HomeTelugu Trendingప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రిపై ఐటీ దాడులు!

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రిపై ఐటీ దాడులు!

mythri movie makers

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లు ఆ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని యలమంచిలి రవి శంకర్ ఇళ్లపై ఐటీ రైడ్స్ జరిగినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో వరుస స్టార్ హీరోలతో 100 కోట్ల బడ్జెట్ తో వారు సినిమాలు చేస్తున్నారు.

గత ఏడాది అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమాను మైత్రి మేకర్స్ నిర్మించారు. ఆ సినిమా నేషనల్ వైడ్ గా భారీ హిట్ సాధించింది. పుష్ప 1 ద్వారా 400 కోట్ల దాకా నిర్మాతలు పొందినట్టు టాక్. ఈ క్రమంలో ఐటీ అధికారుల కన్ను వారిపై పడింది. దీంతో సైలెంట్ గా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఆఫీస్ వారి ఇళ్లతో పాటుగా డైరెక్టర్‌ సుకుమార్ ఇల్లు ఆఫీస్ లో కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని తెలుస్తోంది. ఉదయాన్నే ఐటీ అధికారులు రెండు మూడు టీంలుగా వెళ్లి ఈ దాడులు చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగులో వరుసగా అందరు హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు ఈ నిర్మాతలు. అయితే నిర్మాతలపై ఐటీ దాడుల వెనుక కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో పుష్ప2 ని నిర్మిస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu