మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఇకలేరనే వార్త విషాదాన్ని నింపింది. అయితే వాజ్పేయీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ అంటున్నారు. అందరూ ఆయన్ని వాజ్పేయీ...
శత్రు దేశాలను కూడా మిత్ర దేశాలుగా మార్చే దౌత్యనీతితో అంతర్జాతీయంగా భారత్ను ఒకస్థాయికి తీసుకెళ్లిన మాజీ ప్రధాని వాజ్పేయి మృతిపట్ల ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాయాది దేశం పాకిస్థాన్, అమెరికా,...
భారతరత్న అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25, 1924న గ్వాలియర్ లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. ఆయన స్థానిక సరస్వతి శిశుమందిర్ లో ప్రాథమిక విద్య అభ్యసించారు. విక్టోరియా...
మాజీ ప్రధాని, రాజకీయ కురువృద్ధుడు, భాజపా సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05గంటలకు తుదిశ్వాస విడిచారని...
హైదరాబాద్లో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రావూరులో దళితులపై పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రెండు...
బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది... కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వాజ్పేయి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఆయన...
ఆంద్ర ప్రదేశ్ విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్పోర్ట్ కొత్త రికార్డు సృష్టించింది... రాష్ట్ర విభజన తర్వాత... సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కార్... నవ్యాంధ్ర రాజధాని అమరావతి, విజయవాడపై ఫోకస్ పెట్టడంతో గన్నవరం...
ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు వరాలు ప్రకటించారు. జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న బాబు.. నవంబర్ లోగా వంశధార- నాగావళి నదులను అనుసంధానం...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఎర్రవరం జంక్షన్ వద్ద పాదయాత్ర విడిది శిబిరం వద్ద వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని...
72వ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు సహకరించినా, సహకరించకపోయినా అభివృద్ధిలో...
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 237వ రోజు మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. ర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు వైఎస్సార్ కాంగ్రెస్...
జనసేన అధినేత పవన్కల్యాణ్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దూకుడు పెంచారు. ఇప్పటికే జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్న పవన్.. తాజాగా జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈరోజు...
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా.. ఈ రోజు (సోమవారం) పాదయాత్ర 236వ తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది....
ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (ఆదివారం) రాత్రి తణుకులోని నరేంద్ర సెంటర్లో బహిరంగ సభలో పవన్కల్యాణ్ పాల్గొన్నారు. పవన్కు ఘనస్వాగతం తెలిపిన ఆడపడుచులకు, న్యాయకులకు...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇవాళ భీమవరంలోని రూపాంతర దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్...
తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు తుని బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ మాట్లడుతూ.. సీఎం చంద్రబాబు నాలుగన్నరేళ్ల పాలనంతా అవినీతేనంటూ మండిపడ్డారు. ఏపీ...
పవన్ కల్యాణ్ జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఈరోజు (ఆగస్ట్ 11)న పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు,...
సీపీఎస్ విధానం రద్దు చేయాలంటూ విజయవాడలోని జింఖానా మైదానంలో ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగ సభ నిర్వహించారు. సభకు హాజరైన ఏపీ ఎన్జీవో నేత అశోక్బాబుకు విజయవాడలో చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలో జరిగిన...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈరోజు (ఆగస్ట్ 10) నర్సాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జనసేన సభకు అభిమానులు,...
ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం సాయంతో 2,348 మంది ముస్లింలు హజ్ యాత్రకు సిద్ధం కాగా.. మొదటి విడతగా కృష్ణా, గుంటూరు...
విశాఖలో నూతనంగా ఏర్పాటుచేసిన 13 ఐటీ కంపెనీలను శుక్రవారం ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అలాగే మరో నాలుగు కంపెనీల విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ......
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు (ఆగస్ట్ 9న) ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో పలు ప్రజాసంఘాలతో సమావేశమయ్యారు. ఉదయం భీమవరం చేరుకున్న ఆయన పట్టణానికి సమీపంలోని పెదఅమిరంలో నిర్మలాదేవీ ఫంక్షన్...
దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలోనే పైసీపీలో చేరనున్నట్టు తెలిపారు....
అప్పులతో విభజించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తున్నారని పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రత్యేకహోదా విషయంలో జగన్, పవన్లు ప్రధాని మోదిని ప్రశ్నించే దమ్ములేదని,...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాట యాత్ర రేపటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో తిరిగి ప్రారంభం కానుంది... పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఓ సారి పర్యటనకు వెళ్లి కాలికి స్వల్పగాయంతో సమీక్షలు,...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది పశ్చిమ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏలూరులో పవన్కల్యాణ్ ఓటు హక్కు పొందడంతో అభిమానులు, ఆ పార్టీ నాయకుల్లో ఈ చర్చ...
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతోంది. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తామని హామీ ఇచ్చిందని.. ఇప్పటి వరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని గుత్తా...
వైసినీ సీనియర్ నేత పెన్మెత్స సాంబశివరావు మనవడు, సినీ నటుడు కృష్ణుడు(వినాయకుడు ఫేం హీరో) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ సమక్షంలో...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. దీనికోసం ఆయన 15 రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం...