దేశంలోని పేదలకోసం కేంద్రం భారీ ప్యాకేజ్
కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు సైతం వణికిపోతున్నాయి. ఈమహమ్మారిని అరికట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో లాక్డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోనూ లాక్డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర...
క్వారంటైన్లో ఉంటేనే ఏపీలోకి ఎంట్రీ..
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రయాణికుల ఇబ్బందులపై గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించారు. అక్కడకు వైద్య బృందాలను పంపిస్తున్నట్టు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని...
ఫారిన్ నుంచి వచ్చాడా.. అమ్మో!
రోజులు మారాయి.. పరిస్థితులు మారాయి.. కరోనా కాలం వచ్చేసింది. ఇదివరకు ఫారిన్ నుంచి వచ్చిన వాడిని మనవాళ్లు పెద్ద సెలబ్రిటిలా చూసేవాళ్లు.. వాళ్లు కూడా మేము విదేశాల నుండి వచ్చాము అని గర్వంగా...
దేశ జనాభా లెక్కలు వాయిదా వేసిన కేంద్రం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో యావత్ భారత దేశం ఆగిపోయింది. కరోనా ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ఇప్పుడు ఏప్రిల్ 1 న ప్రారంభం కావాల్సిన జనాభా లెక్కల సేకరణ కూడా వాయిదా పడింది....
కరోనా నేపథ్యంలో ఏపీ సీఎం కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం ప్రజలు ఒకేసారి ఇళ్ళలోంచి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు....
కరోనాకు మరో అర్థం చెప్పిన మోడీ
భారత్ ప్రధాని నరేంద్రమోడీ కరోనా వైరస్కు సరికొత్త నిర్వచనం చెప్పారు. కరోనాను దేశ ప్రజల్లో కొంతమంది ఇప్పటికీ అంత సీరియస్గా తీసుకోవడం లేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ వ్యాప్తిని...
ఆర్మీని దించే పరిస్థితి తేవొద్దన్న సీఎం కేసీఆర్
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించింది. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్నిచోట్ల ప్రజలు...
యావత్ భారతదేశం లాక్డౌన్
దేశవ్యాప్తంగా 3 వారాల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్డౌన్ తప్పనిసరి...
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా బాధితులు
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా బాధితుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాల ఇప్పటికే ప్రజా రవాణాను నిలిపేశాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏపీ, తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేశారు....
‘మా’లోని పేదలకు జీవిత, రాజశేఖర్ సహాయం
కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. మొత్తం ప్రజా రవాణా నిలిచిపోయింది. దీంతోపాటుగా సినిమా షూటింగ్లు కూడా ఆగిపోయాయి. దీని ప్రభావం పేద కళాకారులకు తీవ్ర ఇబ్బంది. మూవీ ఆర్టిస్ట్స్...
కరోనా.. తెలుగు రాష్ట్రాలకు హీరో నితిన్ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తనవంతు సహాయం అందించడానికి యంగ్ హీరో నితిన్ ముందుకొచ్చాడు. రెండు రాష్ట్రాలకు రూ. 20 లక్షలు విరాళంగా ప్రకటించారు. కరోనా కట్టడికి 2 తెలుగు...
విజృంభిస్తున్న కరోనా.. భారత్లో 415కు పెరిగిన కరోనా కేసులు
భారత్లో నానాటికీ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 415కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 17,493 మంది వ్యక్తుల...
ఏపీలోనూ 31 వరకు లాక్డౌన్
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్ ఒక్కటే మార్గమని, ఎవరూ బయట తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితేనే దీన్ని కట్టడి చేయగలమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర...
యావత్ భారత దేశంలో కరోనా కర్ఫ్యూ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు...
ఏపీలో నేటి నుంచే బస్సులు బంద్
ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ పాటించేందుకు అన్ని రాష్ట్రాలు మద్దతు పలికాయి. ఏపీలోనూ జనతా కర్ఫ్యూ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ప్రభుత్వం సూచనలు జారీచేసింది. మార్చి 22వ తేదీన...
జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు రైళ్లు, బస్సులు బంద్
కరోనా మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ పాటించాలంటూ...
భారత్లో 249 మంది కరోనా బాధితులు
భారత్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గంట గంటకూ బాధితులు ఎక్కువ అవుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 249 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే...
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
తెలంగాణలో కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమైంది. విదేశాల నుంచి వచ్చిన వారు కరోనా లక్షణాలు ఉన్నా, లేకున్నా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు...
రాజమౌళి నెక్స్ట్ మూవీ ఈ హీరోతోనేనా!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో బీజీగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న...
కరోనా ని పట్టించుకోని నాగచైతన్య డైరెక్టర్
కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్రధాన నగరాలు షట్ డౌన్ అయ్యాయి. ఇక భారత్ లో ఇప్పటికే సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్ అన్ని...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లెక్కల ప్రకారం భారత్లో కరోనా పాజిటివ్ కేసుల...
పదో తరగతి పరీక్షలు వాయిదా
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, మార్చి నెల కావడంతో పదోతరగతి పరీక్షలు యధాతదంగానే నిర్వహిస్తామని ఇప్పటికే కేసీఆర్...
నిర్మాతగా మారనున్న దర్శకుడు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివ ఆతర్వాత ఒక్క ప్లాప్ కూడా చూడలేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్...
కరోనాపై జనతా కర్ఫ్యూ… ప్రజలకు మోడీ పిలుపు
ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఆదివారం అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు...
ముందస్తు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష : కేసీఆర్
సీఎం కేసీఆర్ కరీంనగర్లో కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 కరోనా...
విజయ్తో నాల్గోవసారి మురుగదాస్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'మాస్టర్'. విజయ్ 64వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్కు విలన్గా మరో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటించారు. లోకేశ్ కనకరాజు...
కరోనాపై మరింత అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
శంషాబాద్ విమానాశ్రయంపై అధికారులు డేగ కన్ను పెట్టారు. ఎందుకంటే విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో అధికారులను ప్రభుత్వం మరింత అప్రమత్తం చేసింది. ఇప్పటికే తెలంగాణలో...
కరోనా ప్రభావంతో ఫైనల్ పరీక్షలు రద్దు..!
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాఠశాల విద్యార్థుల వార్షిక పరీక్షలు రద్దు...
నయనతార సినిమాలో ‘రంగం’ విలన్
ప్రముఖ నటి నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'నెట్రిక్కన్'లో మరో నటుడు చేరారు. 'రంగం', 'అభినేత్రి 2' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అజ్మల్ అమీర్ ఇందులో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు....
కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు..
ఏపీ ప్రభుత్వం .. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి...





