ఏపీలో 2282కి పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఇవాళ 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 2282కి చేరింది. గత 24...
విషవాయువుతోనూ ప్రజలు సహజీవనం చేయాలా?: పవన్
కరోనాతో సహజీవనం చేయాల్సిందే తప్పదంటున్న ఏపీ ప్రభుత్వాన్ని.. స్టైరీన్ విషవాయువుతో కూడా సహజీవనం చేయాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనకు...
తెలంగాణలో 1551కి పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1551కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 42 పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 37 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. ఇప్పటి వరకు తెలంగాణలో...
హైదరాబాద్ను ముంచెత్తిన వాన
కేలండర్లో మే నెల అంటే ఎండలు మండే కాలమన్నమాట. ఈ సమయంలో ఎండలకు ప్రజలు అల్లాడుతూ బయటకు రావాలంటే భయపడుతుంటారు. కానీ రెండు నెలలుగా కరోనా భయంతో ఇంటికే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్...
ఏపీలో మరో 48 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్
తెలంగాణలో ఇవాళ 40 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా 40 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1454కి...
‘బుట్టబొమ్మ’ సాంగ్ కు సిమ్రాన్ టిక్టాక్..
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు జనాలను వీపరితంగా...
మరోసారి త్రివిక్రమ్తో పవన్ సినిమా?
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ వుంది. గతంలో వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి, వాటిలో రెండు సినిమాలు సూపర్ హిటైయ్యాయి. తాజాగా...
సీరియల్స్ చేయనున్న ఎస్వీ కృష్ణారెడ్డి
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.. సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించి చాలాకాలమే అయింది. దాంతో ఆయన సీరియల్స్ వైపుకు వెళ్లాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. వంశీ .. బాపు వంటి దర్శకులు సీరియల్స్ చేయగా,...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు
తెలంగాణలో మరో 47 కరోనా కేసులు
తెలంగాణలో ఇవాళ కొత్తగా 47 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1414కి చేరింది....
నిఖిల్ సిద్ధార్థ్ పెళ్లి ఫొటోలు..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, పల్లవిల వివాహం ఈ రోజు (గురువారం) ఉదయం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన మరికొన్ని ఫొటోలు...
నేరుగా అమెజాన్ ప్రైమ్ లో అమితాబ్ మూవీ..
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ నటించిన తాజా చిత్రం గులాబో సితాబో. ప్రస్తుతం లాక్డౌన్ అమలవుతున్నందున సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. అసలు లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో కూడా...
వెబ్ సిరీస్లో రౌడీ ఎంట్రీ..
ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు సైతం ఇప్ప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యం కాబోతుందని ఆలోచిస్తున్న నటీనటులు...
రానా పెళ్లి పై శ్రీరెడ్డి ట్వీట్..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఒకడు. తన ప్రేమను ప్రేయసి అంగీకరించనట్టు ప్రకటించాడు రానా. త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. మిహీకా బజాజ్ అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు...
బాలయ్య సినిమాలో బాలీవుడ్ విలన్..
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ బోయపాటి తో ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. రాయలసీమ నేపథ్యంలో...
భారత్లో విజృంభిస్తున్న కరోనా 78 వేలు దాటిన కేసులు
కరోనా వైరస్ భారత్లో మళ్లీ విజృంభిస్తోంది...లాక్డౌన్ కారణంగా వైరస్ వ్యాప్తిని అరికట్టామని పాలకులు చెపుతున్నప్పటికి మహమ్మారి ప్రభావం మాత్రం తగ్గడం లేదు... దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి.. కేంద్ర ఆరోగ్య...
ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు....
ఇంట్లోనే కిక్ బాక్సింగ్ చేస్తున్న వరుణ్ తేజ్
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్తో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండే సెలబ్రిటీలు సైతం షూటింగులు లేకపోవడంతో కుటుంబ సభ్యులతోనే హ్యాపీగా గడిపేస్తున్నారు. కరోనా కారణంగా...
విలన్ పాత్రలు చేస్తానంటున్న విజయ్ దేవరకొండ ఫ్రెండ్
నటుడు ప్రియదర్శి... తాజా ఓ ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ .. " పాత్రలకి నేను ప్రాధాన్యతనిస్తూ నటిస్తున్న. దాంతో అంతా 'మీరు కమెడియన్ నా.. కేరక్టర్ ఆర్టిస్ట్ నా.. అని అడుగుతున్నారు. అన్నిరకాల...
రానా పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేశ్ బాబు..
టాలీవుడ్ యంగ్ హీరో రానా తన ప్రేయసి మిహీకా బాజాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రానా తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్...
ఏపీ వాసుల కోసం లారెన్స్ ఏంచేశాడంటే..!
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా తమిళనాడులో చిక్కుకుపోయిన 37 మంది ఏపీకి చెందిన వారిని సినీనటుడు, దర్శకుడు లారెన్స్ ఆదుకున్నారు. లాక్డౌన్తో తినడానికి ఆహారం లేక తమిళనాడులో చిక్కుకున్న వీరిని స్వస్థలాలకు పంపేందుకు రవాణా...
తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ మరో 51 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 3 రోజులుగా ఎక్కువ కేసులు బయటపడుతుండటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది....
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట...
భారత్లో 70 వేలు దాటిన కరోనా బాధితులు
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3244 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు...
భద్రాచలంలో హృదయ విదారక ఘటన
కోదండరాముడు కొలువుతీరిన భద్రాచలంలో హృదయ విదారక ఘటనచోటుచేసుకుంది. కటిక పేదరికం ఓ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. కరోనా వైరస్ ఆ బాధను వెయ్యింతలు చేసింది. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ కడు...
కరోనాపై మోదీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏమన్నారంటే..!
దేశవ్యాప్తంగా మూడో విడత లాక్డౌన్ ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడిపై అనుసరించాల్సిన...
తెలంగాణ అధికారుల్లో మళ్లీ కరోనా టెన్షన్..!
తెలంగాణలో వరుసగా మూడో రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. దాదాపు తగ్గుముఖం పట్టాయనుకున్న సమయంలో గత 2 రోజులనుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ తాజాగా...
సోను సూద్ ఉదారత.. వలస కార్మికుల ప్రత్యేక బస్సులు
కరోనా కష్టకాలంలో సెలబ్రిటీలు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కొంతమంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు విడుదల చేయగా మరి కొందరు స్వయంగా అన్నదానం, నిత్యావసరాలను దానం చేస్తున్నారు. ఇక నటుడు...
లాక్డౌన్ వేళ అమెరికాలో సన్నీలియోన్.. షాక్లో నెటిజన్లు
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ సందర్భంగా ప్రజా రవాణా వ్యవస్థ అయిన బస్సు, రైళ్లు, విమానాలు ఏవి గత కొన్ని రోజులుగా నడవడం లేదు. దాంతో...
తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య ఎందుకు పెరుగుతుందో తెలుసా?
లాక్డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య దాదాపు జీరో అని చెప్పవచ్చు. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. నేర ప్రవృత్తి ఉన్నవాళ్లు సైతం బయటకు...





