HomeTelugu Trendingబృందావనం సీక్వెల్‌తో ఎన్టీఆర్‌!

బృందావనం సీక్వెల్‌తో ఎన్టీఆర్‌!

1 29
దర్శకుడు వంశీ పైడిపల్లి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కోసం ఒక కథ సెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన బృందావనం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్, ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ వంశీతో చేయాలని జూనియర్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక వంశీ తో ప్రస్తుతం ‘బృందావనం’ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వంశీ పైడిపల్లి దానికి ఓ సీక్వెల్ స్టోరీని కూడా రెడీ చేశారట. దానికి తారక్‌ కూడా ఓకే చెప్పారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu