పవన్ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల డైరెక్షన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్లో రామ్ చరణ్ కనిపించనున్నాడు....
అల్లు అర్జున్ “ఐకాన్” పై క్లారిటీ..
ఈ రోజు టాలీవుడ్ స్టైలిష్ స్టార్.. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన 21వ సినిమాకు సంబంధించి అందరికి క్లారిటీ వచ్చేసింది. బన్నీ 20 వ సినిమా సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న...
‘సీసీసీ’కి సాయికుమార్ విరాళం..
కరోనా వైరస్ను అడ్డుకోవడానికి అన్ని ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని కూడా 21 రోజులు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని వలన ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమం...
అమెరికాలో ఒక్కరోజే 1900 మంది మృతి
కరోనా వైరస్ ప్రతాపానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడిపోతోంది. మంగళవారానికి అక్కడ మృతుల సంఖ్య 12,700 దాటింది. నిన్న ఒక్కరోజే 1,900 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొత్తగా...
తెలంగాణాలో 404కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో 404 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కి చేరింది. మంగళవారం సాయంత్రం తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ కొత్తగా 40 కరోనా పాజిటివ్...
‘మాస్క్ ఇండియా’.. కరోనాపై విజయ్ సూచనలు..
కరోనా నేపథ్యంలో సెలబ్రిటీలంతా కలిసి 'మాస్క్ ఇండియా'కు శ్రీకారం చుట్టారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ మంగళవారం ట్విటర్లో మాట్లాడుతూ.. 'మై లవ్స్.. మీరంతా జాగ్రత్తగా ఉన్నారని అనుకుంటున్నా. వస్త్రంతో ఫేస్ని కవర్...
ఊర్వశి రౌటేలా హాట్ పిక్స్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ.. ఊర్వశి రౌటేలా పేరు అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నెటిజన్లకు మాత్రం ఈ భామ పేరుబాగా తెలిసే ఉంటుంది. హాట్ ఫోటో షూట్లు...
ఫ్యాన్స్ అఖిల్ అక్కినేని పిలుపు…
అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికిగా ఒక మెసేజ్ చేసాడు. రేపు అఖిల్ పుట్టినరోజు ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ ఎవరు తన పుట్టినరోజు వేడుకలు...
‘హ్యాపీ బర్త్డే టూమీ..’ లాక్డౌన్లో వర్మ వీడియో వైరల్
వివాదస్ప దర్శకుడు రామ్గోపాల్ వర్మ మంగళవారం తన 58వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయనే శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు. జైలులాంటి గదిలో కూర్చుని కాళ్లు ఊపుతూ...
వైద్య సిబ్బందికి ప్రభుత్వం తగిన భరోసా ఇవ్వాలి: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎంతో సాహసోపేతంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరోనా రోగులకు...
15లోగా..15 అంతస్థుల కరోనా ఆస్పత్రి సిద్ధం
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా బాధితుల కోసం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు.
గచ్చిబౌలిలో స్పోర్ట్స్ అథారిటీకి సబంధించిన కాంప్లెక్స్ను...
ఏపీలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్సలు
ఏపీలోని ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా చికిత్స కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకితెస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిసి వైద్యానికి ధరల...
సీఎం కేసీఆర్కు మద్దతిస్తున్న విజయశాంతి
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్డౌన్ మరికొంత కాలం పొడిగించాల్సిందేనన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదనలను విజయశాంతి సమర్ధించారు. మన దేశాన్ని లాక్డౌన్ తప్ప మరేమీ రక్షించలేదని, మనదగ్గర ఉన్న ఆయుధం లాక్డౌన్...
సంక్రాంతికి ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి!
టాలీవుడ్లో గ్యారెంటీ హిట్ జాబితాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒకరుగా కనిపిస్తాడు. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకోవడంలోను, కామెడీకి ప్రాధాన్యతనిస్తూ నాన్స్టాప్...
వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. బీజేపీ కార్యకర్తలకు మోడీ టాస్క్
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా చేస్తున్న పోరులో భారతీయులందరినీ ఏకం చేసేందుకు వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు ప్రధాని మోడీ. తాజాగా బీజేపీ కార్యకర్తలకు మరో టాస్క్ ఇచ్చారు. నేడు బీజేపీ వ్యవస్థాపక...
దీపకాంతులతో వెలిగిపోయిన భారత్
కరోనా రాక్షసిపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించారు. కరోనా చీకట్లను తరిమికొట్టేందుకు...
మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ ఫస్ట్లుక్
సూపర్ స్టార్ మహేష్బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేశవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్...
సుకుమార్తో రామ్ మూవీ!
దర్శకుడు సుకుమార్ తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన పనులతోనే ఆయన బిజీగా వున్నాడు. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత ఈ సినిమా...
కరోనా వైరస్ పై రఘ కుంచె మాస్ సాంగ్.. వైరల్
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని హడలెత్తిస్తోంది. ఈ వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. లాక్డౌన్ ప్రకటించి సర్వం నిలిపివేశాయి. అయినా సరే కరోనా...
సిక్స్ ప్యాక్ కోసం హీరో నిఖిల్ కుస్తీ
తెలుగు హీరో నిఖిల్ 'అర్జున్ సురవరం' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన చందూ మొండేటి డైరెక్షన్లో చేస్తున్నాడు. గతంలో హిటైన 'కార్తికేయ' మూవీకి సీక్వెల్ ఇది. 'కార్తికేయ...
కరోనాతో ఫైట్ చేయాలంటే ఇంట్లోనే ఉండాలి: పీవీ సింధు
ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు 'ఇంట్లోనే ఉందాం.. కరోనాను ఎదుర్కొందాం' అని పిలుపునిచ్చారు. ఆమె ఇటీవల విదేశాల్లో బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొని స్వదేశం రాగానే స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో...
బూతు కంటెంట్తో అల్లు అరవింద్ వెబ్ సిరీస్
యాత్ని ఆకట్టుకోవడానికి ఈ మధ్య తెలుగు సినిమాల్లో సైతం బోల్డ్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి చిత్రలతో యూత్ చెడిపోతుందని పలువురి నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ మన దర్శక నిర్మాతలు అవేమీ...
కరోనా లేదు.. కానీ..
టాలీవుడ్లో నాని సినిమా జెర్సీతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ఈ సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది ఈ భామ. ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ చాలా...
నిక్కరుతో.. అంట్లు తోముతున్న అనసూయ.. వీడియో వైరల్
కరోనా వైరస్ విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మన స్టార్స్ ఎవరికి తోచిన పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కొందరు గరిట పడుతుంటే, మరికొందరు భర్తలతో గిన్నెలు శుభ్రం చేయిస్తున్నారు. అయితే.....
ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపడం న్యాయమా?
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసినా ఆ రోగులకు వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటి వైద్యులు, సిబ్బందికి అవసరమైన పర్సనల్...
ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలి
ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారని అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
'' మేము...
వైద్యులపై దాడికి పాల్పడుతున్న కరోనా బాధితులు
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. తాజాగా హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందడంతో అతడి బంధువులు ఓ...
దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..
భారత్లో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మార్చి 24 వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ను ఏర్పాటు చేసింది. లాక్ డౌన్ ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతున్నది....
లాక్డౌన్ను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు
కరోనా మహమ్మాకి విజృభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను కొందరు ఉల్లంఘిస్తుండటంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి...
విధులే ముఖ్యమంటూ తల్లి అంత్యక్రియలకు దూరమైన ఓ ఎస్సై
కరోనా భయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే పోలీసులు మాత్రం మండుటెండల్లో సైతం పనిచేస్తున్నారు. రోడ్లపైకి ప్రజలు ఎవరూ రాకుండా కరోనా పట్ల వారికి అవగాహన కల్పిస్తూ తమ విధులు నిర్వహిస్తున్నారు. అవసరం ఉంటే...





