ఏపీలో తొలి కరోనా మరణం
ఏపీలో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడకు చెందిన వ్యక్తి(55) కరోనా వైరస్తో బాధపడుతూ సోమవారం మృతి చెందినట్లు వెల్లడించారు. కరోనా మరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. మార్చి 30న...
కరోనాతో ఆరు వారాల చిన్నారి మృతి
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. వేల సంఖ్యలో ప్రాణాలను తీసుకుంటుంది ఈ మహమ్మారి. ఇప్పటికే ప్రపంచవ్యాస్తంగా దాదాపు 47వేల మందిని బలితీసుకుంది. వీరిలో అత్యధికంగా అమెరికా, యూరప్లోనే చనిపోతుండడం విచారకరం. ఇదిలా ఉంటే...
ఏపీలో 111కి చేరిన కరోనా కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 111కి పెరిగాయి. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ నిర్వహించిన పరీక్షల్లో 24 మందికి కరోనా పాజిటివ్గా...
ఏప్రిల్ 14 తర్వాత భారత్లో పరిస్థితులు ఏమిటి?
ఏప్రిల్ 14 తర్వాత దేశంలో పరిస్థితి ఏంటి? తర్వాత ప్రజలంతా రోజువారీ పనుల్లో మునిగిపోవచ్చా? కరోనాను మనం జయించినట్టేనా? దీనిపై పలురకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు లాక్డౌన్ను ఏప్రిల్ 14 తర్వాత ఎత్తివేస్తారా?...
నిత్యావసరాల కోసం రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి
కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తోందని, ఏపీలో ఇవాళ ఒక్కరోజే 17 కేసులు నమోదు కావడం ఆందోళనకరమని అన్నారు....
అమెరికాలో 3 వేలకు పైగా మృతులు
అమెరికాలో కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య మూడు వేలు దాటింది. సోమవారం ఆ దేశం ఓ చేదు అనుభవాన్నే చవిచూసింది. నిన్న ఒక్కరోజే ఏకంగా 540 మందిమృత్యువాత పడ్డారు. దీంతో...
కరోనా గురించి 7నెలల క్రితమే చెప్పిన బాల మేధావి.. వీడియో వైరల్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి మైసూరులోని ఓ బాల మేధావి 7 నెలల ముందుగానే గ్రహించాడు. అతడు చిన్న వయస్సులోనే జ్యోతిష్య శాస్త్రాన్ని ఔపాసన పట్టిన మహామేధావి. అతడి పేరు...
కరోనాపై చిరంజీవి, టాలీవుడ్ హీరోల స్పెషల్ సాంగ్.. వైరల్
కరోనా వైరస్పై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, యంగ్ హీరో వరుణ్తేజ్, సాయితేజ్లు గొంతు కలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరపరిచి పాడిన పాటకు...
ప్రజలకు క్షమాపణ చెప్పిన ప్రధాని మోడీ
దేశంలో లాక్డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ విధించిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా, ఈ వైరస్ వ్యాప్తి చెందటం గణనీయంగా తగ్గుతోందని చెప్తున్నారు. లాక్డౌన్ ఫలితాలు...
కరోనా ఎఫెక్ట్: టెలివిజన్ కార్మికులకు యాంకర్ ప్రదీప్ చేయూత
కరోనా వైరస్ దాటికి యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. ఈ మహమ్మరి కారణంగా దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించడంతో రోజువారీ కులీల పరిస్థితి దైనీయంగా మారింది. ఇక సినీ ఇండస్ట్రీలోనూ చిన్న చిన్న...
కరోనాపై పోరాడే ఎపిటోప్స్ రూపొందించిన హెచ్సీయూ ప్రొఫెసర్
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ మానవాళిని బిక్కుబిక్కుమనేలా చేసింది. వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది అందుబాటులోకి వచ్చేందుకు ఏడాదిన్నర సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన...
తెలంగాణలో తొలి కరోనా మరణం
తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైంది. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం ఆ...
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఓ వైపు రెండు రాష్ట్రాల సీఎంలు కరోనా కట్టడికి తీవ్రమైన చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ సర్కార్...
కరోనాకు సామాజిక దూరమే ఏకైక ఆయుధం
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హోం...
సరిహద్దులో ఆందోళనపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోదీ లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలను అన్ని రాష్ట్రాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో హాస్టళ్లు మూతపడటంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు,...
దేశంలోని పేదలకోసం కేంద్రం భారీ ప్యాకేజ్
కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు సైతం వణికిపోతున్నాయి. ఈమహమ్మారిని అరికట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో లాక్డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోనూ లాక్డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర...
తెలుగు లోగిళ్లలో కనిపించని పండుగ వాతావరణం
తెలుగు ప్రజలంతా నేడు ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. ఆలయాలకు వెళ్లడానికి కూడా అనుమతి లేకపోవడంతో ప్రజలంతా ఇళ్లలోనే ఎలాంటి ఆర్భాటం లేకుండానే పండుగను జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఉగాది పండుగ ఉత్సాహం ఎక్కడా...
యావత్ భారతదేశం లాక్డౌన్
దేశవ్యాప్తంగా 3 వారాల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్డౌన్ తప్పనిసరి...
ఉగాది కానుకగా ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్: రాజమౌళి
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' మూవీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను బుధవారం విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించారు. 'నా మొత్తం చిత్ర బృందం తరఫున అభిమానులు,...
చైనాలో కరోనా కట్టడి ఇలా..!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు చైనాలో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా చైనా మొత్తం మీద అధికారికంగా 3,270 మంది చనిపోయారు. మొత్తం 81,093 మందికి...
స్టేజ్-3 రానీయొద్దు.. ఈటల హెచ్చరిక
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు 14 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని సూచించారు. అలాంటి వారు స్వీయ...
31 వరకు తెలంగాణ లాక్డౌన్.. కేసీఆర్ ఆదేశాలు ఇవే
తెలంగాణ సీఎం కేసీఆర్.. కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని అన్నారు. సంఘీభావ ఐక్యతను చాటిచెప్పిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు...
చప్పట్లు తో మ్రోగిన దేశం
ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు ఈ రోజు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటలకు జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. కరోనా వైరస్ విషయం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపేందుకు...
అది చేస్తే కరోనా రాదు.. శ్రీరెడ్డి సంచలన పోస్టులు
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దాటికి గజగజ వణికిపోతుంటే.. ఈమె మాత్రం తన ధోరణి మార్చు కోవడం లేదు. కోరోనా మహమ్మారికి మందు లేక ప్రజలు భయంతో తలలు పట్టుకుంటే.. ఈ హాట్...
జనతా కర్ఫ్యూ పై కేసీఆర్ సూచనలు ఇవే..
భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తెలంగాణలో 24 గంటల పాటు కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం...
కరోనాపై ప్రపంచ దేశాలకు ఐరాస హెచ్చరిక
ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఐరాస హెచ్చరించింది. రాబోయే రోజుల్లో లక్షల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశముందని ఐరాస సెక్రటరీ...
ప్రభాస్పై అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో వైరల్
ప్రముఖ నటి అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతోంది స్వీటీ. ఇందులో భాగంగా 'ఈ టీవీ'లో సుమ యాంకరింగ్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంది. ఇందుకు...
భారత్లో సైలెంట్గా విజృంభిస్తోన్న కరోనా..!
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఆ దేశాన్ని గడగడలాంచింది. ఈ వైరస్తో అక్కడ దాదాపు 3,000 కుపైగా మృతి చెందగా.. ఇప్పుడు ఆ దేశంలో కొంత తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే ఈ వైరస్...
ఒక్క నిమిషంలో 21 హ్యాండ్స్టాండ్స్.. అదా శర్మ వీడియో వైరల్
'అదా శర్మ' పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తరచూ హాట్ ఫొటోషూట్, ఫిట్నెస్, డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ.. నెటిజన్లకు టచ్లో ఉంటుంది. ఈ అమ్మడు ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా...
‘బర్త్డే’ స్పెషల్.. బండి నోపార్కింగ్లో పెట్టిన సుశాంత్!
హీరో సుశాంత్ త్వరలో 'ఇచట వాహనములు నిలుపరాదు' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో దర్శన్ అనే యంగ్ డైరెక్టర్ పరిచయమవుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ...





