటల పాటు ప్రగతి భవన్లో సమావేశమైన తెలంగాణ సీఎం కేసీఆర్- ఏపీ సీఎం వైఎస్ జగన్లు పలు కీలక విషయాలపై...
వేదాంత ధోరణిలో ఉపాసన ట్వీట్..
మెగా కోడలు ఉపాసన కొణిదెల.. ఓ బిజినెస్ ఉమన్గా, సామాజిక వేత్తగా, రామ్ చరణ్ సతీమణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిన ఆమె... ఫిట్నెస్...
అల.. వైకుంఠపురములో మూవీ రివ్యూ..
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా...





