తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకరంగా కరోనా కేసులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం ఆందోళనను కలిగిస్తోంది. ఇవాళ ఒక్కరోజు తెలంగాణలో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల...
పండగ చేసుకుంటున్న మహేష్ బాబు అభిమానులు..!
దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో మూవీ వస్తే ఎలాగుంటుంది. బొమ్మ అదిరిపోద్ది. అందుకే అభిమానులు కూడా ఎంతో ఆశగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి కూడా...
‘సీసీసీ’కి అమితాబ్ భారీ విరాళం.. ‘బిగ్’ థ్యాంక్స్ చెప్పిన చిరు
బాలీవుడ్ నటుడు బిగ్బి అమితాబ్ బచ్చన్ తెలుగు సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. 12 వేల కరోనా రిలీఫ్ కూపన్లను ఏర్పాటు చేశారు. వీటిని అవసరాల్లో ఉన్న సినీ కార్మికులకు పంపిణీ చేయబోతున్నారు....
కరోనా పై ‘గబ్బర్ సింగ్’ టీమ్ పాట.. పవన్ కల్యాణ్ ప్రశంసలు.. వైరల్
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభణ నేపథ్యంలో 'గబ్బర్ సింగ్' టీమ్ ఓ పాటను విడుదల చేసింది. దీనికి జనసేన కరోనా వైరస్ అవేర్నెస్ సాంగ్ అని పేరు పెట్టింది. కరోనాపై జాగ్రత్తలు చెబుతూ...
ఈ నెల 20వ తేదీన గచ్చిబౌలి కరోనా ఆస్పత్రి ప్రారంభిస్తాం
రాష్ట్రంలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 700కి చేరిందన్నారు. కరోనా వ్యాప్తి నేసథ్యంలో అదనపు...
పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు.. మహేష్ ట్వీట్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రమాదం నుంచి మనల్ని తప్పించడం కోసం తమ సొంతవాళ్లను సైతం వదిలిపెట్టి వచ్చి వీధుల్లో శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన...
‘బతుకు బలైపోయిన బండి’ శ్రీముఖి ఫన్నీ స్పూప్.. వైరల్
కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో దేశం మొతం లాక్డౌన్లో ఉంది. ఈ సమయంలో ఇంటికే పరిమితమై.. తమ అభిమాన సిరీయల్స్, రియాల్టీ షోలు లేకపోవడంతో బోర్గా ఫీల్ అవుతున్న ఎందరో వీక్షకుల కోసం తాజాగా...
రామ్చరణ్, ఎన్టీఆర్ వర్క్ ప్రమ్ హోం!
లాక్డౌన్ ఎఫెక్ట్తో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి భారీగా రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదల తేదీలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే షూటింగ్ షెడ్యూల్లో మార్పులు జరిగినప్పటికీ.. ముందుగా అనుకున్నట్లే...
మే 3 వరకు లాక్డౌన్
దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు విధించిన 21 రోజుల ఈరోజుతో ముగియబోతున్న తరుణంలో ప్రధాని మోడీ లాక్డౌన్ పై కీలక ప్రసంగం చేశారు. 550 పాజిటివ్ కేసులు నమోదైన...
ఐశ్వర్యరాయ్ పాటకు జాన్వీ డాన్స్.. ప్రముఖుల ప్రశంసలు
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జాన్వీ డ్యాన్స్ స్కూలును మిస్ అవుతున్నానంటూ...
భారత్లో 3 జోన్లుగా లాక్డౌన్…!
భారత్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ ఈ నెల 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....
భారత్లో విజృంభిస్తున్న కరోనా: 24 గంటల్లో 909 కేసులు, 34 మరణాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దేశంలో కొవిడ్-19 బారినపడ్డవారి సంఖ్య 8,356కు పెరిగింది. గత 24 గంటల్లో 909 కొత్త కేసులు నమోదుకాగా, 34 మంది మృతిచెందారు....
తెలంగాణలో 30 వరకు లాక్డౌన్ పొడిగింపు..
రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు. 30వ తేదీ వరకు లాక్డౌన్ కఠినంగా అమలు...
మెగా కోడలికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కృతజ్ఞతలు
మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తూ తనకు తోచిన సహాయాన్ని అందిస్తుంటుంది. ఇప్పుడు కూడా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశమంతటా లాక్డౌన్...
రాజమౌళి ఓకే చెప్పడంతో చిరు హ్యాపీ..!
మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రాంచరణ్ ఓ...
ఘరానా మొగుడిపై చిరంజీవి ట్వీట్
1992లో విడుదలైన ఘరానా మొగుడు చిత్రం చిరంజీవి కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం 28 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా...
ఆ గ్రామాలను దత్తత తీసుకునే ఆలోచనలో సూపర్ స్టార్..
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ఎఫెక్ట్ అన్ని రంగాల పడింది. ముఖ్యంగా రోజువారి కార్మికలు జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. దీంతో ఆ వర్గాలను ఆదుకునేందుకు. ప్రముఖులంతా ముందుకు...
కరోనా కాటుకు హాలీవుడ్ నటుడు బలి..
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తాడవం చేస్తుంది, ఈ మహమ్మారికి ధనిక, పేద అనే తేడా లేదు. రాజు, బంటు అనే వ్యత్యాసం లేదు. దేశాధినేతలను సైతం వదలడంలేదు. ఇక, సినీ ప్రముఖులను...
ఏప్రిల్8 నాకు చాలా స్పెషల్.. చిరంజీవి వరుస ట్వీట్లు
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీద ఉన్నాడు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో 'ఆచార్య'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల సోషల్మీడియాలోకి వచ్చిన చిరు సూపర్...
లాక్డౌన్ కారణంగా అమితాబ్ ఇంట్లో స్టార్ హీరోలు.. వీడియో వైరల్
కరోనాపై అశేష భారతావని పోరు సాగించేందుకు భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తారతమ్యం లేకుండా హీరోలు, హీరోయిన్లు, దర్శక, నిర్మాతలు...
అటువంటి వారికి దూరంగా ఉండండి.. కరోనాపై మహేష్ ట్వీట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు.. కరోనా వైరస్, దాని గురించి వస్తోన్న వార్తలను ఉద్దేశించి ఆయన మంగళవారం ట్వీట్లు చేశాడు. భౌతికదూరం, పరిశుభ్రతతోపాటు మరొకటి పాటించాలని నెటిజన్లను కోరాడు.
'దీన్ని ప్రతిఒక్కరు చదవాలని.. ప్రేమ,...
కరోనాపై నటి మాధవీ లత టిక్టాక్.. వీడియో వైరల్
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో నటి మాధవీ లత కరోనా వైరస్ను ఉద్దేశించి ఆమె టిక్టాక్ వీడియో చేశారు. రాజు, పేద తేడా ఈ వైరస్కు...
లాక్డౌన్ కొనసాగించాలంటున్న సీఎం కేసీఆర్
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రధాని మోడీకి ఇదే విషయం తెలిపినట్లు కేసీఆర్ అన్నారు. కరోనాను అరికట్టడానికి మనదగ్గర ఉన్న ఆయుధం ఒక్క...
సమంత, త్రిషల బాడీ పార్ట్స్పై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు
వివాదస్పద నటి శ్రీ రెడ్డికి .. ఎప్పుడు ఎవర్నో ఒకర్ని ఆడిపోసుకోకపోతే నిద్ర పట్టదు. అందర్నీ టార్గెట్ చేస్తుంది.. అందులో పవన్ కళ్యాణ్ ఎక్కువ సార్లు ఉన్నాడు. దాంతో పాటు మధ్యలో కూడా...
వయ్యారాల బొమ్మ.. ‘క్యారెట్ హల్వా’.. వైరల్
టాలీవుడ్లో హీరోయిన్గా దూసుకుపొతున్న వారిలో పూజా హెగ్డే ఒకరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు జంటగా 'డీజే' నటించింది. ఈ సినిమాలో తన అందాలతో అదరగొట్టిన ఈ ఈ హాట్ బ్యూటీ. ఎన్టీఆర్...
భారత్ @3,374
భారత్లో కరోనా వైరస్ విజృభింస్తుంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 3,374కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు 77 మంది మరణించినట్లు తెలిపింది. శనివారం సాయంత్రం...
భారత్లో 3072కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య శనివారం సాయంత్రానికి 3072కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కరోనా బారిన పడి భారత్లో 75...
మోడీకి చిరు, రామ్ చరణ్ మద్దతు
కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రధాని మోడీ ఏప్రిల్ 5 వ తేది ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మన ఇళ్లలోని లైట్స్ ఆపేసి...
భారత్లో.. 2902 కరోనా కేసులు, 68 మరణాలు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ తీవ్రత భారత్లో కూడా రోజురోజుకు పెరుగుపోతుంది. శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2902కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో...
తెలంగాణలో కరోనా ప్రకంపనలు..ఒకేరోజు 75 కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇవాళ ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 229కి చేరింది. ఇవాళ కరోనా...





