ఐటీ దాడులపై నాగార్జున క్లారీటీ
టాలీవుడ్లో ఉన్నట్లుండి ఐటి దాడుల కలకలం అందరికీ షాక్ ఇచ్చింది. స్టార్ హీరోలతో పాటు అగ్ర నిర్మాణ సంస్థలపై కూడా ఐటి దాడులు జరిగాయి. హీరోల్లో నాని ఇంటిపై ఐటి అధికారులు దాడి...
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముంబయిలోని నెహ్రూ సెంటర్లో జరుగుతున్న సమావేశం ముగిసింది. ఈ చర్చలు ఫలవంతంగా ముగిసినట్లు సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు....
నాని హీరోయిన్పై పోలీస్కేస్
నేచురల్ స్టార్ నాని ఆహా కళ్యాణం సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ నటి 'వాణి కపూర్' గుర్తుంది కదా.. ఆ భామపైనే ఇప్పుడు పోలీస్ కేస్ నమోదైంది. దాంతో పాటు హిందువులు కూడా ఈ...
ఏడున్నరేళ్ల నా ‘జబర్దస్త్’ జర్నీ ముగిసింది: నాగబాబు
బుల్లితెర తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న కామెడీ షోలు 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'. గురు, శుక్రవారాలు వచ్చాయంటే తెలుగు వాళ్లందరూ టీవీల ముందు వాలిపోతారు. ఇక బస్సుల్లో, రైళ్లలో ఎక్కడికి ప్రయాణం చేసినా,...
రాంగోపాల్ వర్మ పై కేసు వేసిన కేఏ పాల్
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం "కమ్మరాజ్యంలో కడపరెడ్లు" సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు కేఏ పాల్.. ఈ సినిమాలో తన క్యారెక్టర్ను...
ప్రభాస్, మోహన్ బాబు ఫన్నీ వీడియో
ప్రభాస్, మోహన్ బాబు ఫన్నీ వీడియోటాలీవుడ్ డైలాగ్ కింగ్.. మోహన్బాబు, డార్లింగ్ ప్రభాస్లు ఇద్దరూ వెండితెరపై కలిస్తే ఎలాంటి సందడి ఉంటుందో.. 'బుజ్జిగాడు'లో చూశాం. మరి బయట వారు కలిస్తే ఎలా ఉంటుందో...
వైఎస్సార్ మత్స్యకార భరోసా ప్రారంభించిన జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ముమ్మిడివరం మండలం కొమనాపల్లిలో సీఎం జగన్ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. కొమానపల్లిలో టూరిజం బోటింగ్ కంట్రోల్ గదులకు...
వారిద్దరూ కలిస్తే.. ఎలుక పిల్లి కలిసినట్టే: అన్నాడీఎంకే
తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే తామిద్దరం కలిసి పనిచేస్తామంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే తీవ్రస్థాయిలో స్పందించింది. 2021లో జరగబోయే...
జనసేన ‘మన నుడి-మన నది’
జనసేన ఆధ్వర్యంలో 'మన నుడి-మన నది' కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ''మన భవితకు ప్రాణధారమైన మాతృభాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతాం. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం...
వారిని సానుభూతితో విధుల్లోకి చేర్చుకోండి: పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్ని సానుభూతితో తిరిగి చేర్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో విలీనంతో పాటు మరికొన్ని డిమాండ్లు నెరవేర్చాలంటూ...
జూనియర్ ఎన్టీఆర్ పై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం తర్వాత తెలుగు దేశం పార్టీకి చెందిన చాలా మంది నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీ కండువా...
ఆర్టీసీ సమ్మెపై తాజా జేఏసీ ప్రకటన
హైకోర్టు తీర్పు తర్వాత జేఏసీ నేతలు దీక్ష విరమించడం.. సడక్ బంద్, రాస్తారోకోలు వాయిదా వేయడం.. ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని సోమవారం ప్రకటించడంతో.. ఆర్టీసీ జేఏసీ సమ్మెపై ఎలాంటి నిర్ణయం...
కమల్తో చేతులు కలిపేందుకు సిద్ధం: రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీని ఎప్పుడు ప్రారంభిస్తారా? అని ఆయన అభిమానులతో సహా, దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టే విషయమై...
రజనీ, పవన్, వెంకీలకు సూపర్స్టార్ గ్రీన్ ఛాలెంజ్
సూపర్స్టార్ కృష్ణ 'గ్రీన్ ఇండియా' ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ను అభినందించారు. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు...
నటిగా 6ఏళ్ళు పూర్తి.. కీర్తి సురేష్ ఎమోషనల్ ట్వీట్
నటి కీర్తి సురేష్.. తెలుగు, తమిళనాట అనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందరి నోళ్లలో నానుతున్న పేరు. 2013లో 'గీతాంజలి' అనే మలయాళ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్.....
గవర్నర్ ను కలిసిన జగన్ దంపతులు
సీఎం జగన్.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్భవన్కు తన సతీమణి భారతితో కలిసి వెళ్లి గవర్నర్ దంపతులతో సమావేశమయ్యారు. సీఎం జగన్ సుమారు గంటకు పైగా వివిధ అంశాలపై...
అశ్వత్థామరెడ్డి దీక్ష విరమణ
జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన నిరసన దీక్ష విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గత మూడు...
హైదరాబాద్ జీడిమెట్లలో భారీ పేలుడు
హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీవిక రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భవనం శిథిలాల్లో చిక్కుకున్న అన్వర్, అంబరీష్ను పోలీసులు, అగ్నిమాక సిబ్బంది...
జగన్ ఇప్పటికైనా నిజాలు గ్రహించారు: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించారని ట్విటర్లో వ్యాఖ్యానించారు. ఇసుక అందుబాటులోకి రావటంతోపాటు, పంపిణీ కేంద్రాల సమాచారంపై ఓ అంగ్ల దినపత్రికలో వచ్చిన...
శ్రీనివాస్ రెడ్డి, నాగచైతన్య ఆ రెండు ఎందుకు ఆగిపోయాయి..!
అక్కినేని యువ హీరో నాగచైతన్య 'జోష్' మొదలు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాడు. అందులో కొన్ని సూపర్ హిట్ అందుకున్నాయి. కొన్ని పరాజయం పాలయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో ఇది సాథరణ విషయామే....
ప్రభాస్ కోసం సురేందర్ రెడ్డి ప్రయత్నం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' తరువాత 'సాహో' సినిమా భారీ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ, సినిమా టాలీవుడ్ లో పెద్దగా హిట్ కాలేకపోయింది. బాలీవుడ్లో మాత్రం ఈ సినిమాకు ప్రేక్షకులు...
అందుకే రాజేంద్రప్రసాద్కు క్షమాపణ చెబుతున్నా: వంశీ
టీడీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిప్పికొట్టారు. శనివారం సాయంత్రం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో వంశీ మట్లాడుతూ... గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలపై స్పందించారు....
చింతమనేనికి ఫోన్ చేసిన చంద్రబాబు
వైసీపీ అక్రమ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సూచించారు. జైలు నుంచి విడుదలైన చింతమనేనితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగానే...
మందుకొట్టి కారు నడిపినందుకు ప్రాణం బలి
హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కారణంగా మరో ప్రాణం బలైపోయింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మద్యం తాగి వాహనం నడపొద్దని ఎంతగా ప్రచారం చేస్తున్నా మందుబాబులు తమ పంథాను మార్చుకోలేకపోతున్నారు. మాదాపూర్లోని...
అభ్యర్థి ఆస్తులు చూసి షాకైన ఎన్నికల అధికారి
కర్ణాటకలో 17 నియోజక వర్గాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉపఎన్నికల్లో 17 మంది అనర్హత వేటుపడ్డ మాజీ ఎమ్మెల్యేల్లో 13 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. మిగతా...
జగన్ పై కార్టున్ పొస్ట్ చేసిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నరు ... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు... కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకుని.. సీఎం నడుస్తున్నట్టుగా ఉన్న...
రాజీనామా చేశాక.. సస్పెన్షన్లో అర్థం లేదు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో వంశీ వ్యవహారం, ఆయన కామెంట్లపై చర్చించి...
వంశీ అందుకే వైసీపీలోకి : లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆస్తులు కాపాడుకునేందుకే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్తున్నారని విమర్శించారు. నిన్న సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి త్వరలో వైసీపీలో చేరనున్నట్లు...
35 ఎకరాలు, కారు ఉన్న ఆరోగ్యశ్రీ
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ ఆదేశాలు...
ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం ఎప్పుడో తెలుసా..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'చంద్రయాన్-2' చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తి విఫలమైన విషయం తెలిసిందే. ఇందులోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్...





