HomeTelugu Newsస్టార్‌ హీరోలతో ధనుష్‌ మల్టీస్టారర్ ప్రారంభం!

స్టార్‌ హీరోలతో ధనుష్‌ మల్టీస్టారర్ ప్రారంభం!

ప్రముఖ తమిళ హీరో ధనుష్ గతంలో దర్శకత్వం వహించిన ‘పవర్ పాండి’ మంచి హిట్ గా నిలిచింది. తాజాగా ధనుష్‌ డైరెక్షన్లో మరొక కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఈ చిత్రం నిన్ననే పూజా కార్యక్రమాలతో మొదలైంది.

1 6

ఈ చిత్రంలో ధనుష్ తో పాటు తమిళ స్టార్ నటులు ఎస్.జె.సూర్య, శరత్ కుమార్, తెలుగు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అతిథిరావ్ హైదరి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ తేనండాల్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu