HomeTelugu Trending‘మనసుకి హానికరం అమ్మాయే’ అంటున్న శ్రీసింహా

‘మనసుకి హానికరం అమ్మాయే’ అంటున్న శ్రీసింహా

Manasuki Hanikaram ammaye L
టాలీవుడ్‌లో ‌‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి. తాజాగా ‘తెల్లవారితే గురువారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మణికాంత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిత్ర శుక్లా, మిషా నారంగ్‌ హీరోయిన్‌లు నటించారు. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మనసుకి హానికరం అమ్మాయే’ అంటూ సాగే ఓ పాటను చిత్రబృందం విడుదల చేసింది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాళభైరవ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu