తెలుగు News

మరో రికార్డు సృష్టించిన ప్రభాస్ సాహో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ నటించిన 'సాహో' సినిమా హిందీ వెర్షన్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ సినిమాను ఏప్రిల్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా టీవీల్లో ప్రసారం చేశారు. దీనికి సంబంధించిన వ్యూయర్స్‌...

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వచ్చినా ఇవాళ మళ్లీ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. దీంతో ఇప్పటి వరకు...

రామాయణంలో సీతగా అలియా భట్..!

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు, సీరియల్స్ నిర్మాణాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో టీవీల్లో పాత సీరియల్స్ ప్రసారం చేస్తున్నారు. గతంలో దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం సీరియల్ ఎంతో మంది...

భారత్‌లో 60 వేలకు చేరువలో కరోనా బాధితులు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 95 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3,320 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల...

కారణం లేకుండా టార్గెట్‌ చేశారంటున్న సింగర్‌

ప్రముఖ సింగర్‌ సునీత కారణం లేకుండా కొందరు తనను టార్గెట్‌ చేశారని, తప్పుడు ప్రచారాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై గత కొంతకాలంగా వస్తున్న వదంతులు, జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల్ని ఉద్దేశిస్తూ...

విజయ్‌ దేవరకొండ మహేష్‌ మూవీ?

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూనే .. మరో వైపున నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. తన సినిమాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే మహేశ్ బాబు,...

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: అమిత్‌ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల...

విజయ్ సేతుపతిపై నెటిజన్ల ఫైర్‌..

తమిళ ప్రముఖ హీరో విజయ్ సేతుపతి పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.,. ఆయన పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే. ఇటీవల విజయ్ సేతుపతి. మార్చి...

కరోనాతో సహజీవనం తప్పేటట్లు లేదు: మంత్రి హరిశ్‌రావు

తెలంగాణ మంత్రి హరీశ్‌రావు.. సిద్దిపేట గ్రీన్‌ జోన్‌లో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని జిల్లా ప్రజలకు సూచించారు. మాస్క్‌ ధరించకుంటే రూ.1000 జరిమానా తప్పదని ఆయన హెచ్చరించారు. శనివారం సిద్దిపేటలోని అంబేద్కర్‌ నగర్‌లో కరుణ...

‘ఆకాశవాణి’ నుంచి తప్పుకున్న రాజమౌళి తనయుడు!

రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ అశ్విన్ గంగరాజు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నఆకాశవాణి చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిర్మాతగా ఆకాశవాణి టీమ్ తో...

యంగ్‌ హీరోతో మెగాస్టార్‌ మల్టీస్టారర్‌ మూవీ?

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మహేష్‌ బాబు, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్‌లతో కలిసి మల్టీస్టారర్లలో నటించాడు సీనియర్‌ హీరో విక్టరీ వెంకటేశ్. మంచు మనోజ్ చిత్రంలో బాలయ్య...

రకుల్‌ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తల్లి!

టాలీవుడ్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సినిమాల్లోకి ఎంట్రీ చాలాకాలమే అయ్యింది. చివరగా నాగార్జున నటించిన 'మన్మధుడు 2'లో కనిపించింది. అయితే ఈ మధ్య రకుల్ ఏ మధ్య డల్‌ అయింది. ఆ మధ్య...

సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా.. రిలీజైన ఫస్ట్‌లుక్స్‌

టాలీవుడ్‌లో 'ఫిదా' సినిమా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి. అచ్చ పల్లటూరి అమ్మాయిలా కనిపించి అందరిని ఆకర్షించింది సాయి పల్లవి. ఆ సినిమా తరవాత తెలుగు మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది....

వెబ్‌ సిరీస్‌ చేయనున్న వెంకటేష్‌..?

స్ట్రీమింగ్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీసులను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వెబ్ సిరీస్ లు ఇప్పుడు సినిమాలనే మించిపోయాయి. అందుకే వీటిలో నటించేందుకు...

బాలయ్య అంటే భయం.. ఆ హీరో అంటే క్రష్‌.. రాశి ఆసక్తికర వ్యాఖ్యలు

అలనాటి అందాల రాశి బాలనటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా తనదైన శైలిలో సత్తా చాటింది. నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. హీరోయిన్‌గా ‘శుభాకాంక్షలు’, ‘గోకులంలో సీత’...

ఉత్కంఠభరితంగా ‘బేతాళ్‌’ ట్రైలర్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ఖాన్‌ నిర్మిస్తున్న నెట్‌ఫ్లిక్‌ సిరీస్‌ 'బేతాళ్‌'. హారర్‌ కథాంశంతో రూపొందించిన ఈ సిరీస్‌లో వినీత్‌ కుమార్‌, అహానా కుమార్‌, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి తదితరులు ప్రధాన పాత్రలు...

ఉత్తరాది, దక్షిణాది తేడా లేదు.. కాస్టింగ్‌ కౌచ్‌పై అదాశర్మ వ్యాఖ్యలు

అందాల భామ అదాశర్మ కాస్టింగ్ కౌచ్‌ స్పందించింది. గత కొన్నాళ్లుగా బాగా వినిపిస్తున్న పదం కాస్టింగ్‌ కౌచ్‌. ఇప్పటికే ఈ విషయంపై చాలామంది తమ గొంతు విప్పారు. సినిమా ఇండస్ట్రీ లో చాలామంది...

త్యాగరాజస్వామిపై కమల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. సంగీతకారుల ఫైర్‌

ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీదీ మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ సంగీత త్రిమూర్తులలో ఒకరిగా ప్రసిద్ధికెక్కిన ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజస్వామిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తి బతికేవాడు...

ప్రభాస్‌ కొత్త సినిమా ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన 20 చిత్రాన్ని జిల్‌ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ లవ్‌ స్టోరి తెరక్కెకనున్న మూవీలో డార్లిం​​​గ్‌కు జోడిగా పూజా...

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 10 మాత్రమే

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజూ తగ్గుముఖం పడుతోంది. ఇవాళ తాజాగా 10 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1132కి చేరింది. వీరిలో...

మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

లాక్‌డౌన్ నేపథ్యంలో దేశమంతటా ఆంక్షలు అమలవుతున్న ఈ సమయంలో పలు రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు అనుమతులిచ్చాయి. లాక్‌డౌన్‌ వేళ మద్యం అమ్మకాలు సామాన్యుల జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజా...

హైదరాబాద్ రోడ్లపై పెరిగిన వాహనాల రద్దీ

వాహనదారులతో హైదరాబాద్‌ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. 45 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనల్లో కాస్త సడలింపు ఇవ్వడంతో ఒకేసారి వాహనాల రద్దీ పెరిగింది. నిర్మాణ రంగానికి సంబంధించిన పలు దుకాణాలు తెరుచుకున్నాయి. ఐటీ ఉద్యోగులు...

ఎల్జీ పాలిమర్స్‌కు రూ.50 కోట్ల మధ్యంతర జరిమానా

విశాఖపట్నంలో గ్యాస్‌లీక్ ఘటనతో అనేక మంది ప్రాణాలు బలిగొన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీచేసింది. ప్రాణ నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనా ఆధారంగా రూ. 50 కోట్లు...

భారత్‌లో ఒక్కరోజు 3390 మందికి కరోనా, 130 మంది మృతి

భారత్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తం 3,390 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశం మొత్తం ఇప్పటి వరకు 56,342 మంది...

ఏపీలో పెరుగుతూనే ఉన్న కరోనా బాధితులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 54 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 7,320 మందికి పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో...

సిక్స్‌ ప్యాక్‌తో నేచురల్‌ స్టార్‌!

నేచురల్‌ స్టార్‌ నాని ఎక్కువ కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తుంటాడు. పక్కింటి అబ్బాయి మాదిరిగా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడతాడు నాని. అలాంటి నాని 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో సిక్స్ ప్యాక్...

‘నగ్మా’పై నెటిజన్లు ట్రోల్స్‌..

తెలుగు సీనియర్‌ హీరోయిన్‌ నగ్మా ఇప్పుడు సినిమాల దూరంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయనాయకురాలిగా మారిపోయింది. కాగా ఇప్పడు నగ్మా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయబడుతుంది. అయితే ఈ మధ్య ఓ...

ప్రశాంత్‌ నీల్‌తో ఎన్టీఆర్‌.. రెండు సంవత్సరాలు డేట్స్‌..?

టాలీవుడ్‌ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఈ మూవీ షూటింగ్‌ దాదాపుగా చివరి దశకి చేరుకుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి...

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం..

మహారాష్ట్రలోనిఔరంగాబాద్-నాందేడ్ మార్గంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు....

విశాఖ గ్యాస్‌ లీక్ పై సీనీ ప్రముఖుల స్పందన..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ఇప్పటికే కరోనా మహామ్మారి కారణంగా మన దేశంలో వేల మంది మరణించారు. ఈ నేపధ్యంలో ఏపీలోని విశాఖలో గ్యాస్ లీక్ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తెల్లవారుజామున...
error: Content is protected !!