ఈసారి పండగ చాలా ప్రత్యేకం: మనోజ్
సంక్రాంతి సందర్భంగా హీరో మంచు మనోజ్కు సొంతూరు చిత్తూరు జిల్లాలోని రంగంపేటకు వెళ్లారు. ఈ క్రమంలో రంగంపేట చుట్టుపక్కల నుంచి ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తనకోసం వచ్చిన అభిమానలకు బిల్డింగ్...
బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని స్పష్టం చేశారు. ఈ అంశంపై బీజేపీ పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని పవన్...
విజయశాంతి ఫీట్.. ఆశ్యర్యపోతున్న అభిమానులు…
విజయశాంతి.. దాదాపు 13 ఏళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ చేసిన...
సైనా నెహ్వాల్ వివాదంపై గుత్తా జ్వాల ఫైర్
బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, షట్లర్ సైనా నెహ్వాల్ వివాదంపై గుత్తా జ్వాల ఘాటుగా స్పందించారు. 1999 జాతీయ శిబిరంలో ఏం జరిగిందో తనకు తెలుసని మరిన్ని సందేహాలు రేకెత్తించారు. ప్రస్తుతం తప్పు జరిగిందని...
అలా చేస్తే.. నేను రాజకీయాలే వదిలేస్తా: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రానికి ఒకటే రాజధాని.. అది అమరావతే అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించినపుడు ప్రజలంతా ఒప్పుకున్నారని చెప్పారు. అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా...
జనసేన, బీజేపీ సంచలన నిర్ణయం..
ఏపీలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జనసేన, బీజేపీ కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి జరిగే కార్యక్రమాలన్నీ ఉమ్మడిగా చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన...
పృథ్వీ పదవికి రాజీనామా చెయ్: టీటీడీ ఛైర్మన్
ఎ స్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో టీటీడీ ఆయనపై చర్యలు చేపట్టింది. ఆ పదవి నుంచి తప్పుకోవాలని టీటీడీ ఛైర్మన్ వై వీ...
పృథ్వీ వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్..
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేస్తోంది పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి...ఇక, ఈ వ్యవహారంపై పృథ్వీని టార్గెట్ చేస్తూ పోసాని కృష్ణమురళి కౌంటర్ ఇవ్వడంతో...
చంద్రబాబుది పిచ్చిపని అంటున్న జేసీ దివాకర్ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆ పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయి విమర్శలు చేశారు . రాజధాని అమరావతి తాత్కాలికం, తాత్కాలికం అంటూ చంద్రబాబు పిచ్చి...
దీపిక సినిమాకు పన్ను మినహాయింపు
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో నటించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనే చిత్రం ఛపాక్ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో...
చంద్రబాబుపై ఏపీ హోంమంత్రి ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ఏపీ హోం మంత్రి సుచరిత మండిపడ్డారు. 'ర్యాలీ గురించి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ కాకుండా వేరే...
చంద్రబాబుని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఇవాళ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది... అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ తలపెట్టిన బస్సు యాత్రకు బయల్దేరిన బస్సులను అనుమతి లేదంటూ ఆటోనగర్లో పోలీసులు సీజ్ చేయడంతో గందరగోళం నెలకొంది....
మున్సిపల్ ఎన్నికలపై జనసేన కీలక నిర్ణయం
జనసేన పార్టీ.. తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా పోటీకి దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ...
ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని రైతులు ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపితే ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని అన్నారు. చినకాకాని వద్ద రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదన్నారు. రైతులను,...
రేపు భారత్ బంద్..
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినట్లు కేంద్ర కార్మిక సంఘాలు తెలిపాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా...
నిర్భయ దోషులకు 22న ఉరిశిక్ష
2012 డిసెంబర్ 16 వ తేదీన నిర్భయను అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచి ఆమె మృతికి కారణమైన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన...
‘అల వైకుంఠపురములో..’ ట్రైలర్ వచ్చేసింది
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో..'. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. టబు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ మూవీ...
మోహన్బాబుతో సమావేశంపై మోడీ ట్వీట్..
ప్రముఖ సినీ నటుడు మోహన్బాబుతో సమావేశం పై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. 'మీ కుటుంబంతో, మీతో సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉంది మోహన్బాబు. మన మధ్య చాలా విషయాలపై...
జనసేన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జ్ల నియామకం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు... ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాలు పెంచేందుకు, పార్టీ బలోపేతంపై దృష్టి సారించేందుకు కమిటీని నియమించారు. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో సమన్వయ...
మోడీని కలిసిన మెహన్బాబు అందుకేనా..!
సీనియర్ నటుడు మంచు మోహన్బాబు కుటుంబం ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. మోహన్బాబు వెంట మంచు లక్ష్మి, విష్ణు, విరోనిక ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ...
ఏపీ రాజధాని రైతుల మహా పాదయాత్ర
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు నుంచి 10 వేల మంది రైతులు, యువకులు, మహిళలతో మందడం...
ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేను ఊరిలోకి రాకుండా కేబీఆర్ పురంలో ఆ పార్టీ నాయకులే అడ్డుకున్నారు. సొంత పార్టీ నాయకులకు కాకుండా టీడీపీ...
బీజేపీలో చేరిన యామిని శర్మ
ఇటీవల టీడీపీను వీడిన సాదినేని యామిని శర్మ బీజేపీ చేరారు. శనివారం కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకొన్నారు....
రేపు అమరావతి బంద్..
అమరావతి ప్రాంతంలోని మందడంలో ఇవాళ ధర్నా చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసుల దౌర్జన్యంపై నిరసనలు వెల్లువెత్తాయి. మహిళలను బలవంతంగా ఈడ్చు కెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించడంపై రైతులు మండిపడుతున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న...
కె. విశ్వనాథ్ని కలిసిన జయప్రద
ప్రముఖ నటి జయప్రద తన సోదరి సౌందర్యతో కలిసి 'కళాతపస్వి' కె.విశ్వనాథ్ను కలిశారు. శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లిన ఆమె కె.విశ్వనాథ్ దంపతులను సత్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో...
రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంతంలో ఉద్యమం ఉద్ధృతమైన నేపథ్యంలో రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం...
గాజులు కాదు.. భూములు ఇవ్వండి: డిప్యూటీ సీఎం
అమరావతిలో చంద్రబాబుతో కలిసి పర్యటించిన ఆయన సతీమణి భువనేశ్వరి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులను రాజధాని రైతులకు అందించారు. ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ సీఎం సచివాలయంలో మాట్లాడుతూ భువనేశ్వరి ఇవ్వాల్సింది...
ఆ రెండూ పార్టీలు మాకు ప్రత్యర్థులే: కేటీఆర్
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్2019వ సంవత్సరం తమకు బ్రహ్మాండమైన ఆరంభం ఇచ్చిందని.. 2020 కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయంతో శుభారంభం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పార్టీ...
న్యాయం జరిగే వరకు పోరాడాలి: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్కళ్యాణ్.. ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతులకు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడాలని ఆయన సూచించారు. మందడంలో మహాధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించిన అనంతరం పవన్...
మత్తువదలరా మూవీపై రానా ఏమన్నాడో తెలుసా..!
రితేశ్ రానా దర్శకత్వంలో కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కథానాయకుడిగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'మత్తువదలరా' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సింహా నటన బాగుందని కాలభైరవ...





