తెలుగు News

రాఘవేంద్రరావు సినిమాలో నాగశౌర్య!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గత కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా వున్నారు. ముగ్గురు హీరోయిన్‌లు, ముగ్గురు దర్శకులతో తాను ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన గతేడాది ప్రకటించారు. అయితే, ఆ తర్వాత దాని గురించి...

మహేష్‌బాబు త్రిపాత్రాభినయం..!

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు అనిల్ రావిపూడి కంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ...

ట్విట్టర్‌లో రాజమౌళి అరుదైన రికార్డు..

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బహుబలి సినిమాతో సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని పలు ప్రపంచ దేశాల్లో చాటిచెప్పి గొప్ప కీర్తిని గడించారు. ఇక సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉండే రాజమౌళి...

మరోసారి మాయ చేయబోతున్న సమంత-నాగచైతన్య

టాలీవుడ్‌లో 'ఏ మాయ చేశావే' సినిమాలో తొలిసారి కలిసి నటించి మెప్పించారు నాగచైతన్య, సమంత. గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్‌ ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఆ తరువాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ రొమాంటిక్ సాంగ్ అదిరిపోతుందట..

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో...

కరోనాను ఆపగలిగేశక్తి ప్రభుత్వాలకు లేదు: మంత్రి ఈటల

తెలంగాణాలో కరోనా మహమ్మారి గురించి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైందన్నారు. ప్రస్తుతం ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు...

అన్నదమ్ముల కాంబినేషన్‌లో మల్టీస్టారర్.!

తమిళ స్టార్‌ హీరోలు స్యూర, కార్తీ కలిసి మల్టీస్టారర్‌ మూవీ చేస్తున్నారట. మలయాళంలో ఇటీవలి కాలంలో మంచి హిట్ అనిపించుకున్న 'అయ్యప్పనుమ్ కోషియం' తమిళ రీమేక్ లో ఈ అన్నదమ్ములిద్దరూ కలసి నటించనున్నట్టు...

వలస కార్మికుల దయనీయ పరిస్థితిపై హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌..

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపధ్యంలో నియంత్రణకు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించగా, చావైనా, బతుకైనా సొంతూర్లూనే అనుకుని, కాలిబాటన వందలు, వేల కిలోమీటర్లు వెళ్లేందుకు మొండిగా రోడ్డుపైకి అడుగిడిన వలస కూలీలే ఇప్పుడు...

‘మా’కే చెప్పాలేదు.. బాలకృష్ణని ఎలా ఆహ్వానిస్తాం: నరేష్‌

టాలీవుడ్‌లో జరుగుతున్న సమావేశాలకు తనను పిలవడం లేదని.. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఇది జరిగి 24 గంటలు...

చోటా.కె నాయుడు తమ్ముడు అరెస్ట్‌…

కెమెరామెన్ చోటా.కె నాయుడు తమ్ముడు శ్యామ్.కె నాయుడు ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నాళ్ల నుంచి తనను వివాహం చేసుకుంటానంటూ ఆయన మోసం చేశాడని జూనియర్‌ ఆర్టిస్ట్‌ సాయిసుధ ఎస్‌.ఆర్.నగర్ పోలీస్...

తనను విమర్శించే వాళ్లకు సమంత స్ట్రాంగ్‌ రిప్లై..

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అక్కినేని సమంత, పూజా హెగ్డే మధ్య రెండు రోజులుగా ఆసక్తికరమైన వార్ నడుస్తుంది. తనకు తెలియకుండా తన సోషల్ మీడియాలో ఎవరో హ్యాక్ చేసి సమంత గురించి పోస్ట్...

బాలకృష్ణ లేకుండా ఇండస్ట్రీ ఉంటుందా?

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఇంటిలో ఈరోజు 'సీసీసీ' మీటింగ్ జరిగింది. షూటింగులను ప్రారంభించడం, సినీ కార్మికులకు రెండో విడత సాయం వంటి అంశాలపై సినీ ప్రముఖులు ఈ సమావేశంలో చర్చించారు. మీటింగ్ అనంతరం...

వర్మ ‘క్లైమాక్స్‌’ చూడాలంటే.. 100 చెల్లించాల్సిందే..

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ 'క్లైమాక్స్‌' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మియా మాల్కోవా లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేసేసింది. ఈ సినిమాను...

నాగబాబుపై బాలకృష్ణ ఫ్యాన్స్‌ ఫైర్‌

టాలీవుడ్‌ హీరో బాలకృష్ణపై మెగా బ్రదర్‌ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈయన కామెంట్స్‌తో మరోసారి మెగా నందమూరి కంపౌండ్‌ల మధ్య ఉన్న వైరం బయటికి వచ్చింది. బయటికి అంతా...

రకుల్‌ క్లీవేజ్‌ షో అదుర్స్‌..

హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచు హాట్ ఫోటోషూట్లతో అభిమానులకు టచ్‌లో ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా పూర్తి క్లీవేజ్ షోతో కుర్రకారును ఎట్రాక్ట్‌ చేస్తుంది...

చిరంజీవి సినీ ప్రముఖుల సమావేశం.. బాలయ్య వివాదంపై చర్చ!

కరోనా కారణంగా దేశం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన షూటింగులను పునఃప్రారంభించే విషయమై మంత్రి తలసానితో టాలీవుడ్‌ పెద్దలు భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి...

తెలంగాణకు జలసిరులు.. మేఘా కృషీవలురు

దేనికోసమైతే తెలంగాణ కొట్లాడిందో ఇప్పుడు అదే పాదాక్రాంతమైంది. జలం కోసం రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ యుద్ధాలు చేసిందో ఆ జలమే తెలంగాణ బీడు భూములను తడిపి పంటలు పండిస్తున్నాయి. తెలంగాణ రైతాంగాన్ని గోదావరి...

కార్తీ యుగానికి ఒక్కడు సీక్వెల్‌?

తమిళ్ హీరో కార్తీ తెలుగులో కూడా మంచి మార్కెట్ వుంది. అయితే కార్తీ ఫస్ట్ హిట్ అందుకున్న సినిమా యుగానికి ఒక్కడు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సీక్వెల్స్ చేయనున్నాడు...

మై ఫేవరేట్ బాయ్స్.. యశ్‌ భార్య రాధికా ట్వీట్‌

కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ -2లో నటిస్తున్నాడు యశ్. ఈయన కన్నడ హీరోయిన్ రాధికా పండిట్ ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు...

కింగ్ కాదు.. కేవలం హీరోనే.. బాలయ్యకు నాగబాబు వార్నింగ్‌!

మెగా పవర్‌ స్టార్‌ చిరంజీవి నివాసంలో సినిమాటోగ్రాఫర్ తలసాని ఆధ్వర్యంలో పెద్దలంతా కలిసి ఇటీవలే మీటింగ్ పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో సమస్యలు, షూటింగ్ లకు అనుమతులు వంటి వాటిపై చర్చించారు. ఆ మీటింగ్‌కు...

బాలకృష్ణను అందుకే పిలవలేదు: ప్రముఖ నిర్మాత

లాక్‌డౌన్ కారణంగా సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని, సినీ కార్మికులు అనేక కష్టాలు పడుతున్నారని దాని పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని అన్నారు నందమూరి బాలకృష్ణ. అదేవిధంగా ప్రభుత్వంతో...

రవితేజ ‘ఖిలాడి’!

టాలీవుడ్‌ హీరో మాస్‌మహా రవితేజ ఎలాంటి పాత్రనైనా ఈజీగా చేసేస్తాడు. అందులోనే తనదైన శైలిని చక్కగా జొప్పిస్తాడు. అయితే గత కొంత కాలంగా విజయాలకు కాస్త దూరంగా వున్నాడు. ఈ క్రమంలో తాజాగా...

అమ్మతో రోజూ గొడవే.. పెళ్లిపై సాయి థరమ్‌ తేజ్ కామెంట్స్‌

మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సాయి థరమ్‌ తేజ్‌ సుప్రీం హీరో పేరు తెచ్చుకున్నాడు. ఆయన తాజాగా 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి తాజాగా...

ఎన్టీఆర్ కు ప్రముఖుల నివాళి..

నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సినీ తారలు ఆయనను గుర్తుచేసుకున్నారు . మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను స్మరించుకున్నారు . ఈ నేపధ్యంలో "తెలుగు జాతి పౌరుషం,...

పూజ హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్

పూజ హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎవరో సమంత గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ఈ బుట్టబొమ్మ తన అకౌంటును ఎవరో హ్యాక్...

ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. తారక్‌ ఎమోషనల్ ట్వీట్

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, సినీ తారలు ఆయనను గుర్తుచేసుకున్నారు. ఆయనతో తమకు ఉన్న తీపి గురుతులను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి గురవుతున్నారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ కుటుంబ...

ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన బాలకృష్ణ

నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ పొష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి...

తెలంగాణలో భారీగా కరోనా కేసులు, ఒకేరోజు ఆరుగురు మృతి

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇవాళ కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, మరో ఆరుగురు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 63కి...

మరోసారి తెలంగాణ ఉద్యోగుల వేతనాల్లో కోత

దేశవ్యాప్తంగా నాలుగో విడత లాక్‌డౌన్ ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు...

మెదక్ జిల్లాలో బోరుబావిలో మూడేళ్ల చిన్నారి

మెదక్ జిల్లా పాపన్నపేట (మ) పొడ్చన్‌పల్లిలో ప్రమాదవశాత్తు మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. పంట పొలాల్లో నీటికోసం 120 అడుగుల వరకు బోరు వేసినా నీరు రాకపోవడంతో అలాగే వదిలేశారు. బాలుడు ఆడుకుంటూ...
error: Content is protected !!