HomeTelugu Trending'సీసీసీ'కి కాజల్‌ విరాళం

‘సీసీసీ’కి కాజల్‌ విరాళం

8 15

భారత్‌లో కరోనా వజృంభిస్తుంది. ఈ వైరస్‌ ధాటికి దేశం మొతం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక సినీ పరిశ్రమకు చెందిన సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకునేందుకు సినీ ప్రముఖులందరూ ముందుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో `కరోనా క్రైసిస్ ఛారిటీ` (సీసీసీ) ని ఏర్పాటు చేసి భారీ విరాళాలను అందించారు. దీని వలన ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమం కోసం తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి హీరోలు అందరూ విరాళాలు అందిస్తున్నారు. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ‘సీసీసీ’కి 2లక్షల విరాళం అందించింది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మేనేజర్ గిరిధర్ మాట్లాడుతూ ‘సీసీసీ’ కి గురువారం నాడు ఆర్టిజిఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసామని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu