HomeTelugu Trendingమరోసారి (బెల్లం) శ్రీదేవితో.. సాయితేజ్‌

మరోసారి (బెల్లం) శ్రీదేవితో.. సాయితేజ్‌

3 13
సుప్రీం హీరో సాయితేజ్ త్వరలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన దేవ కట్టా దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా నివేద పేతురేజ్ ను తీసుకోగా… మరో ప్రత్యేకమైన పాత్ర కోసం రాశి ఖన్నాను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. రాశి ఖన్నాతో ఒక సాంగ్‌ తో పాటు కొన్ని సీన్లు వుంటాయని చెబుతున్నారు. ఇంతకుముందు సాయితేజ్ – రాశి ఖన్నా కాంబినేషన్లో వచ్చిన ‘సుప్రీమ్’.. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఆ సెంటిమెంట్ తోనే మళ్లీ రాశి ఖన్నాను తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu