తెలుగు News

నన్ను ‘చిన్న రాములమ్మ’ అని పిలిచారు: శ్రీముఖి

బుల్లితెర వ్యాఖ్యాత శ్రీముఖి.. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. అభిమానులతో 'రాములమ్మ' అని పిలిపించుకున్నారు. ఇటీవల శ్రీముఖి.. బిగ్‌బాస్‌-సీజన్‌3 రన్నర్‌గా నిలిచి మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదగా అవార్డును అందుకున్న విషయం తెలిసిందే....

రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటికి తీవ్ర గాయాలు..

ముంబై- పూణే హైవే పై ఈ శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు... వెనుక నుంచి ఓ ట్రక్‌ను...

అనసూయకు మరోసారి ఛాన్స్‌ ఇచ్చిన సుకుమార్‌..

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ...

అల్లరి నరేష్‌తో సతీశ్‌ వేగేశ్న సినిమా..

కామెడీ హీరోగా తెరపై నాన్‌స్టాప్ గా 'అల్లరి' చేసిన నరేష్.. చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేశాడు. ఆ తరువాత ఆయన జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. వరుస పరాజయాలు ఎదురవుతూ...

షిరిడీ ఆలయం ముసివేత..!

మహారాష్ట్రలో షిరిడీ సాయిబాబా జన్మస్థలంపై వివాదం రాజుకుంది.. సాయి పాథ్రిలోనే జన్మించారని స్థానికులు చెబుతుండగా.. ఉన్నట్టుండి తాజాగా మహారాష్ట్ర సర్కార్ పాథ్రిలోని సాయిబాబా ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించింది. దీంతో వివాదం...

షిరిడీ ఆలయంపై వివాదం..!

మహారాష్ట్రలో షిరిడీ సాయి జన్మభూమిపై సరికొత్త వివాదం నడుస్తోంది.. పాథ్రీయే సద్గురు సాయిబాబా జన్మస్థలం అంటూ స్థానికులు వాదిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఆలయం కొలువై పూజలు అందుకుంటోంది. 1999లో అక్కడ శ్రీ సాయి...

మా వివాదంపై సుమన్‌ స్పందన..

నటుడు సుమన్‌.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) వివాదంపై స్పందించారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.....

సీబీఐ కోర్టులో ఏపీ సీఎంకు చుక్కెదురు

సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన రెండు పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. డిశ్చార్జి పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించాలని గతంలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కేసుల విచారణ...

డైరెక్టర్‌ బోయపాటికి మాతృ వియోగం

టాలీవుడ్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఈరోజు కొద్దిసేపటి కిందట కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గుంటూరు జిల్లా పెదకాకాని...

పిల్లల కోసం మంచు లక్ష్మి ‘చిట్టి చిలకమ్మ’ ప్రారంభం..

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కుమార్తె సితార, దర్శకుడు వంశీపైడిపల్లి కుమార్తె ఆద్య తరహాలోనే మంచులక్ష్మి కుమార్తె విద్యా నిర్వాహణ కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. అయితే విద్యా నిర్వాహణ మరో అడుగు...

ఆ సీక్వెల్స్‌పై దృష్టిపెట్టిన అనిల్‌ రావిపూడి..

డైరెక్టర్‌ అనిల్ రావిపూడి కామెడీ కథతో.. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' కూడా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయం.. దర్శకుడిగా ఆయన స్థానాన్ని మరింత...

ఎన్టీఆర్‌ సెట్లో ఉంటే ఆ సందడే వేరు: రామ్‌ చరణ్‌

హీరోగా చరణ్ విభిన్నమైన పాత్రలను చేస్తూ.. మరో వైపున నిర్మాతగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా...

నిర్భయ దోషుల ఉరితీతకు కొత్త తేదీ ఖరారు..

ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతకు కొత్త తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు...

‘లవ్‌ స్టోరీ’కి ‘టైటానిక్‌’లాంటి ఎమోషన్‌ టచ్‌

ప్రపంచ సినిమా చరిత్రలో చెప్పుకునే సినిమాల్లో 'టైటానిక్' సినిమా ఒకటి. ఈ సినిమాను జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన సంగతి తెలిసిందే. ఇందులో క్లైమాక్స్...

ఆ హీరో సినిమా నుంచి తప్పుకున్న కీర్తి సురేశ్‌.?

కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవనున్న సంగతి తెలిసిందే. అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటిస్తున్న 'మైదాన్‌'లో ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లు వెల్లడించారు. బోనీ కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1952 నేపథ్యంలో ఫుట్‌బాల్‌ ఆటగాడు...

రష్మిక ఇంటి పత్రాలు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు

కర్ణాటకలోని కొడుగు జిల్లాలో హీరోయిన్ రష్మిక ఇంట్లో ఆదాయపు పన్ను అధికారులు నిన్న సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సరైన లెక్కలు లేని రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ విభాగం...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేష్‌ బాబు టీమ్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ సభ్యులు తిరుమల వెంకన్న స్వామి సేవలో పాల్గొన్నారు....

ప్రభాస్‌ ‘జాన్‌’ అప్డేట్ … స్టిల్‌ అదిరింది..

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ 'సాహో' తరువాత నటిస్తున్న చిత్రం 'జాన్'. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. పిరియాడికల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్...

కేరళ అడవుల్లో ‘విరాటపర్వం’ షూటింగ్‌..

రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' రూపొందుతోంది. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం...

నిర్భయ దోషికి షాక్‌.. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ..

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ .. సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థననుతిరస్కరించారు. ముఖేశ్‌ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ నిన్న రాష్ట్రపతి భవన్‌కు...

దుమ్మురేపుతున్న అల్లు అర్జున్‌.. ‘సిత్తరాల సిరిపడు’ సాంగ్‌

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌.. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా ఈనెల 12 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతున్నది....

పవన్ కల్యాణ్‌ ఎంట్రీ ఫైట్‌ సీన్‌ తోనేనట!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 'పింక్' రీమేక్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆయన సెట్స్ పైకి వచ్చే సమయం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి...

పునర్నవి పేరెంట్స్‌ను కలిసిన రాహుల్ సిప్లిగంజ్

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేసిన తెలుగు బిగ్ బాస్ 3 లో పాపులరైన జంట పునర్నవి-రాహుల్ సిప్లిగంజ్. ఒకే ఇంట్లో మొదలైన వీళ్ళ స్నేహం.. ప్రేమగా మారిందని అందరు చెవులు కొరుక్కున్నారు. అంతేకాదు...

ఎన్టీఆర్ గురించి కల్యాణ్ రామ్ ఏమన్నాడో తెలుసా?

తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌పై హీరో నందమూరి కల్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కల్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' సినిమా సంక్రాంతి రోజు విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమా...

ఈసారి పండగ చాలా ప్రత్యేకం: మనోజ్‌

సంక్రాంతి సందర్భంగా హీరో మంచు మనోజ్‌కు సొంతూరు చిత్తూరు జిల్లాలోని రంగంపేటకు వెళ్లారు. ఈ క్రమంలో రంగంపేట చుట్టుపక్కల నుంచి ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తనకోసం వచ్చిన అభిమానలకు బిల్డింగ్‌...

తిరుమలలో ‘సరిలేరు నీకెవ్వరు’ బృందం

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విజయవంతం కావడంతో చిత్రబృందం మంచి జోష్‌లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీసు...

మెగా సంక్రాంతి.. హీరోలు అందరు ఒకే ఫేమ్‌లో..

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. చిరంజీవితో పాటు సురేఖ, రాంచరణ్, ఉపాసన సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. అటు మెగా హీరోలు సైతం చిరు ఇంట్ల సంక్రాంతి సందడి చేశారు....

అల్లు అర్జున్‌తో విజయ్‌ సేతుపతి..

'అల వైకుంఠపురంలో' సినిమా మంచి విజయం సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ మంచి జోష్‌ మీద ఉన్నాడు. ఈ సినిమా విజయం తరువాత సుకుమార్ తో సినిమా చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్...

‘డిస్కో రాజా’ కోసం పాట పాడిన రవితేజా.. వీడియో

మాస్‌ మహారాజా.. రవితేజ హీరోగా నటించిన సినిమా 'డిస్కో రాజా'. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌, తాన్య హోప్‌ హీరోయిన్‌లుగా నటించారు. వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వం వహించారు. శరవేగంగా చిత్రీకరణ...

ఐటీ సోదాలపై రష్మిక మేనేజర్‌ స్పందన

రష్మికా మందన్న ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు జరిపినట్టు వస్తున్న వార్తలపై ఆమె మేనేజర్‌ స్పందించారు. రష్మిక ఇంటిపై ఐటీ దాడి జరిగిందనే వార్తలను ఖండించిన ఆయన.. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు....
error: Content is protected !!