తెలంగాణలో 644 మంది, ఏపీలో 473 మంది కరోనా బాధితులు
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 644కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఒకరు కరోనాతో మృతిచెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 18కి...
ముంబైలో వేలాదిగా రోడ్డెక్కిన వలస కూలీలు
దేశంలో లాక్డౌన్ మరో 19 రోజుల పాటు పొడిగించడంతో పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు రోడ్డెక్కారు. స్వస్థలాలకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలోని బాంద్రా...
పుష్పలో బాలీవుడ్ బ్యూటీ ఐటెం సాంగ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో పాన్ ఇండియా రెంజ్లో తెరకెక్కబోయే 'పుష్ప' సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. జనవరిలోనే సుకుమార్ పుష్ప సినిమా కి సంబందించిన ట్రయిల్ షూట్...
ఆ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారాట. హీరో గోపీచంద్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు దాటినా సరే ఇప్పటికీ స్టార్ హీరో అవలేక ఇబ్బందులు పడుతున్నాడు....
అనంతపురంలో తహశీల్దారుకు కరోనా
అనంతపురం జిల్లాలో ఓ తహశీల్దారుకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కలెక్టర్ వెల్లడించారు. హిందూపురంలో నివసిస్తున్న తహశీల్దారు కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. తహశీల్దారు...
మోడీ ఇచ్చిన ఏడు టాస్క్లు ఇవే..
కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఇవాళ్టితో ముగిసింది.. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతారని తెలిసినప్పట్టి నుంచి ఆయన ఏం చెబుతారు? లాక్డౌన్ కొనసాగిస్తారా? ఎత్తివేస్తారా? లేక ఏదైనా...
భారత్లో 24 గంటల్లో 905 కరోనా కేసులు, 51 మరణలు
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (సోమవారం సాయంత్రం 5 వరకు) కొత్తగా 905 కేసులు నమోదు అయ్యాయని, 51 మరణాలు సంభవించాయని...
లాక్డౌన్ పై మోడీ ప్రసంగం రేపు 10 గంటలకు
భారత్ విధించిన 21 రోజుల లాక్డౌన్ కార్యక్రమం రేపటితో పూర్తవుతుంది. 21 రోజులపాటు లాక్ డౌన్ విధించినప్పటికీ కూడా కరోనా నుంచి దేశం బయటపడలేదు. పైగా రోజురోజుకు కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే...
పోలీసులకు సాయం చేసిన శ్రీకాంత్
కరోనా వైరస్ కట్టడి కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులను ప్రశంసించడమే కాకుండా తమ వంతు సాయం అందించడానికి పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ పోలీసులకు శానిటైజర్లు, ఆహారాన్ని...
లాక్డౌన్ ఎఫెక్ట్ .. పోర్న్ సైట్ల చూడటంలో భారత్ ఫస్ట్ ప్లేస్
కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది భారత ప్రభుత్వం. అందువల్ల ప్రజలు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. అయితే అందులో కొంత...
ఏపీలో ప్రతి ఒక్కరికి 3 మాస్కులు ఉచితం
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఓకీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ 3 మాస్కుల...
తెలుగు రాష్ట్రాలో పెరుగుతున్న కరోనా బాధితులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు 531 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఒక్కరోజు కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు...
లాక్డౌన్లో పోలీసుల చేయి నరికిన దుండగులు
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు సర్వమానవాళి హడలెత్తిపోతోంది. అగ్రదేశాలను సైతం గడగడలాడిస్తున్న ఈ భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్లో లాక్డౌన్ ఒక్కటే...
కేటీఆర్ పంచ్తో ఆర్జీవీ ముక్కు పంక్చర్
కాంట్రవర్సీలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లాక్ డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు కూడా నిలిచిపోవటంతో తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు మందులేక అల్లాడి పోతున్నారు. ఇంట్లో బోర్ కొట్టి చిన్న పిల్లల్లా...
మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్న ఎన్టీఆర్!
టాలీవుడ్ ప్రముఖ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారు. సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరించే ఆయన 2017లో ప్రసారమైన 'బిగ్బాస్ సీజన్1' రియాల్టీషోతో తొలిసారి బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యావహరించిన...
భారత్లో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1035 కేసులు, 40 మంది మృతి
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలు ఉంది. మరో వైపు క్రమంగా కొత్త కేసులు పెరుగుతూనే వున్నాయి.. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 1035...
వకీల్ సాబ్లో నటించడం లేదు: శృతిహాసన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్'. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్గా తెలుగులో 'వకీల్ సాబ్'గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే....
తెలంగాణ పొలీసులుకు కృతజ్ఞతలు చెప్పిన రౌడీ!
తెలంగాణ లో కరోనా వైరస్ విజృభిస్తుంది.ఈ మహ్మమారి కారణంగా 21 రోజుల లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. అయితే ఈ సమయంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ...
కరోనాపై జొన్నవిత్తుల పేరడి సాంగ్
భారత్లో కరోనా బాధితుల సంఖ్య రోజూరోజూకూ పెరుగుతోంది. కరోనా పేరు వినబడితే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న వేళ సెలబ్రిటీలు...
మార్ఫింగ్ ఫొటోలపై మండిపడ్డ అనుపమ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయ్యింది. దీన్ని గుర్తించిన ఆమె అభిమానులకు విషయం తెలిపారు. ఆపై సెక్యూరిటీ కారణాల వల్ల ఆమె ఖాతాను డిలీట్ చేశారు. అంతేకాదు కొందరు ఆమె...
సినిమాలకు హీరో విక్రమ్ గుడ్బై?
తమిళ స్టార్ హీరో విక్రమ్ త్వరలో సినిమాల నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకోనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన పీఆర్వో స్పందించారు. విక్రమ్ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు....
భారత్లో 24 గంటల్లో 678 కరోనా కేసులు
భారత్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అనుమానితులకు టెస్టులు చేస్తూ, పాజిటివ్ కేసులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కరోనా పాజిటివ్ కేసులపై ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్...
రాఘవ లారెన్స్ .. మూడు కోట్లు విరాళం
కరోనా వైరస్ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి...
బన్నీకి కేరళ సీఎం ప్రశంసలు
కరోనా వైరస్ భారత దేశం లో విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్స్ ఇప్పటికే విరాళాలను ప్రకటిస్తున్నారు.ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...
హైదరాబాద్లో 12 ప్రాంతాలు నిర్బంధం..
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం హైదరాబాద్లోనే నమోదైన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏకంగా 154 మందికి కోవిడ్-19 సోకింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో 12 హాట్ స్పాట్స్...
సోనూసూద్ దాతృత్వం.. తన హోటల్ ని వసతిగా..
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సినీతారలు తమవంతు సాయం చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం తమవంతు ప్రయత్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విరాళాలు అందిస్తున్నారు. మరికొందరు సినీ కార్మికులకి, పేదలకి ఆసరాగా నిలుస్తున్నారు....
ఈ పరిస్థితుల్లో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ..రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రాజకీయాల జోలికి వెళ్లడం లేదని.. సంయమనంతో వ్యవహరిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో...
‘ఆచార్య’ సినిమాలో నిహారిక స్పెషల్ రోల్!
మెగా వారసురాలు నిహారిక.. హీరోయిన్గా రెండు మూడు సినిమాలు చేసింది. అవి ఆశించినంత ఫలితాలను ఇవ్వకపోవడంతో వెబ్సీరిస్పై దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఆ తరువాత మెగా హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో...
కరోనా నివారణకు టీటీడీ కొత్త మందు…
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక దేశంలోని ప్రముఖ దేవాలయాలు సైతం భక్తుల దర్శనాన్ని నిలిపివేశాయి. అయితే,...
సొనాలి బింద్రే 3 చిట్కాలు
ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవాలంటే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలంటున్నారు డాక్టర్లు. వీటిని మనం ఎలా పెంచుకోవాలో బాలీవుడ్ నటి మనకు 3 చిట్కాలు చెబుతోంది. దీనికి సంబంధించి ఓ వీడియోను...





