ప్రతి ఒక్కరు …. కర్ఫ్యూలో భాగస్వాములు కావాలి: మహేష్ బాబు
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపద్యంలో నరేంద్రమోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు విశేష స్పందన లభిస్తోంది. మోడీ సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలని, కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జనతా కర్ఫ్యూను పాటించాలని పలువురు సెలబ్రిటీలు...
ఆప్యాయంగా బన్నీని ముద్దు పెట్టుకుంది.. ఫొటోను షేర్ చేసిన స్నేహ రెడ్డి
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా మూవీ షూటింగ్లు సైతం బంద్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సమయంలో వారు...
జనతా కర్ఫ్యూకు చిరంజీవి పిలువు..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తుంది. ఈ వైరస్ విమరింత విజృంభిస్తుంది. ఇప్పటికే అనేక దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఈ మహమ్మారి మనదేశంలోనూ రోజు రోజుకు తన ప్రతాపం చూపిస్తుంది. ఇప్పటికే మన...
భారత్లో 249 మంది కరోనా బాధితులు
భారత్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గంట గంటకూ బాధితులు ఎక్కువ అవుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 249 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే...
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
తెలంగాణలో కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమైంది. విదేశాల నుంచి వచ్చిన వారు కరోనా లక్షణాలు ఉన్నా, లేకున్నా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు...
కరోనాపై ప్రపంచ దేశాలకు ఐరాస హెచ్చరిక
ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఐరాస హెచ్చరించింది. రాబోయే రోజుల్లో లక్షల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశముందని ఐరాస సెక్రటరీ...
రాజమౌళి నెక్స్ట్ మూవీ ఈ హీరోతోనేనా!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో బీజీగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న...
కరోనా ని పట్టించుకోని నాగచైతన్య డైరెక్టర్
కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్రధాన నగరాలు షట్ డౌన్ అయ్యాయి. ఇక భారత్ లో ఇప్పటికే సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్ అన్ని...
నిర్భయ దోషుల ఉరిపై మహేష్, రవితేజ ట్వీట్స్
నిర్భయ దోషుల ఉరిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసులో న్యాయం కాస్త ఆలస్యంగా గెలిచింది కానీ చివరికి గెలిచింది న్యాయమే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో...
బాలీవుడ్ సింగర్ కనికాకపూర్కి కరోనా..
ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో 10వేలమందికిపైగా మరణించారు. రెండున్నర లక్షల మంది వైరస్ తో బాధపడుతున్నారు. అయితే, ఇండియాలో కూడా ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు వరకు 214...
రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్.. ఫొటోలు వైరల్
బోల్డ్ హీరోయిన్ అమలాపాల్ సడెన్గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటివరకు ముంబయికి చెందిన గాయకుడు భవిందర్ సింగ్తో డేటింగ్లో...
జనతా కర్ఫ్యూ కి పవన్ కల్యాణ్ మద్దతు..
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ పోరాటంలో భాగంలో ఆయన చేసిన సూచనలను...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లెక్కల ప్రకారం భారత్లో కరోనా పాజిటివ్ కేసుల...
పదో తరగతి పరీక్షలు వాయిదా
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, మార్చి నెల కావడంతో పదోతరగతి పరీక్షలు యధాతదంగానే నిర్వహిస్తామని ఇప్పటికే కేసీఆర్...
‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’లో మహేశ్బాబు సతీమణి
సూపర్ స్టార్ మహేశ్బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తాజాగా 'సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్'లో పాల్గొన్నారు. ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్-19) కట్టడికి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
పోలవరం పనుల్లో మేఘా వేగం
నీటి వరద తగ్గింది. పనుల వరద పరుగులు పెడుతోంది. గోదావరి తల్లి నెమ్మదించింది. పనుల స్పీడ్ పెరిగింది. ఎప్పుడెప్పుడు ఏపీ ప్రజల కలలను సాకారం చేద్దామా అన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది....
స్వీయ నిర్బంధంలో అనుష్క దంపతులు..
కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న తరుణంలో ఈ వైరస్ని అరికట్టడానికి ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దంపతులు అభిమానులకు పిలుపునిచ్చారు. తాజాగా కోహ్లీతో కలిసి...
తండ్రికి… మంచు లక్ష్మి అద్భుతమైన గిఫ్ట్
నిన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె లక్ష్మి, వినూత్నమైన, మరచిపోలేని బహుమతిగా ఇచ్చారు. ఆయన కోసం ఓ సింహాసనాన్ని తయారు చేయించింది.. ఆ చిత్రాలను...
నిర్మాతగా రష్మిక.. ఆశ్చర్యంలో అభిమానులు!
టాలీవుడ్లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ మేడమ్. ఇప్పుడు హీరోయిన్గా వరుస అవకాశాలతో .. హిట్లతో దూసుకుపోతోంది రష్మిక....
నిర్మాతగా మారనున్న దర్శకుడు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివ ఆతర్వాత ఒక్క ప్లాప్ కూడా చూడలేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్...
కరోనాపై జనతా కర్ఫ్యూ… ప్రజలకు మోడీ పిలుపు
ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఆదివారం అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు...
ముందస్తు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష : కేసీఆర్
సీఎం కేసీఆర్ కరీంనగర్లో కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 కరోనా...
బాలయ్యతో ‘ఆర్ ఎక్స్ 100’ భామ!
టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో 'ఆర్ ఎక్స్ 100' బ్యూటీ పాయల్ రాజపుత్...
నెగిటివ్ పాత్రలో భూమిక!
పవన్ కల్యాణ్, భూమిక చావ్లా నటించిన 'ఖుషి 'సినిమాను అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ సినిమాలో పవన్, భూమిక మధ్య వచ్చే ప్రతిసీను హైలెట్ అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్...
విజయ్తో నాల్గోవసారి మురుగదాస్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'మాస్టర్'. విజయ్ 64వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్కు విలన్గా మరో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటించారు. లోకేశ్ కనకరాజు...
ఐశ్వర్యారాయ్ జిరాక్స్ ను చుసారా!
ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉన్నారంటారు. కానీ అందాల ఐశ్వర్యారాయ్ లాంటి అందమైన అమ్మాయి భూమ్మీద మరొకరు ఉండరని అంటుంటారు. కానీ అచ్చం ఐశ్వర్య లాంటి అందం మరొకటి ఉంది....
గిటార్ ప్లే చేసిన కత్రినా .. నిరాశ చెందిన ఫ్యాన్స్!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సైతం కరోనా ఎఫెక్ట్తో ఇంట్లోనే ఉంటూ.. తన కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతుంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి దిగిన పలు ఫొటోలను ఇన్స్టా వేదికగా షేర్ చేసిన కత్రినా.....
కరోనా ఎఫెక్ట్: స్కెచ్ వేసిన సల్మాన్
కరోనా నివారణ చర్యల్లో భాగంగా పలు సినిమా షూటింగ్స్ను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ నుంచి కొంత బ్రేక్ దొరకడంతో పలువురు నటీనటులు సోషల్మీడియా వేదికగా 'కొవిడ్-19' వ్యాప్తి చెందకుండా ఉండేందుకు...
ప్రభాస్పై అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో వైరల్
ప్రముఖ నటి అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతోంది స్వీటీ. ఇందులో భాగంగా 'ఈ టీవీ'లో సుమ యాంకరింగ్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంది. ఇందుకు...
కరోనాపై ‘నిశ్శబ్దం’ టీమ్ స్పెషల్ వీడియో..
ఇప్పటికే కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలువురు నటీనటులు సోషల్మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 'నిశ్శబ్దం' టీం సైతం ఓ ప్రత్యేకమైన వీడియోను పోస్ట్ చేసింది. ఈ...





