చిరంజీవి ‘లూసీఫర్’లో రానా..!
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరస సినిమాలు చేస్తున్నాడు. కాగా ఆయన తాజా చిత్రం ఆచార్య సెట్స్పైనే ఉంది. లాక్డౌన్ తరువాత షూటింగ్ పూర్తి చేయాలని ఎదురు చుస్తున్నాడు కొరటాల. ఇదిలా ఉంటే...
ఎనర్జీకి బాలకృష్ణ పవర్ హౌస్లాంటివారు
నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. 'ఎనర్జీకి బాలకృష్ణ పవర్ హౌస్లాంటి వారు. ఆయన నటన పట్ల నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఆయనకు...
ప్రభాస్పై పోలీస్ కేస్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ రాయదుర్గం పీఎఎస్ లో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84...
అభిమానులకు బాలయ్య లేఖ..
టాలీవుడ్ నటుడు, నిర్మాత, శాసనసభ సభ్యుడు, నందమూరి బాలకృష్ణ రేపు (జూన్ 10) 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన అభిమానులను ఉద్దేశించి బహిరంగ లేఖను రాశారు. తన పుట్టినరోజుని...
నటుడు మురళీ శర్మ ఇంట తీవ్ర విషాదం..
టాలీవుడ్ ప్రముఖ నటుడు మురళీ శర్మ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి పద్మగారు నిన్న రాత్రి ముంబైలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆమె వయసు 76 సంవత్సరాలు. వయసు పైబడిన రీత్యా...
తెలంగాణలో ఒకేరోజు 200కి పైగా కరోనా కేసులు
తెలంగాణపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. లాక్డౌన్ సడలింపుల తర్వాత రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్కరోజులో 200కి...
కరోనాని జయించిన రాఘవ లారెన్స్ ట్రస్ట్ పిల్లలు..
ప్రముఖ నటుడు, డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్లో కరోనా మహమ్మారి కలకలం రేపిన విషయం రాఘవ లారెన్స్కు సంబంధించిన ట్రస్ట్కు చెందిన చిన్నారులందరూ కరోనా వైరస్ నుంచి...
బీచ్లో బ్యూటీ..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా హిట్...
తెలంగాణలో కరోనాతో 105 మంది మృతి
తెలంగాణలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 105 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 127 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 110 మంది హైదరాబాద్కు చెందిన వారికి...
భారత్లోకి రాకుండా తబ్లిగీలపై నిషేధం
ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన మర్కజ్ సదస్సుకు హాజరైన 2,550 మంది విదేశీ తబ్లీగీలపై కేంద్రం నిషేధం విధించింది. వీరు పదేళ్లపాటు భారత్కు రాకుండా చర్యలు తీసుకుంటోంది. మత ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వీరంతా...
బాలీవుడ్ యంగ్ కాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ మృతి
బాలీవుడ్ యంగ్ క్యాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ (28) మృతి చెందాడు. మెదడులో రక్తస్రావంతో గత నెల 31న ముంబైలో తుదిశ్వాస విడిచినట్టు తాజాగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఆయన...
మనిషి మరీ క్రూరంగా మారిపోతున్నాడు: అనసూయ
యాంకర్ అనసూయ సినిమాలతో పాటు అప్పుడప్పుడూ సమాజంలో జరిగే ఘోరాలపైనా స్పందిస్తుంటుంది. తాజాగా కేరళలో ఏనుగు ఘటనపై స్పందిస్తూ అసలు మనుషులం అనే సంగతి మరిచిపోతున్నామంటూ మండిపడింది. కనీసం మనిషి అని చెప్పుకోడానికే...
భారత్లో 2 లక్షలు దాటిన కరోనా బాధితులు
భారత్లో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 96,563 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 5,632 మంది...
కరోనాపై హీరో వెంకటేష్ ఏమన్నారంటే..!
లాక్డౌన్ ముగుస్తుందని ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే కరోనా ముప్పు తప్పదని హీరో వెంకటేష్ అన్నారు. కేవలం లాక్డౌన్ మాత్రమే ముగుస్తుందని, కరోనా మహమ్మారి కాదని గుర్తుచేశారు. కరోనా కట్టడి కోసం గత 70...
హైదరాబాద్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 99 కొత్త పాజిటివ్...
రఫ్ లుక్లో అల్లు అర్జున్.. వాకింగ్ వీడియో వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..మాసిన గడ్డంతో రఫ్ లుక్లో కనపించాడు. తాజాగా ఆయన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. లాక్డౌన్ నేపధ్యంలో షూటింగులు కూడా ఆగిపోవడంతో సినీనటులు అందురు...
తెలంగాణలో మరో 94 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2792కి చేరింది. ఇవాళ కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరో ఆరుగురు మృతిచెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్...
నటి ఖుష్బూ ఇంట విషాదం
సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ ఇంట విషాదం నెలకొంది. ఆమె వదిన కరోనా వైరస్ తో ముంబైలో మృతి చెందారు. దీంతో, ఖుష్బూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన వదిన చనిపోయిన...
కరోనాతో భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలి: మోదీ
కరోనాపై యావత్ దేశ ప్రజలు పోరాడుతున్నారని, ఇక ముందు మరింత పోరాడవలసి వస్తుందని ప్రధాని మోదీ మన్కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కరోనా సమయంలో...
తెలంగాణలో 2698.. ఏపీలో 3042 కరోనా కేసులు
భారత్లో లాక్డౌన్ సడలింపులు ఇచ్చాక వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు...
ఏడాది పాలనపై దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేఖ
కేంద్రంలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోడీ అఖండ మెజారిటీ సాధించి అధికారం చేపట్టి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి బహిరంగ లేఖ రాశారు. ఏడాది క్రితం ఇదే రోజు...
ప్రభాస్కు జంటగా దీపిక పదుకొనె .. పోస్ట్ వైరల్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్తో కలిసి తన తదుపరి చిత్రాన్ని...
నాకు ఆ పోస్ట్లకు సంబంధం లేదు: రావు రమేష్
టాలీవుడ్ నటుడు రావు రమేష్ ..తన పేరుతో వస్తున్న సోషల్ మీడియా పోస్ట్ లకు తనకు ఎలాంటి సంబంధంలేదని అన్నారు. తనకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని ఆయన తెలిపారు "నన్ను...
తాప్సీ ఇంట తీవ్ర విషాదం.!
నటి తాప్సీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తాప్సీ వాళ్ళ బామ్మ ఈ రోజు తుది శ్వాస విడిచారు. తాప్సీ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. తన ఇన్స్టాగ్రామ్ లో...
వర్మ క్లైమాక్స్ ‘ట్రైలర్-2’
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘క్లైమాక్స్’ మూవీ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంతో పాటు.. "కరోనా" అనే సినిమాను కూడా తెరకెక్కించాడు....
అల్లు శిరిష్ బర్త్ డే సెలబ్రేషన్స్..
అల్లు శిరీష్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా కుటుంబం అంతా కలిసింది. అందరూ కలిసి శిరీష్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనికి అల్లు బాబీ, అల్లు అర్జున్ దంపతులు...
కరోనాను ఆపగలిగేశక్తి ప్రభుత్వాలకు లేదు: మంత్రి ఈటల
తెలంగాణాలో కరోనా మహమ్మారి గురించి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైందన్నారు. ప్రస్తుతం ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు...
అన్నదమ్ముల కాంబినేషన్లో మల్టీస్టారర్.!
తమిళ స్టార్ హీరోలు స్యూర, కార్తీ కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారట. మలయాళంలో ఇటీవలి కాలంలో మంచి హిట్ అనిపించుకున్న 'అయ్యప్పనుమ్ కోషియం' తమిళ రీమేక్ లో ఈ అన్నదమ్ములిద్దరూ కలసి నటించనున్నట్టు...
చోటా.కె నాయుడు తమ్ముడు అరెస్ట్…
కెమెరామెన్ చోటా.కె నాయుడు తమ్ముడు శ్యామ్.కె నాయుడు ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నాళ్ల నుంచి తనను వివాహం చేసుకుంటానంటూ ఆయన మోసం చేశాడని జూనియర్ ఆర్టిస్ట్ సాయిసుధ ఎస్.ఆర్.నగర్ పోలీస్...
రకుల్ క్లీవేజ్ షో అదుర్స్..
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచు హాట్ ఫోటోషూట్లతో అభిమానులకు టచ్లో ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా పూర్తి క్లీవేజ్ షోతో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తుంది...





