సిక్స్ ప్యాక్ కోసం హీరో నిఖిల్ కుస్తీ
తెలుగు హీరో నిఖిల్ 'అర్జున్ సురవరం' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన చందూ మొండేటి డైరెక్షన్లో చేస్తున్నాడు. గతంలో హిటైన 'కార్తికేయ' మూవీకి సీక్వెల్ ఇది. 'కార్తికేయ...
పవన్ కల్యాణ్తో తెలుగమ్మాయి ఐటమ్ సాంగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ చారిత్రక చిత్రం రూపొందనుంది. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఇది రాబిన్...
సెలబ్రెటీలపై సానియా మీర్జా ఫైర్.. నెటిజన్ల ప్రశంసలు
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సెలబ్రిటీల తీరుపై మండిపడింది. లాక్ డౌన్ పీరియడ్ లో పేద ప్రజలు, ఆశ్రయం లేని వారు అల్లాడుతున్నారు.కాగా కొందరు సెలెబ్రెటీలు తమకు ఏమి పట్టనట్టుగా వారు...
విజయ్ దేవరకొండకు జిమ్ కష్టాలు..
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ఒక మూవీను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఫైటర్' ..అనే టైటిల్స్ ను పరిశిలీస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ కి...
‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ధర్మకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్'. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఆ...
సినీ కార్మికులకు నయనతార విరాళం
కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను కూడా తీవ్రం ప్రభావం చూపిస్తుంది. లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్లన్నీ నిలిచిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను...
కరోనా నాకు పాఠం నేర్పింది: జాన్వీ కపూర్
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కోనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాను చాలా నేర్చుకున్నానంటోంది. తాను...
ప్రధాని మోదీ ప్రశంసలపై చిరు స్పందన
కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి పలు వీడియోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. చిరంజీవి, నాగార్జున కలిసి...
కరోనాతో ఫైట్ చేయాలంటే ఇంట్లోనే ఉండాలి: పీవీ సింధు
ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు 'ఇంట్లోనే ఉందాం.. కరోనాను ఎదుర్కొందాం' అని పిలుపునిచ్చారు. ఆమె ఇటీవల విదేశాల్లో బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొని స్వదేశం రాగానే స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో...
భారత్లో.. 2902 కరోనా కేసులు, 68 మరణాలు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ తీవ్రత భారత్లో కూడా రోజురోజుకు పెరుగుపోతుంది. శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2902కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో...
బూతు కంటెంట్తో అల్లు అరవింద్ వెబ్ సిరీస్
యాత్ని ఆకట్టుకోవడానికి ఈ మధ్య తెలుగు సినిమాల్లో సైతం బోల్డ్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి చిత్రలతో యూత్ చెడిపోతుందని పలువురి నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ మన దర్శక నిర్మాతలు అవేమీ...
కరోనా లేదు.. కానీ..
టాలీవుడ్లో నాని సినిమా జెర్సీతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ఈ సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది ఈ భామ. ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ చాలా...
నిక్కరుతో.. అంట్లు తోముతున్న అనసూయ.. వీడియో వైరల్
కరోనా వైరస్ విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మన స్టార్స్ ఎవరికి తోచిన పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కొందరు గరిట పడుతుంటే, మరికొందరు భర్తలతో గిన్నెలు శుభ్రం చేయిస్తున్నారు. అయితే.....
తెలంగాణలో కరోనా ప్రకంపనలు..ఒకేరోజు 75 కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇవాళ ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 229కి చేరింది. ఇవాళ కరోనా...
సూపర్ స్టార్తో సారా అలీఖాన్ రొమాన్స్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ హీరో....
ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపడం న్యాయమా?
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసినా ఆ రోగులకు వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటి వైద్యులు, సిబ్బందికి అవసరమైన పర్సనల్...
ప్రధాని పిలుపుని గౌరవిద్దాం.. దీపాలు వెలిగిద్దాం
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చేస్తున్న పొరాటంలో భారతజాతి మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేసేందుకు.. ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇళ్లల్లోని విద్యుత్ లైట్లను అన్నిటినీ...
ఏపీలో తొలి కరోనా మరణం
ఏపీలో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడకు చెందిన వ్యక్తి(55) కరోనా వైరస్తో బాధపడుతూ సోమవారం మృతి చెందినట్లు వెల్లడించారు. కరోనా మరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. మార్చి 30న...
బాలకృష్ణ భారీ విరాళం.. చిరు ట్వీట్
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కరోనా మహమ్మారిపై పోరాటానికి.. కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా...
ప్రేమంటే ఏమిటో నీవల్లే తెలిసింది
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరి వల్ల తనకి ప్రేమంటే ఏమిటో తెలిసిందని అన్నారు. కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న అల్లు అర్జున్, స్నేహారెడ్డి 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు...
‘బంగార్రాజు’లో లావణ్య త్రిపాఠి ఆ పాత్ర కోసమేనా!
టాలీవుడ్లో లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. అయితే ఆశించిన స్థాయిలో ఆమె కెరియర్ జోరందుకోలేదు. అలా ఒక్కొక్కటిగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల 'అర్జున్ సురవరం' తో హిట్...
చిరంజీవిపై కన్నేసిన పూరీ!
టాలీవుడ్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో 'ఆచార్య' రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా తరువాత చిరంజీవి ఏ దర్శకుడితో సెట్స్ పైకి...
బాలకృష్ణ, రానా మల్టీస్టారర్ మూవీ?
టాలీవుడ్ యంగ్ హీరో రానా.. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా షూటింగ్ లు ఆగిపోవడంతో రానా సినిమాలు విడుదల కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపద్యంలో ఫిలిమ్ నగర్...
ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలి
ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారని అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
'' మేము...
పోలీసులు అవమానించారంటూ యువకుడి సూసైడ్..!
గుంటూరు జిల్లా బాపట్లలో తనను పోలీసులు వేధించారంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా మందపల్లి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు(21) చిత్తూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. దేశమంతటా లాక్డౌన్ విధించిన...
కరోనా కారణంగా 960 మంది విదేశీయుల వీసాలు రద్దు
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో మార్చి 13 నుంచి మార్చి 15 వ తేదీ మత ప్రార్ధనలు జరిగాయి. ఈ ప్రార్థనల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పాల్గొన్నారు. అంతే...
వైద్యులపై దాడికి పాల్పడుతున్న కరోనా బాధితులు
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. తాజాగా హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందడంతో అతడి బంధువులు ఓ...
ఏపీలో 143కి చేరిన కరోనా బాధితులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం సాయంత్రానికి 143కి చేరింది. ఇవాళ ఒక్కరోజు కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా,...
మన హృదయాల్లోనే దేవుడున్నాడు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మన హృదయాల్లోనే దేవుడున్నాడని పవిత్ర స్థలాల్లో గుమి కూడవద్దని అన్నారు. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి విదేశాల నుండి...
దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..
భారత్లో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మార్చి 24 వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ను ఏర్పాటు చేసింది. లాక్ డౌన్ ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతున్నది....





