Telugu News

క్యూనెట్‌ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు: పోలీస్‌కమిషనర్‌

క్యూనెట్‌ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు పంపామని సైబరాబాద్‌ పోలీస్‌కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో 38 కేసులు నమోదు చేసి ఇప్పటివరకు 70 మందిని అరెస్టు చేశామన్నారు. క్యూనెట్‌ కేసులో పురోగతిని...

కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుంది: జగన్‌

ఏపీ సీఎం జగన్‌.. సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మార్కెట్‌లో ఉన్న ధర కంటే తక్కువకే ఇసుక అందుబాటులోకి తీసుకు రావాలని చెప్పారు. జిల్లా...

దేశం గర్వపడేలా చేసింది: మోడీ

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన తెలుగు తేజం పీవీసింధుకు ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమె నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. ఈ...

మలైకా అరోరా అందాలు

బాలీవుడ్ అందాల నటి మలైకా అరోరా ..హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలా తక్కువ. ప్రత్యేక గీతాలలో నటించి మెప్పించింది. దిల్ సే సినిమాలో చయ్య చయ్య సాంగ్ ప్రతి ఒక్కరిని మెప్పించింది....

జాన్వి దక్షిణాది సినిమాలో నటించడంపై కపూర్‌ స్పందన

బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌.. తన కుమార్తె జాన్వి కపూర్‌ దక్షిణాది సినిమాల్ని తిరస్కరించలేదని స్పష్టం చేశారు. జాన్వి ఫలానా దక్షిణాది సినిమాలో నటించబోతున్నారని ఇప్పటికే చాలాసార్లు వదంతులు వచ్చాయి. అయితే ఆమె...

ట్రంప్‌తో మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం మరింతగా మెరుగుపరుస్తామని చెప్పారు. శాంతి సహా అనేక విషయాలపై జీ7 సదస్సులో చర్చ జరిగిందని ఆయన తెలిపారు. జీ7 సదస్సులో భాగంగా ఫ్రాన్స్‌లో...

‘మిస్‌ ఇండియా’ గా మహానటి

హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'మిస్‌ ఇండియా'. నరేంద్రనాథ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేష్‌ ఎస్‌ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌...

గంజాయి అలవాటు ఉండేది: దర్శకుడు

ప్రముఖ సినీ దర్శకుడు కే.భాగ్యరాజ్‌ .. తనకూ గంజాయి అలవాటు ఉండేదని బహిరంగంగా వెల్లడించారు. మోతీ ఆర్ట్స్‌ పతాకంపై మోతీఫా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం కోలా. ఈయన మాజీ పోలీస్‌అధికారి...

4 ప్రాంతాల్లో 4 రాజధానులు.. జగన్‌ యోచన అదే

రాజధానిగా అమరావతిని కొనసాగనీయబోమని కేంద్రంతో సీఎం జగన్‌ చెప్పారని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. కర్నూలులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 4 ప్రాంతాల్లో 4 రాజధానులు పెట్టే...

సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి రౌండ్‌లో అదరగొట్టిన...

బన్నీ కొత్తకారు ‘బీస్ట్‌’

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గత కొన్నాళ్ళగా సైలెంట్ గా ఉన్న.. ఒక్క సారిగా స్పీడ్ పెంచాడు. ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. బన్నీ...

బిగ్‌బాస్‌లో వైల్డ్‌ కార్డు ఎంట్రీ.. ఎవరో తెలుసా!

తెలుగు 'బిగ్‌బాస్' సీజన్ 3 అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న ఈ షో తాజాగా నాల్గు వారాలు కంప్లీట్ చేసుకొని..తాజాగా ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే...

తన భార్యే తన శత్రువు అంటున్న వరుణ్‌

బిగ్‌ బాస్‌ హౌస్‌లో తమకు మిత్రుడెవరు? శత్రువెవరు? వెన్నుపోటు పొడిచిందెవరు? అంటూ ప్రతీ హౌస్‌మేట్స్‌ తెలపటం.. ఈ వీకెండ్‌లో హైలెట్‌గా మారనుంది. ఈ టాస్క్‌లో ఎవరి మైండ్‌లో ఏముందో? ఎవరినీ తమ మిత్రుడుగా,...

రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో తరలించకూడదు: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. ఏపీ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని అన్నారు. రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా రాజధాని విషయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను...

అమరావతి రైతులును కలిసిన పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ నేడు అమరావతి రైతులు ను కలిశారు. రాజధాని సమస్యలపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని పవన్‌ను రైతులు కోరారు. రాజధాని అమరావతి నుంచి మారుతుందని వైసీపీ నేతల ప్రచారంతో...

అరుణ్‌జైట్లీ కన్నుమూత

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ (66) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ...

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలు

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, జస్టిస్...

పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన FATF-APG

ఉగ్రవాదంపై తన వైఖరిని మార్చుకోని పాకిస్థాన్‌కు FATF ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌ భారీ షాక్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు గ్రే లిస్ట్‌లో ఉన్న దాయాది దేశాన్ని ఎన్‌హాన్స్‌డ్ ఎక్స్‌పెడిటెట్ ఫాలో అప్ లిస్ట్(బ్లాక్‌ లిస్ట్‌)లో...

వరల్డ్‌‌ బ్యాడ్మింటన్‌‌లో తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్ అదుర్స్

అర్జున అవార్డుకు ఎంపికైన ఆనందంలో ఉన్న తెలుగు షట్లర్‌‌ సాయి ప్రణీత్‌‌ వరల్డ్‌‌ బ్యాడ్మింటన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో అదరగొడుతున్నాడు. తొలి రెండు రౌండ్లను ఈజీగా దాటేసిన ప్రణీత్‌‌.. ప్రిక్వార్టర్స్‌‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌‌ పని...

చిదంబరం అరెస్ట్ తర్వాత ఈడీ అనూహ్య నిర్ణయం

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేసును మొదటి నుంచి దర్యాప్తు...

హీటెక్కిన కరీంనగర్ రాజకీయం.. బీజేపీలోకి గంగుల..?

కరీంనగర్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా తయారైంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి. అలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీలో చేరబోతున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనం పొలిటికల్...

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.. ఐదు లక్షలకు బేరం

హీరో రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగుచూసింది. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్‌...

పోలవరంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చుక్కెదురు!

పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. టెండర్‌ ప్రక్రియపై...

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అరెస్ట్‌

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. దాదాపు గంట హైడ్రామా అనంతరం ఈ అరెస్ట్‌ చోటుచేసుకుంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనను...

నేను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నా: అమితాబ్‌

బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌.. 'ఇప్పుడు నేను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నా'నంటూ అందర్నీ షాక్‌కు గురి చేశారు. తాజాగా ఆయన స్వస్థ్‌ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన...

క్యాన్సర్‌ బాధితుడికి పవన్‌కళ్యాణ్ ఆర్థిక సాయం

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌.. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని పాతకూటి బుడిగయ్యను పరామర్శించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో బుడిగయ్య, ఆయన కుటుంబ సభ్యులు పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా...

హత్య కేసులో కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్‌ రాజు హత్య కేసులో కేఏ పాల్‌ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు మిగతా నిందితులు...

బన్నీ కూతురు ‘ఫసక్‌’ డైలాగ్‌ వైరల్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటాడో అందరికి తెలిసిందే. పలు సందర్భాల్లో బన్నీ తన పిల్లలతో కలిసి ఆడుకుంటున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి...

రాజశేఖర్‌ కొత్త సినిమా ప్రకటించేశాడు

టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తన కొత్త సినిమాను ప్రకటించారు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఆ సినిమాను క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్ అధినేత డాక్టర్ జి.ధనుంజయన్ నిర్మిస్తున్నారు....

సాహోపై తప్పుడు కథనం రాసిన వ్యక్తి సిగ్గుపడాలి: లోకేష్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. ప్రపంచంలోని ప్రభాస్‌ అభిమానుల్లానే తాను కూడా 'సాహో' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న...
error: Content is protected !!