HomeTelugu Trendingవాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి: ఖుష్బూ

వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి: ఖుష్బూ

Kushboo tweet about Samanth
టాలీవుడ్‌ యువ జంట అక్కినేని నాగ చైతన్య-సమంతల విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ జంట విడిపోవడం అక్కినేని అభిమానులే కాక నెటిజన్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సామ్‌-చై విడాకుల వ్యవహారంపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్‌ నటి ఖుష్బూ ఈ విషయంపై ట్విట్టర్‌ ద్వారా స్పందించింది.

‘భార్య భర్తల మధ్య ఏం జరిగిందనేది వాళ్లిద్దరికి తప్పా మరెవరికి తెలియదు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికి తెలియదు. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి వాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి. అప్పటి వరకు ఈ విషయంపై అనవరసరమైన ఊహాగానాలు, రూమర్స్‌ సృష్టించవద్దు’ అని కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu