తెలుగు News

తెలంగాణలో 20మంది చిన్నారులకు కరోనా..!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికే 644కు చేరింది.. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇందులో కనీసం నెలకూడా నిండని పసికందు కూడా ఉన్నారు.. మొత్తం 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఇప్పటి...

ప్రభాస్‌తో రొమాన్స్‌కు భారీగా డిమాండ్ చేసిన దీపికా‌!

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తాజాగా రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ తన 21వ సినిమా.. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్...

ఆ పాత్రలు చేయాలని ఉందంటున్న రెజీనా!

టాలీవుడ్‌లో ఇప్పటి దాకా దాదాపు పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసింది రెజీనా కసాండ్రా. అయితే అనుకున్నంత విజయాలు అందుకోకపోయినప్పటికీ, అమ్మడు తన అందంతో కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. దీంతో రెజీనా...

కరోనాపై మెగా ఫ్యామిలీ సందేశం..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాడవం చేస్తుంది. ఈ నేపద్యంలో ఈ వైరస్ వ్యాప్తి పూర్తిగా అరికట్టబడానికి లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడమే మార్గం అంటున్నారు. సెలబ్రెటీలు, సోషల్ మీడియాలు...

అమెరికాలో ఒక్క రోజులో 2,129 మంది మృతి

కరోనా వైరస్‌ అమెరికాను మృత్యుపాశంలా వెంటాడుతోంది. ఈ మహ్మమారి బారిన పడి ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 25 వేలు దాటింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో మంగళవారమే అత్యధికంగా సంభవించాయి....

రజనీ నిర్మాతగా కమల్!

సూపర్‌ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా రజనీకాంత్ కి ఇది 168వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత...

కొత్త వ్యాపారం చేయనున్న మహేష్‌!

టాలీవుడ్‌ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌వైపు సినిమాల్లో బీజీగా ఉంటునే మరోవైపు వ్యాపారా రంగంలోను దుసుకుపోతున్నారు. ఇప్ప‌టికే ఏఎంబీ సినిమాస్‌, హంబుల్ డ్ర‌సెస్‌తో పాటు జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప‌లు సినిమాలు...

తెలంగాణలో 644 మంది, ఏపీలో 473 మంది కరోనా బాధితులు

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 644కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఒకరు కరోనాతో మృతిచెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 18కి...

ముంబైలో వేలాదిగా రోడ్డెక్కిన వలస కూలీలు

దేశంలో లాక్‌డౌన్ మరో 19 రోజుల పాటు పొడిగించడంతో పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు రోడ్డెక్కారు. స్వస్థలాలకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలోని బాంద్రా...

అర్జున్‌రెడ్డి చూశాక కోరిక మరింత పెరిగిందట..!

తెలుగు వెబ్‌సిరీస్ 'సిన్' తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్రిటిష్ ముద్దుగుమ్మ జెన్నిఫర్ పిక్సినాటో. ఈ అమ్మడు డైరెక్ట్‌గా తెలుగు మూవీలో నటించాలని కోరికగా ఉందట. 'ఆహ' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న...

పుష్పలో బాలీవుడ్‌ బ్యూటీ ఐటెం సాంగ్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ సుకుమార్‌ డైరెక్షన్‌లో పాన్ ఇండియా రెంజ్‌లో తెరకెక్కబోయే 'పుష్ప' సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. జనవరిలోనే సుకుమార్ పుష్ప సినిమా కి సంబందించిన ట్రయిల్ షూట్...

ఆ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్‌ రోల్‌?

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారాట. హీరో గోపీచంద్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు దాటినా సరే ఇప్పటికీ స్టార్ హీరో అవలేక ఇబ్బందులు పడుతున్నాడు....

పోలీసుల ప్రశ్నలకు.. విజయదేవరకొండ సమాధానాలు

కరోనాపై పోరాటంలో ఎవరికి వారు తమ వంతు బాధ్యత వహిస్తున్నారు. అయితే వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. వారిని అభినందించేందుకు టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ వీడియో...

పవన్ కల్యాణ్ కోసం భారీ సెట్‌..!

రాజకీయాల్లో బిజీ అయ్యాక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ మూడు భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిలో ఒకటి పింక్...

అనంతపురంలో తహశీల్దారుకు కరోనా

అనంతపురం జిల్లాలో ఓ తహశీల్దారుకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కలెక్టర్ వెల్లడించారు. హిందూపురంలో నివసిస్తున్న తహశీల్దారు కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. తహశీల్దారు...

హైదరాబాద్ పాతబస్తీలో లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసు?

హైదరాబాద్ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 592 కేసులు నమోదయ్యాయి. ఇందులో సగం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం గ్రేటర్...

శ్రియ భర్తకు కరోనా లక్షణాలు

కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలలో స్పెయిన్ ఒకటి. దీంతో అక్కడ బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే తన భర్తకు కరోనా లక్షణాలు కనిపించాయని అంటుంది హీరోయిన్ శ్రియ...

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వర్క్‌ ప్రమ్‌ హోం!

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి భారీగా రూపొందిస్తున్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సినిమా విడుదల తేదీలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే షూటింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగినప్పటికీ.. ముందుగా అనుకున్నట్లే...

సమంత పై అమల ఆసక్తికర వ్యాఖ్యలు

సీనియర్‌ నటి, నాగర్జున భార్య అక్కినేని అమల తన కోడలు సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటన పరంగా సామ్‌ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో దక్షిణాదిలోనే...

బాలయ్యకు జంటగా కొత్త హీరోయిన్‌!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడోవ చిత్రం ఇది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో...

మహేశ్‌ సినిమాలో విలన్‌గా ఉపేంద్ర!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు డైరెక్టర్‌ పరశురామ్‌తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. లాక్‌డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానుంది. ఈ సినిమాలో విలన్‌ రోల్‌...

మోడీ ఇచ్చిన ఏడు టాస్క్‌లు ఇవే..

కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఇవాళ్టితో ముగిసింది.. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతారని తెలిసినప్పట్టి నుంచి ఆయన ఏం చెబుతారు? లాక్‌డౌన్ కొనసాగిస్తారా? ఎత్తివేస్తారా? లేక ఏదైనా...

మే 3 వరకు లాక్‌డౌన్‌

దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు విధించిన 21 రోజుల ఈరోజుతో ముగియబోతున్న తరుణంలో ప్రధాని మోడీ లాక్‌డౌన్ పై కీలక ప్రసంగం చేశారు. 550 పాజిటివ్ కేసులు నమోదైన...

భారత్‌లో ఉండేందుకే ఇష్టపడుతున్న విదేశీయులు

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో భారత్‌లో సుమారు 50 వేల మందికి పైగా అమెరికన్లు చిక్కుకుపోయారు. వీరందరినీ ప్రత్యేక విమానాల్లో తమ దేశానికి తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల...

వారికి మాత్రమే కరోనా ఉచిత పరీక్షలు

భారత్‌లో ప్రైవేట్ ల్యాబ్‌లోనూ కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను సవరిస్తూ సోమవారం మరోసారి ఉత్తర్వులిచ్చింది. కోవిడ్-19 పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లు...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి.. ఏపీ 439, తెలంగాణ 563 కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా రెండో దశలోనే ఉంది. విదేశాల నుంచి వచ్చిన...

భారత్‌లో 24 గంటల్లో 905 కరోనా కేసులు, 51 మరణలు

కరోనా వైరస్‌ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (సోమవారం సాయంత్రం 5 వరకు) కొత్తగా 905 కేసులు నమోదు అయ్యాయని, 51 మరణాలు సంభవించాయని...

ఐశ్వర్యరాయ్‌ పాటకు జాన్వీ డాన్స్‌.. ప్రముఖుల ప్రశంసలు

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు.. జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో ఐశ్వర్యరాయ్‌ పాటకు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన జాన్వీ డ్యాన్స్‌ స్కూలును మిస్‌ అవుతున్నానంటూ...

‘సీసీసీ’కి వైజ‌యంతీ మూవీస్ రూ. 5 లక్షల విరాళం..

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రణకు.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఈ కారణంగా సినిమా షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. దీంతో సినిమాలల్లో పనిచేసే రోజువారి కూలీలు కార్మికులకు సహాయం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో...

లాక్‌డౌన్‌ పై మోడీ ప్రసంగం రేపు 10 గంటలకు

భారత్‌ విధించిన 21 రోజుల లాక్‌డౌన్ కార్యక్రమం రేపటితో పూర్తవుతుంది. 21 రోజులపాటు లాక్ డౌన్ విధించినప్పటికీ కూడా కరోనా నుంచి దేశం బయటపడలేదు. పైగా రోజురోజుకు కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే...
error: Content is protected !!