తెలుగు News

పవన్‌ అడిగితే ఇచ్చేస్తా: చిరంజీవి

టాలీవుడ్‌.. స్టార్‌ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఖైదీ నెంబర్ 150, సైరా సినిమా తరువాత మెగాస్టార్ కొరటాల డైరెక్షన్‌లో ఓ సినిమా...

ఏపీలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్సలు

ఏపీలోని ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా చికిత్స కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకితెస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిసి వైద్యానికి ధరల...

సీఎం కేసీఆర్‌కు మద్దతిస్తున్న విజయశాంతి

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్ మరికొంత కాలం పొడిగించాల్సిందేనన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదనలను విజయశాంతి సమర్ధించారు. మన దేశాన్ని లాక్‌డౌన్ తప్ప మరేమీ రక్షించలేదని, మనదగ్గర ఉన్న ఆయుధం లాక్‌డౌన్...

లాక్‌డౌన్‌ కొనసాగించాలంటున్న సీఎం కేసీఆర్

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రధాని మోడీకి ఇదే విషయం తెలిపినట్లు కేసీఆర్ అన్నారు. కరోనాను అరికట్టడానికి మనదగ్గర ఉన్న ఆయుధం ఒక్క...

ప్రధాని రిలీఫ్ ఫండ్ కు కృష్ణంరాజు కూతుళ్ళ విరాళం

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు కుటుంబం పీఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల విరాళం ప్రకటించారు. కాగా ఆయన ముగ్గురు కుమార్తెలు తమ పాకెట్ మనీ ని...

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజకు మాతృ వియోగం

ప్రముఖ ద‌ర్శకుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తల్లి కృష్ణవేణి ఈరోజు మృతి చెందారు. ఆమె వయసు ప్రస్తుతం 94 సంవత్సరాలు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె ఈరోజు తుది శ్వాస విడిచారు....

సంక్రాంతికి ప్లాన్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి!

టాలీవుడ్‌లో గ్యారెంటీ హిట్‌ జాబితాలో డైరెక్టర్‌ అనిల్ రావిపూడి కూడా ఒకరుగా కనిపిస్తాడు. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకోవడంలోను, కామెడీకి ప్రాధాన్యతనిస్తూ నాన్‌స్టాప్...

‘మహా’ విరాళం: కరోనాపై పోరులో ముందున్న ‘మేఘా’

కరోనాపై పోరులో ప్రజలకు, ప్రభుత్వానికి మద్దతుగా ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(మెయిల్)’ నిలిచింది. దేశంలో కరోనా కోరల్లో చిక్కుకున్నప్పుడు తాము చేతులు కట్టుకొని ఉండిబోమంటూ ‘మేఘా’ ప్రకటించింది....

పవన్‌ కల్యాణ్‌కు జంటగా అనుష్క?

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా ఒక చారిత్రక చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆంగ్లేయుల కాలంతో ముడిపడిన కథ ఇది. 'విరూపాక్ష' టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో...

ఆత్మకథ రాయనున్న చిరంజీవి!

టాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలతో తన ప్రాస్థానం ప్రారంభించి.. మెగాస్టార్ గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ మధ్యలోను ఎత్తుపల్లాలను ఎదుర్కుంటూ వచ్చారాయన. ఎన్టీఆర్ .. అక్కినేని .. కృష్ణ .....

యాంకర్‌ సుమ ఇంట విషాదం

ప్రముఖ యాంకర్ సుమ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త, ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ...

అమితాబ్‌ ఔదార్యం.. లక్షమందికి నెలవారీ రేషన్‌

కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో జీవనాధారం కోల్పోయిన సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ లక్ష కుటుంబాలకు తన వంతుగా...

కొత్త హీరోతో త్రివిక్రమ్‌ సినిమా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ .. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతో బీజీగా ఉన్నాడు...

వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. బీజేపీ కార్యకర్తలకు మోడీ టాస్క్‌

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా చేస్తున్న పోరులో భారతీయులందరినీ ఏకం చేసేందుకు వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు ప్రధాని మోడీ. తాజాగా బీజేపీ కార్యకర్తలకు మరో టాస్క్‌ ఇచ్చారు. నేడు బీజేపీ వ్యవస్థాపక...

సమంత, త్రిషల బాడీ పార్ట్స్‌పై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు

వివాదస్పద నటి శ్రీ రెడ్డికి .. ఎప్పుడు ఎవర్నో ఒకర్ని ఆడిపోసుకోకపోతే నిద్ర పట్టదు. అందర్నీ టార్గెట్ చేస్తుంది.. అందులో పవన్ కళ్యాణ్ ఎక్కువ సార్లు ఉన్నాడు. దాంతో పాటు మధ్యలో కూడా...

దీపకాంతులతో వెలిగిపోయిన భారత్

కరోనా రాక్షసిపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించారు. కరోనా చీకట్లను తరిమికొట్టేందుకు...

మహేష్‌ మేనల్లుడు గల్లా అశోక్‌ ఫస్ట్‌లుక్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేశవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌...

కరోనా గురించి హెచ్చరిస్తూ.. వీడియో షేర్‌ చేసిన మీన

సీనియర్ హీరోయిన్ మీన వీడియో రీలీజ్‌ చేసింది. ఈ కరోనా వైరస్‌ని మన దేశం నుంచి తరిమే వరకు మనమంతా కలిసే ఉండాలి.. ఎవ్వరూ బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలని చెబుతుంది ఈమె....

రష్మికి నెటిజన్ల ప్రశంసలు.. వైరల్‌

కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్ డౌన్ కోనసాగుతున్న తరుణంలో మనుషులు మాత్రమే కాకుండా రోడ్డున ఉండే జంతువులు కూడా ఆకలితో అలమటిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్డున ఉండే కుక్కలు ఆహారం దొరకకా తీవ్ర అవస్థలు...

ఫేక్‌ ఎకౌంట్‌ నమ్మకండి.. గెటప్ శ్రీను వీడియో

జబర్దస్త్ కామెడీ షో చూసే ప్రతీ ఒక్కరికి గెటప్ శీను సుపరిచితమే. విభిన్నమైన గెటప్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటాడు. బుల్లితెర కమల్ హాసన్ అంటూ నాగబాబు కూడా కొని సందర్భాల్లో అన్నారు. ఎప్పుడు సరదాగా...

హమ్మయ్యా.. కుదుటపడుతున్న కనికా కపూర్‌ ఆరోగ్యం

బాలీవుడ్ స్టార్‌ సింగర్‌ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. 15 రోజుల క్రిందటే ఇది జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఆమె మళ్లీ పార్టీలకు వెళ్లింది. దీనిపై...

ఆచార్యలో మహేష్‌ బాబు .. అసలు అనుకోలేదు: చిరంజీవి

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో తన 152వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే 50శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది....

తన సీక్రెట్స్‌ చెప్పిన అనసూయ ..

'జబర్దస్త్' బ్యూటీ అనసూయ భరద్వాజ్ తన అందాలతో బుల్లితెరపై స్టార్‌ యాంకర్ గుర్తింపు తెచ్చుకుంది. అయితే అనసూయ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా పరియితం కాకుండా.. వీలున్నప్పడల్లా సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా...

వయ్యారాల బొమ్మ.. ‘క్యారెట్ హల్వా’.. వైరల్‌

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపొతున్న వారిలో పూజా హెగ్డే ఒకరు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు జంటగా 'డీజే' నటించింది. ఈ సినిమాలో తన అందాలతో అదరగొట్టిన ఈ ఈ హాట్‌ బ్యూటీ. ఎన్టీఆర్‌...

భారత్‌ @3,374

భారత్‌లో కరోనా వైరస్‌ విజృభింస్తుంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 3,374కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు 77 మంది మరణించినట్లు తెలిపింది. శనివారం సాయంత్రం...

పెళ్లి వార్తలపై స్పందించిన కీర్తి సురేష్‌

దేశమంతా కరోనా గందరగోళం నడుస్తుంటే.. మహానటి ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పెళ్లి హాట్ టాపిక్ అయ్యింది. ఏడాదిపాటు పూర్తిగా సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సడన్‌గా పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి ఆల్రెడీ...

భారత్‌లో 3072కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య శనివారం సాయంత్రానికి 3072కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కరోనా బారిన పడి భారత్‌లో 75...

సుకుమార్‌తో రామ్‌ మూవీ!

దర్శకుడు సుకుమార్ తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన పనులతోనే ఆయన బిజీగా వున్నాడు. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత ఈ సినిమా...

కరోనా వైరస్‌ పై రఘ కుంచె మాస్‌ సాంగ్‌.. వైరల్

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని హడలెత్తిస్తోంది. ఈ వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్ ప్రకటించి సర్వం నిలిపివేశాయి. అయినా సరే కరోనా...

మోడీకి చిరు, రామ్‌ చరణ్‌ మద్దతు

కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రధాని మోడీ ఏప్రిల్‌ 5 వ తేది ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మన ఇళ్లలోని లైట్స్ ఆపేసి...
error: Content is protected !!